ap schemes

ఏపీ ప్రజలకు అలర్ట్..పథకాలు అందాలంటే ఇలా చేయాల్సిందే !

ఏపీ ప్రజలకు అలర్ట్..ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో అర్హులైన వారికి సంక్షేమ పథకాలు అందించడానికి ఆధార్ తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం శుక్రవారం గెజిట్ జారీ చేసింది. పథకాల అమలులో పారదర్శకత కోసం ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఆధార్ చట్టంలోని నిబంధనలను సవరించింది. 'ప్రభుత్వం అందించే ఆర్థిక ప్రయోజనాలు, రాయితీలు, సేవలు పొందడానికి...

ఆంధ్రప్రదేశ్ రైతులకు జగన్‌ సర్కార్‌ రెండు శుభవార్తలు…!

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంక్షేమ పథకాలతో దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు మేలు కలిగే విధంగా ఈ సంక్షేమ పథకాలు ఉంటున్నాయి. చాలా మంది వీటితో ప్రయోజనాన్ని పొందుతున్నారు. తాజాగా జగన్‌ సర్కార్‌ ఏపీ రైతులకు శుభవార్త చెప్పింది. ఒకటి కాదు రెండు శుభవార్తలు అందించింది. రైతుల ఖాతాలో డబ్బులు...

TDP అధికారంలోకి వచ్చాక విద్యా దీవెన, వసతి దీవెన పథకాలను రద్దు చేస్తాం – నారా లోకేష్

TDP అధికారంలోకి వచ్చాక విద్యా దీవెన, వసతి దీవెన పథకాలను రద్దు చేస్తామని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు తెలుగు దేశం పార్టీ నాయకులు నారా లోకేష్. ఇవాళ తిరుపతిలో పాదయాత్ర చేస్తున్నారు నారా లోకేష్‌. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ, తాము అధికారం లోకి వస్తే విద్యా దీవెన, వసతి దీవెన పథకాలను...

జై జ‌గ‌న్ : డిజిట‌ల్ వాకిట నేను ఉన్నాను నేను విన్నాను

నేను ఉన్నాను నేను విన్నాను అని నిన్న‌మొన్న‌టి ఎల‌క్ష‌న్లో జ‌గ‌న్ చెప్పిన డైలాగ్ మార్మోగి పోయింది. అదే డైలాగ్ కు కొన‌సాగింపుగానే పాల‌న ఉంది. పాల‌న‌కు సంబంధించిన సంస్క‌ర‌ణ‌లు ఉన్నాయి. ఇవ‌న్నీ రేప‌టి వేళ మంచి ఫ‌లితాలు ఇవ్వాలంటే డిజిటల్ వేదిక‌ల‌పై కూడా ప్రచారం ఎంతో అవ‌సరం. చేసిన మంచిని చెప్పుకోవ‌డంలో త‌ప్పేం లేదు...

ఆ నాలుగు కులాల మహిళలకు బంపర్ ఆఫర్ ఇచ్చిన సీఎం జగన్..!

అధికారంలోకి వచ్చిన నాటి నుండి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలన మీదనే దృష్టి పెట్టారు. ప్రజాపాలనే లక్ష్యంగా ముదుకు వెళ్తున్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా వరుసగా అమలు చేసుకుంటూ పాలనలో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలోనే పేదింటి అక్కల కోసం ‘వైఎస్ఆర్ చేయూత’ పధకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పధకం ద్వారా...

ఇంత చిన్న థాట్‌.. మ‌న‌కెందుకు రాలేద‌బ్బా.. త‌మ్ముళ్ల అంత‌ర్మ‌థ‌నం!

