another defamation on Rahul Gandhi

రాహుల్ గాంధీపై మరో పరువు నష్టం దావా.. OBCలను అవమానించారంటూ..

కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీపై బీజేపీ రాజ్యసభ ఎంపీ సుశీల్ కుమార్ మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. 2019లో ప్రధాని నరేంద్ర మోదీపై అనుచిత వ్యాఖ్యల చేసినందుకు రాహుల్​పై పట్నా కోర్టులో దావా వేశానని తెలిపారు. ఈ దావా విచారణ నేపథ్యంలో రాహుల్​ ఈ ఏడాది ఏప్రిల్​ 12న పట్నా కోర్టుకు హాజరుకావాల్సి ఉందని...
- Advertisement -

Latest News

ప్రతీకార చర్యలకు పాల్పడకూడదు.. ఈడీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

కేసుల దర్యాప్తుల సమయంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ప్రతీకార చర్యలకు పాల్పడకూడదని సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. చట్టప్రకారం వ్యవహరించాలని ఈడీ అధికారులకు సూచించింది....
- Advertisement -

బీజేపీ, బీఆర్ఎస్ అవిభక్త కవలలు : రేవంత్ రెడ్డి

బీఆర్ఎస్-బీజేపీ రహస్య స్నేహాన్ని నిజమాబాద్ సభలో  ప్రధాని మోడీ బయట పెట్టారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మోడీ మాటల తర్వాత కూడా బీజేపీతో ఎంఐఎం దోస్తీ చేస్తుందా ? అని...

ఈనెల 10వ తేదీన తెలంగాణకు అమిత్ షా

రాష్ట్రంలో ఎన్నికల వ్యూహాలను బీజేపీ మరింత వేగవంతం చేసింది. ఓవైపు అభ్యర్థుల జాబితాను సిద్ధం చేస్తూ.. మరోవైపు ప్రజల్లోకి వెళ్లేందుకు పక్కా ప్రణాళికలు రచిస్తోంది. ముఖ్యంగా అధికార పార్టీ వైఫల్యాలు ఎండగడుతూ.. మరోవైపు...

వైసీపీకి ‘రెబల్’ టెన్షన్.!

ఎమ్మెల్యేలు కార్యకర్తలతో జగన్ నిర్వహించిన సమావేశంలో నియోజకవర్గంలో ఎమ్మెల్యేల పనితీరును బట్టి, సర్వే రిపోర్టులను బట్టి టికెట్లు ఇస్తానని చెప్పారు. టికెట్స్ ఇవ్వకపోయినా వేరే పదవులు ఇస్తామని కూడా వారికి వాగ్దానాలు చేశారు....

వైల్డ్ అడ్వెంచర్ కోసం సిద్ధంగా ఉండండి..!

హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లోని ప్రధాన్ కన్వెన్షన్ లో అక్టోబర్ 07, 08 తేదీలలో గ్రాడ్ టెస్ట్ 2  జరుగనుంది. ఫ్లీ ఫ్యూజన్ సీజన్ తరువాత సాధించిన విజయంత తరువాత...