AP Government Schemes
Schemes
ఆంధ్రప్రదేశ్ రైతులకు జగన్ సర్కార్ రెండు శుభవార్తలు…!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంక్షేమ పథకాలతో దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు మేలు కలిగే విధంగా ఈ సంక్షేమ పథకాలు ఉంటున్నాయి. చాలా మంది వీటితో ప్రయోజనాన్ని పొందుతున్నారు. తాజాగా జగన్ సర్కార్ ఏపీ రైతులకు శుభవార్త చెప్పింది. ఒకటి కాదు రెండు శుభవార్తలు అందించింది.
రైతుల ఖాతాలో డబ్బులు...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
ఏడాది కాలంలో జగన్ ప్రభుత్వం అమలు చేయబోతున్న స్కీమ్స్ ఇవే..!
జగనన్న ప్రభుత్వం అందించే స్కీముల బెనిఫిట్స్ ని చాలా మంది పొందుతున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నెల లో ఏపీ ప్రభుత్వం స్కీమ్స్ ని అమలు చేయనుంది. జగనన్న వసతి దీవెన, వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం వంటి పథకాల్ని అమలు చేయనుంది. ఇక దీని కోసం పూర్తి వివరాలని చూస్తే..
మే నెలలో...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
గుంటూరులో షాడో వైసీపీ నేత వసూళ్లు.. ఏం జరుగుతోంది..?
గుంటూరు జిల్లా రాజకీయాలు ఎప్పుడూ హాట్ టాపిక్కు వేదికగానే ఉంటాయి. నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం, ఆధిపత్యం.. ఇలా.. అనేక రూపాల్లో నాయకులు తరచుగా రోడ్డు ఎక్కుతూనే ఉన్నారు. పార్టీలు ఏవైనా.. అధికారంలో ఎవరున్నా.. ఈ పరిస్థితి కామనే! అయితే, ఇప్పుడు మరో కొత్త కోణం వెలుగు చూసింది. జిల్లాలో వైసీపీకి కీలకం...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
బీజేపీ విషయంలో అతి చేస్తున్నామా… వైసీపీలో అంతర్మథనం…!
ప్రభుత్వ పరంగా తీసుకుంటున్న కీలక నిర్ణయాలకు కేంద్రం నుంచి అనుమతులు లభించడం లేదు. శాసన మండలి రద్దు, మహిళలకు రక్షణ కల్పించే దిశ చట్టానికి గ్రీన్ సిగ్నల్, జిల్లాల ఏర్పాటు, మూడు రాజధానులు, వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి నిధులు, పోలవరం ప్రాజెక్టు, జీఎస్టీ బకాయిలు వంటి విషయాల్లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
వాట్ నెక్ట్స్.. ఎక్కడివక్కడే.. జగన్ అంతర్మథనం..!
పేదలకు ఇళ్లు పంచాలని అనుకున్నారు. తెలుగు మీడియం స్థానంలో ఆంగ్లాన్ని తీసుకువచ్చి సంచలనం సృష్టించాలని భావించారు. మూడు రాజధానులతో రాష్ట్రంలో అభివృద్ధిని పరుగులు పెట్టించాలని అనుకున్నారు. శాసన మండలిని రద్దు చేయాలని అనుకున్నారు. దిశ చట్టం తీసుకువచ్చి.. మహిళలకు అండగా ఉండాలని అనుకున్నారు. పోలవరాన్ని పరుగులు పెట్టించాలని భావించారు. ఇక, జిల్లాల ఏర్పాటు ద్వారా...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
థ్యాంక్యూ చంద్రబాబు: జగన్ కచ్చితంగా చెప్పాల్సిన మాట ఇది!
ప్రతిపక్షాల విషయంలో ప్రతీ విషయాన్ని నెగిటివ్ కోణంలో చూడటం అధికార పక్షాలకు అలవాటు.. అది సహజం కూడా! కాని తెలిసో తెలియకో ఆ ప్రతిపక్షాలుచేసే కొన్ని పనులు ప్రభుత్వానికి పరోక్షంగా చాలా మేలే చేస్తాయి అనడానికి తాజా ఉదాహరణ ఇది! ఈ క్రమంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్, అధికార వైసీపీ నాయకులు టీడీపీ కి...
Latest News
ఏకైక టెస్ట్: ఐర్లాండ్ ను చిత్తు చేసిన ఇంగ్లాండ్…
ఇంగ్లాండ్ మరియు ఐర్లాండ్ జట్ల మధ్య జరిగిన ఏకైక టెస్ట్ కేవలం మూడు రోజుల్లోనే ముగిసిపోయింది. మొదట బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ 172 పరుగులకే అల్...
Cricket
WTC ఫైనల్ ముందు ఇండియాను హడలెత్తిస్తున్న రికార్డులు…
ఇండియా మరియు ఆస్ట్రేలియా జట్ల మధ్యన జూన్ 7వ తేదీ నుండి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ లార్డ్స్ వేదికగా జరగనుంది. ఐపీఎల్ తర్వాత జరగనున్న మ్యాచ్ కావడంతో ఇండియా...
భారతదేశం
ప్రధాని మోడీపై కాంగ్రెస్ నేత ఆసక్తికర వ్యాఖ్యలు
ప్రధాని మోడీపై కాంగ్రెస్ నేత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నేత శామ్ పిట్రోడా ఇవాళ మాట్లాడుతూ.. నరేంద్ర మోదీ భారత దేశానికి ప్రధాని కావడం వల్లే ఆయనకు గౌరవం లభిస్తోందని, అంతే...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
ఒడిశా రైలు ప్రమాద ఘటనపై బొత్స సహా మంత్రుల సమీక్ష
ఒడిశా రాష్ట్రంలో రైలు ప్రమాద ఘటనపై మంత్రులు బొత్స సత్యనారాయణ, జోగి రమేష్, కారుమూరి నాగేశ్వర రావులు అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం బొత్స మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్ నేతృత్వంలో సమీక్ష...
Telangana - తెలంగాణ
హైదరాబాద్ వాసులకు అలర్ట్.. రేపు ట్రాఫిక్ ఆంక్షలు
తెలంగాణ దశాబ్ది వేడుకలను 21 రోజుల పాటు నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఈ నెల 4వ తేదీన రాష్ట్ర పోలీస్ శాఖకు సంబంధించి ‘సురక్ష...