banks

స్టేట్ బ్యాంక్ కస్టమర్లకు గుడ్ న్యూస్..!

దేశీయ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు ఎన్నో రకాల సేవలని అందిస్తోంది. ఈ సేవల వలన చాలా మందికి ప్రయోజనం ఉంటోంది. ఇది ఇలా ఉంటే స్టేట్ బ్యాంక్ కస్టమర్లకు మరో తీపికబురు అందించింది. కొత్త సర్వీసులు ని తీసుకు వచ్చింది. ఇక పూర్తి వివరాలు చూస్తే.. ట్రాన్సిట్ కార్డను...

వారికి గుడ్ న్యూస్.. రూ.2 లక్షల బెనిఫిట్..!

దేశీయ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుబంధ సంస్థ ఎస్‌బీఐ కార్డు కస్టమర్స్ కి గుడ్ న్యూస్ చెప్పింది.క్రెడిట్ కార్డు వినియోగదారుల కోసం కొత్త ఫీచర్స్ ని తెచ్చింది. పూర్తి వివరాలు చూస్తే.. సూపర్ ప్రీమియం కార్డు ఆరమ్ ఉంటే ఈ ఫీచర్ ని పొందవచ్చు. సీ సూట్ ఎగ్జిక్యూటివ్స్, హై...

ఈ బ్యాంక్ కస్టమర్లకు అలెర్ట్.. కీలక ప్రకటన..!

ఈరోజుల్లో మోసాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి రకరకాలుగా మోసాలు జరుగుతున్నాయి. ఆన్లైన్ బ్యాంకింగ్ సేవలు విస్తృతంగా అందుబాటులోకి వచ్చాయి ఇప్పటికి ట్రాన్సాక్షన్ల కోసం చెక్కలను ఇస్తున్నారు. అయితే మోసగాళ్లు దీనినే అదునుగా తీసుకున్నారు చెక్కుల మోసాలకి పాల్పడుతున్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండేళ్ల క్రితం పాజిటివ్ పే సిస్టం ని ఈ మోసాలని ఆపడానికి...

సెప్టెంబర్ వచ్చేసింది.. ఈ 8 పనులు త్వరగా చేసుకోండి..!

ప్రతీ నెలా కూడా పలు అంశాల్లో మార్పులు వస్తూ ఉంటాయి. కొత్త నెల ప్రారంభం నుంచే కొత్త రూల్స్ అమలులోకి వస్తూ ఉంటాయి. ఇక ఈ నెలలో ఎలాంటి మార్పులు రానున్నాయి చూసేద్దాం. రూ.2 వేల నోట్ల మార్పిడి వంటి పలు అంశాలకు డెడ్‌లైన ఈ సెప్టెంబర్ నెలలో ముగుస్తుంది. కనుక వీటిని పూర్తి...

16 రోజులు బ్యాంకులో క్లోజ్…!

బ్యాంక్ లో ఏదో ఒక ముఖ్యమైన పని మనకి ఉంటూనే ఉంటుంది. అయితే వాటిని మనం సమయానికి పూర్తి చేసుకోవాలి. లేదంటే సరైన టైం కి బ్యాంక్ సెలవు అయితే ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి బ్యాంకులు ఏయే రోజులు సెలవు అన్న విషయం ని మీరు ముందు తప్పక తెలుసుకోవాలి. ఈ నెల...

ఆర్బీఐ : ఇక మీదట నిమిషాల్లోనే లోన్..!

కేంద్ర బ్యాంక్ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్ న్యూస్ ని చెప్పింది. కొత్త సర్వీసులు ని ఇప్పుడు ఆర్బీఐ అందుబాటు లోకి తీసుకు రానుంది. సో ఇక మీద కస్టమర్లకు నిమిషాల వ్యవధిలోనే లోన్ ని పొందవచ్చట. పూర్తి వివరాలు చూస్తే.. రుణ గ్రహీతలకు ఇక మీదట ఆర్బీఐ నిర్ణయం తో ప్రయోజనం...