అవును! ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం తెలుగు దేశం పార్టీకి చెందిన సీనియ‌ర్లు, కీల‌క త‌మ్ముళ్లు ఇప్పుడు ఇలాగే ఆలోచిస్తున్నారు. ఎవ‌రికి ఎవ‌రు ఫోన్ చేసుకున్నా.. అచ్చు ఇలానే మాట్లాడుతూ.. త‌ల‌లు బాదుకుంటున్నారు. ఇవ‌న్నీ చూస్తే.. బ‌ట్ట‌త‌ల వ‌చ్చాక దొరికే దువ్వెన‌! అని అనుకోక త‌ప్ప‌డం లేదు. ఇంత‌కీ విష‌యం ఏంటంటే.. రెండో ఏడాదిలోకి ప్ర‌వేశించిన వైసీపీ...

ఈ ఏడాది జ‌గ‌న్ ల‌క్ష్యాలు ఇవే.. సాధించాల్సిన అవ‌స‌రం ఎంతంటే!

ఏపీ సీఎంగా జ‌గ‌న్‌కుఏడాది పూర్తి అయిపోయింది. అధికారంలో ఆయ‌న‌కు ఇప్పుడు మిగిలింది మరో నా లుగేళ్లు. ఈ నాలుగేళ్ల‌లోనూ చివ‌రి ఏడాది తీసేయాలి. ఎందుకంటే.. అది ఎన్నిక‌ల స‌మ‌యం. జ‌నం నాడి ప‌ట్టుకునేందుకు, వారిని మ‌చ్చిక చేసుకునేందుకు ఉప‌యోగించే స‌మ‌యం. అది ఏపార్టీ అయిన‌ప్ప‌టికీ.. అంతే! దీంతో ఇక‌, మిగిలింది మ‌రో మూడేళ్లు. ఈ...
- Advertisement -

Latest News

చంద్రబాబును విచారణ చేయనున్న ధనుంజయ అండ్ టీం !

ఈ రోజు హై కోర్ట్ ఇచ్చిన తీర్పుతో చంద్రబాబుకు భారీ షాక్ తగిలింది అని చెప్పాలి. చంద్రబాబు తరపున లాయర్లు వేసిన క్వాష్ పిటీషన్ ను...
- Advertisement -

మీ భాగస్వామితో దిగిన ఫోటోలను తరచూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తున్నారా..?

జనాలకు సోషల్‌ మీడియా పిచ్చి బాగా పెరిగిపోయింది. ఒక స్టేజ్‌లో ఇది వ్యామోహంలా తయారైంది. ఏం చేసినా, ఏం తిన్నా, ఏం వేసుకున్నా, ఎక్కడికి వెళ్లినా సోషల్‌ మీడియాలో పెట్టేస్తున్నారు. పిల్లల ఫోటోలు,...

చాలా మంది సీజేలను చూసిన చంద్రబాబు.. రాజమండ్రి సీజేలో ఊచలు లెక్కబెడుతున్నాడు : వైసీపీ ఎమ్మెల్యే కన్నబాబు

చాలా మంది సీజేలను చూసిన చంద్రబాబు ఇప్పుడు రాజమండ్రి సీజే లో ఊచలు లెక్కపెడుతున్నారంటూ సెటైర్లు వేశారు వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కన్నబాబు. అసెంబ్లీలో స్కిల్ స్కామ్ పై చర్చ సందర్భంగా మాట్లాడిన...

చంద్రబాబు అవినీతి చేశారని హై కోర్ట్ చెప్పలేదు: అచ్చెన్నాయుడు

స్కిల్ స్కాం కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబు నాయుడు కు ఈ రోజు హై కోర్ట్ షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. చంద్రబాబు తరపున లాయర్లు వేసిన క్వాష్ పిటీషన్ ను హై...

దంచి కొడుతున్న ఇండియా ఓపెనర్లు… శుబ్ మాన్ గిల్, గైక్వాడ్ లు 50’S !

ఆస్ట్రేలియా నిర్దేశించిన 277 పరుగుల లక్ష్యాన్ని ఇండియా చాలా సునాయాసంగా చేధించేలా కనిపిస్తోంది, ఎందుకంటే మొదట ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా ఏ మాత్రం సౌకర్యంగా బ్యాటింగ్ చేయలేకపోయింది. కానీ ఇండియా మాత్రం చాలా...