ap schemes
Schemes
ఆంధ్రప్రదేశ్ రైతులకు జగన్ సర్కార్ రెండు శుభవార్తలు…!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంక్షేమ పథకాలతో దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు మేలు కలిగే విధంగా ఈ సంక్షేమ పథకాలు ఉంటున్నాయి. చాలా మంది వీటితో ప్రయోజనాన్ని పొందుతున్నారు. తాజాగా జగన్ సర్కార్ ఏపీ రైతులకు శుభవార్త చెప్పింది. ఒకటి కాదు రెండు శుభవార్తలు అందించింది.
రైతుల ఖాతాలో డబ్బులు...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
TDP అధికారంలోకి వచ్చాక విద్యా దీవెన, వసతి దీవెన పథకాలను రద్దు చేస్తాం – నారా లోకేష్
TDP అధికారంలోకి వచ్చాక విద్యా దీవెన, వసతి దీవెన పథకాలను రద్దు చేస్తామని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు తెలుగు దేశం పార్టీ నాయకులు నారా లోకేష్. ఇవాళ తిరుపతిలో పాదయాత్ర చేస్తున్నారు నారా లోకేష్. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ, తాము అధికారం లోకి వస్తే విద్యా దీవెన, వసతి దీవెన పథకాలను...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
జై జగన్ : డిజిటల్ వాకిట నేను ఉన్నాను నేను విన్నాను
నేను ఉన్నాను నేను విన్నాను అని నిన్నమొన్నటి ఎలక్షన్లో జగన్ చెప్పిన డైలాగ్ మార్మోగి పోయింది. అదే డైలాగ్ కు కొనసాగింపుగానే పాలన ఉంది. పాలనకు సంబంధించిన సంస్కరణలు ఉన్నాయి. ఇవన్నీ రేపటి వేళ మంచి ఫలితాలు ఇవ్వాలంటే డిజిటల్ వేదికలపై కూడా ప్రచారం ఎంతో అవసరం. చేసిన మంచిని చెప్పుకోవడంలో తప్పేం లేదు...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
ఆ నాలుగు కులాల మహిళలకు బంపర్ ఆఫర్ ఇచ్చిన సీఎం జగన్..!
అధికారంలోకి వచ్చిన నాటి నుండి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలన మీదనే దృష్టి పెట్టారు. ప్రజాపాలనే లక్ష్యంగా ముదుకు వెళ్తున్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా వరుసగా అమలు చేసుకుంటూ పాలనలో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలోనే పేదింటి అక్కల కోసం ‘వైఎస్ఆర్ చేయూత’ పధకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పధకం ద్వారా...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
ఇంత చిన్న థాట్.. మనకెందుకు రాలేదబ్బా.. తమ్ముళ్ల అంతర్మథనం!
అవును! ప్రధాన ప్రతిపక్షం తెలుగు దేశం పార్టీకి చెందిన సీనియర్లు, కీలక తమ్ముళ్లు ఇప్పుడు ఇలాగే ఆలోచిస్తున్నారు. ఎవరికి ఎవరు ఫోన్ చేసుకున్నా.. అచ్చు ఇలానే మాట్లాడుతూ.. తలలు బాదుకుంటున్నారు. ఇవన్నీ చూస్తే.. బట్టతల వచ్చాక దొరికే దువ్వెన! అని అనుకోక తప్పడం లేదు. ఇంతకీ విషయం ఏంటంటే.. రెండో ఏడాదిలోకి ప్రవేశించిన వైసీపీ...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
ఈ ఏడాది జగన్ లక్ష్యాలు ఇవే.. సాధించాల్సిన అవసరం ఎంతంటే!
ఏపీ సీఎంగా జగన్కుఏడాది పూర్తి అయిపోయింది. అధికారంలో ఆయనకు ఇప్పుడు మిగిలింది మరో నా లుగేళ్లు. ఈ నాలుగేళ్లలోనూ చివరి ఏడాది తీసేయాలి. ఎందుకంటే.. అది ఎన్నికల సమయం. జనం నాడి పట్టుకునేందుకు, వారిని మచ్చిక చేసుకునేందుకు ఉపయోగించే సమయం. అది ఏపార్టీ అయినప్పటికీ.. అంతే! దీంతో ఇక, మిగిలింది మరో మూడేళ్లు. ఈ...
Latest News
ఏకైక టెస్ట్: ఐర్లాండ్ ను చిత్తు చేసిన ఇంగ్లాండ్…
ఇంగ్లాండ్ మరియు ఐర్లాండ్ జట్ల మధ్య జరిగిన ఏకైక టెస్ట్ కేవలం మూడు రోజుల్లోనే ముగిసిపోయింది. మొదట బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ 172 పరుగులకే అల్...
Cricket
WTC ఫైనల్ ముందు ఇండియాను హడలెత్తిస్తున్న రికార్డులు…
ఇండియా మరియు ఆస్ట్రేలియా జట్ల మధ్యన జూన్ 7వ తేదీ నుండి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ లార్డ్స్ వేదికగా జరగనుంది. ఐపీఎల్ తర్వాత జరగనున్న మ్యాచ్ కావడంతో ఇండియా...
భారతదేశం
ప్రధాని మోడీపై కాంగ్రెస్ నేత ఆసక్తికర వ్యాఖ్యలు
ప్రధాని మోడీపై కాంగ్రెస్ నేత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నేత శామ్ పిట్రోడా ఇవాళ మాట్లాడుతూ.. నరేంద్ర మోదీ భారత దేశానికి ప్రధాని కావడం వల్లే ఆయనకు గౌరవం లభిస్తోందని, అంతే...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
ఒడిశా రైలు ప్రమాద ఘటనపై బొత్స సహా మంత్రుల సమీక్ష
ఒడిశా రాష్ట్రంలో రైలు ప్రమాద ఘటనపై మంత్రులు బొత్స సత్యనారాయణ, జోగి రమేష్, కారుమూరి నాగేశ్వర రావులు అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం బొత్స మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్ నేతృత్వంలో సమీక్ష...
Telangana - తెలంగాణ
హైదరాబాద్ వాసులకు అలర్ట్.. రేపు ట్రాఫిక్ ఆంక్షలు
తెలంగాణ దశాబ్ది వేడుకలను 21 రోజుల పాటు నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఈ నెల 4వ తేదీన రాష్ట్ర పోలీస్ శాఖకు సంబంధించి ‘సురక్ష...