arvind kejriwal
భారతదేశం
కేంద్రంపై ఢిల్లీ సీఎం ఫైర్.. మంత్రిపై ఫేక్ కేసు పెట్టారంటూ ఆరోపణ
ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం కేంద్ర ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్యేందర్ జైన్ అరెస్ట్ పై స్పందించారు. మంత్రిపై మోపిన కేసులు పూర్తిగా నకిలీవన్నారు. కేవలం రాజకీయ ప్రేరేపిత కేసు అని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం నిజాయతీకి కట్టుబడి ఉందని, అవినీతిని...
భారతదేశం
Breaking: ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్ అరెస్ట్
హవాలా కేసులో ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేందర్ జైన్ను ఈడీ (ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్) అధికారులు అరెస్ట్ చేశారు. కోల్కతాకు చెందిన ఓ కంపెనీతో మనీలాండరింగ్ కేసులో సోమవారం అరెస్ట్ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. 2015-16 సంవత్సరంలో హవాలా నెట్వర్క్ ద్వారా ఆయన షెల్ కంపెనీల నుంచి రూ.4.81 కోట్లు ముట్టినట్లు ఈడీ...
భారతదేశం
బీజేపీ అరవింద్ కేజ్రీవాల్ ను హత్య చేయాలని చూస్తోంది…. ఢిల్లీ డిప్యూటీ సీఎం సంచలన వ్యాఖ్యలు
ఢిల్లి డిఫ్యూటీ సీఎం మనీష్ సిసోడియా సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అరవింద్ కేజ్రీవాల్ ను చంపాలని చూస్తోందంటూ వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇంటిపై జరిగిన దాడి ఆయనను హత్య చేసేందుకు బీజేపీ వేసుకున్న ముందస్తు పథకం అని ఆయన ఆరోపించారు. పంజాబ్ లో ఆప్ విజయం...
Telangana - తెలంగాణ
ఆప్ లో ప్రొఫెసర్ కోదండరాం పార్టీ విలీనం….?
పంజాబ్ విజయంతో జోరు మీదుంది ఆమ్ ఆద్మీ పార్టీ. ఇదిలా ఉంటే ఢిల్లీ మున్సిపల్ ఎన్నికలను గడువులోగా నిర్వహించాలని... ఈ ఎన్నికల్లో మీరు గెలిస్తే రాజకీయాలను వదిలిపెడుతా అంటూ.. కేజ్రీవాల్ బీజేపీకి సవాల్ విసురుతున్నారు. ఇన్నాళ్లు ఢిల్లీకే పరిమితం అయిన ఓ ప్రాంతీయ పార్టీగా ఉన్న ఆప్ ప్రస్తుతం పంజాబ్ అధికారాన్ని ఏర్పాటు చేసింది....
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
ట్విటర్ పోల్ : అది జగన్ వ్యూహమే !
ఉత్తరాది పార్టీలు ఏవీ కూడా దక్షిణాదిలో నిలదొక్కుకోవడం లేదు.ఒకనాడు కాంగ్రెస్ ఆ విధంగా హవా చూపినప్పటికీ ప్రాంతీయ పార్టీల దెబ్బకు ఇవాళ అస్సలు ఆచూకీ లేకుండా పోయింది.బీజేపీ కూడా పది లోపే అసెంబ్లీ స్థానాలను గెలుచుకుని, తెలంగాణ రాష్ట్ర సమితితో పోరాడ లేక చతికిలపడుతోంది. ఇదే విధంగా ఆంధ్రాలో కూడా బీజేపీ అస్సలు రాణించలేకపోతోంది.ఈ...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
హమారా సఫర్ : మా.. ఆంధ్రాకు రండి కేజ్రీ ! జగనన్న పిలుపు
జనసేన రాజకీయాలు అన్నవి జగన్ కు అడ్డంకిగా ఉన్నాయి.టీడీపీ రాజకీయాలు అన్నవి జగన్ కు అర్థం కావడం లేదు.తగినంత ఆర్థిక బలం ఉన్నా కూడా మీడియా బలం అంతా టీడీపీ కే ఉంది.ఆ బలం ముందు ఇంకా చెప్పాలంటే కొన్ని మీడియాల ఉన్మాదం ముందు తాను చాలనని, తనకు ఉన్న శక్తి చాలదని ఈ...
Telangana - తెలంగాణ
జై తెలంగాణ : ఆప్ కా సర్కార్ ఇక్కడ సాధ్యమా? చీపురు పార్టీ కి స్వాగతం
తెలంగాణలో ఇంటి పార్టీ ఒకటి ఉంది
అదే తెలంగాణ రాష్ట్ర సమితి
ఆ పార్టీని కాదని మరో పార్టీ రాదు
రాలేదు కానీ వస్తే బాగుంటుంది
ప్రత్యామ్నాయ రాజకీయ శక్తుల నిర్మాణం
జరిగితే ఇంకా బాగుంటుంది
అందుకు చీపురు పార్టీ ఓ ప్రత్యామ్నాయం అయితే
ఇంకా బాగుంటుంది .. ఆమ్ ఆద్మీ పార్టీ రాకతో
తెలంగాణలో వచ్చే మార్పులు మరియు కూర్పులు
కేసీఆర్ కు ప్రతిబంధకం అయితే...
ముచ్చట
ఎడిట్ నోట్ : తెలంగాణ దారుల్లో ఆమ్ ఆద్మీ ! ఇది ఫిక్స్ !
రెండే రెండు పార్టీల కొట్లాట సాగుతోంది తెలంగాణలో! ఓ విధంగా రెండు కూడా కాదు ఒకే ఒక్క పార్టీ ఆధిపత్యంలో ఉంది. కాంగ్రెస్ కూడా కొన్ని సార్లు అస్సలు మాట్లాడిన దాఖలాలు లేవు. బీజేపీ కూడా మాట్లాడినా అవన్నీ రాజకీయ వ్యూహంలో భాగంగా తీసుకున్నా కూడా పెద్దగా ఫలితాలు అయితే లేవు. గెలిచిన ఈటెల,...
Telangana - తెలంగాణ
సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్న కేసీఆర్… ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తో భేటీ… !
థర్డ్ ఫ్రంట్ ఏర్పాటులో కీలకంగా వ్యవహరిస్తున్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. ఎన్డీయేతర సీఎంలతో వరసగా భేటీ అవుతున్నారు. మరోవైపు కేంద్రం, బీజేపీ ప్రభుత్వంపై విపరీతమై విమర్శలు చేస్తున్నారు. కేంద్రం నిర్ణయాలను తప్పుబడుతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈరోజు సాయంత్రం సీఎం కేసీఆర్ ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్...
corona
కరోనా ఆంక్షలపై ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై వాటికి అనుమతి
ఢిల్లీలో కోవిడ్ తీవ్రత తగ్గుమఖం పట్టిన నేపథ్యంలో ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (DDMA) గురువారం కీలక నిర్ణయం తీసుకుంది. గురువారం మధ్యాహ్నం లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ అధ్యక్షతన ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ జరిగింది. ఈ సమావేశంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా పాల్గొన్నారు. ఈ సమావేశంలో కొన్ని ఆంక్షలను...
Latest News
అకౌంట్లో శాలరీ కంటే.. కొన్ని వందల రెట్లు జమ.. రిజైన్ చేసి పారిపోయిన ఉద్యోగి.
సాఫ్ట్వేర్ సమస్య వల్ల మరేదైనా కారణం చేత..అప్పుడప్పుడు బ్యాంకులు వినియోగదారుల ఖాతాల్లో ఎక్కువెక్కువ డబ్బులు వేసేస్తాయి. ఈమధ్య హెడీఎఫ్సీ బ్యాంక్ కూడా కొందరి ఖాతాల్లో కోట్లల్లో...
Telangana - తెలంగాణ
ఈటలకు బిగ్ షాక్… రైతులకు భూములు పంపిణీ చేయనున్న అధికారులు !
బిజేపి ఎమ్యెల్యే ఈటల రాజేందర్ కు బిగ్ షాక్ తగిలింది. ఈటల కు సంభందించిన భూములు రైతులకు పంపిణీ చేయనున్నారు అధికారులు. ఈటల భూముల పంపిణీకి రంగం సిద్ధం చేశారు అధికారులు. ఇందులో...
వార్తలు
ఆ స్టార్ హీరో వల్లే ఇండస్ట్రీకి దూరమైన విజయశాంతి..కారణం..?
లేడీ అమితాబ్ బచ్చన్ గా గుర్తింపు తెచ్చుకున్న విజయశాంతి అప్పట్లో స్టార్ హీరోలైన చిరంజీవి, బాలకృష్ణతో కలిసి ఎక్కువ సినిమాలలో నటించడమే కాకుండా వారితో సమానంగా పారితోషకం అందుకుంది. తన నటనతో యాక్షన్...
వార్తలు
బయోపిక్స్ ట్రెండ్..మాజీ ప్రధాని వాజ్పేయిపై సినిమా..టైటిల్ ఇదే..
సినిమా ఇండస్ట్రీలో ప్రజెంట్ బయోపిక్స్ ట్రెండ్ నడుస్తున్నదని చెప్పొచ్చు. ఇటీవల విడుదలైన ‘మేజర్’ కూడా బయోపిక్ కోవకు చెందిన ఫిల్మ్ కావడం విశేషం. ఈ క్రమంలోనే మరో బయోపిక్ రాబోతున్నది.
భారత మాజీ ప్రధాని...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
దేవాలయాల ఆదాయాలపై జగన్ సర్కార్ సంచలన నిర్ణయం
దేవాలయాల ఆదాయాలపై జగన్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. కోటి రూపాయల ఆదాయంలోపు వచ్చే ఐదు దేవాలయాలకు కమిటీలను నియమించే అంశంపై నిర్ణయం తీసుకున్నామని డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ ప్రకటించారు. దేవాలయాల్లో...