చెక్కు మీద సంతకం చేసేటప్పుడు.. ఈ పొరపాట్లు చెయ్యద్దు..!

చాలామంది చెక్కులని ఉపయోగిస్తూ ఉంటారు. ఎప్పుడైనా పేమెంట్ చేయాలంటే చెక్కు మీద అమౌంట్ రాసేసి సంతకం చేసి చెక్కుని ఇస్తూ ఉంటారు. మీరు కూడా చెక్ ని ఎక్కువగా వాడుతుంటారా..? చెక్ మీద సంతకం చేసేటప్పుడు ఈ తప్పులని అస్సలు చేయొద్దు ఇటువంటి తప్పుల్ని కనుక చేసినట్లయితే ఖచ్చితంగా ఇబ్బందుల్లో పడతారు. చెక్కు పై...

ఈ బ్యాంకు లో.. రూ.5 లక్షలు పెడితే.. రూ.10 లక్షలు..!

చాలా మంది డబ్బులని బ్యాంకుల్లో పెట్టుకుంటూ వుంటారు. బ్యాంక్‌లో డబ్బులని ఎఫ్‌డీ చేసుకోవచ్చు. అధిక వడ్డీ రేటు బ్యాంకు అందిస్తున్నాయి కనుక ఇలా లాభాన్ని పొందొచ్చు. మీ డబ్బులు ని మీరు రెట్టింపు చేసుకోవాలని అనుకుంటున్నారా...? అయితే ఇదే బెస్ట్ ఆప్షన్. కెనరా బ్యాంక్ తాజాగా ఎఫ్‌డీ రేట్లను సవరించింది. ఇక వివరాల లోకి...

క్రెడిట్ కార్డు వాడుతున్నారా..? అయితే తప్పక వీటిని తెలుసుకోవాలి..!

ఈరోజుల్లో చాలామంది క్రెడిట్ కార్డు ని వాడుతున్నారు. క్రెడిట్ కార్డ్ వలన అనేక ఉపయోగాలు ఉన్నాయి. పెరిగిన ఆర్థిక అవసరాలు బ్యాంకర్లు అందిస్తున్న ఆఫర్లు రివార్డులు క్యాష్ బ్యాక్ లని చూసి చాలామంది క్రెడిట్ కార్డులని వాడుతున్నారు. ఎక్కువ లిమిట్ ఉండడంతో క్యాష్ ని మనం తీసుకెళ్లకుండా మనం నచ్చిన వాటిని షాపింగ్ చేసుకోవడానికి...

రూ.100 పొదుపుతో.. ఒకేసారి రూ.5 లక్షలు..!

చాలా మంది వారికి నచ్చిన స్కీమ్స్ లో డబ్బులని పెడుతున్నారు. అయితే ఇలా స్కీమ్స్ లో డబ్బులని పెట్టడం వలన చక్కటి లాభాలు కలుగుతాయి. వేతన జీవులు, అసంఘటిత రంగాల కార్మికులు కష్టపడి సంపాదించిన డబ్బుల్లో కొంత భాగాన్ని సేవ్ చేయాలనీ అనుకుంటున్నారు. రిస్క్ లేకుండా ఉండేలా చక్కటి లాభం కలిగే మార్గం గురించి...
- Advertisement -

Latest News

జగన్ పిచ్చి తగ్గాలంటే లండన్ మందుల డోసు సరిపోదు : లోకేశ్‌

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సీఎం జగన్ పై ధ్వజమెత్తారు. ప్రజావేదికను కూల్చి అమరావతిని నాశనం చేశాడని మండిపడ్డారు. చంద్రబాబు కట్టినది ఏదీ...
- Advertisement -

తెలంగాణ అభివృద్ధిని రెండు కుటుంబ పార్టీలు అడ్డుకుంటున్నాయి : మోడీ

ప్రధాని నరేంద్ర మోదీ నేడు పాలమూరు జిల్లాకు విచ్చేశారు. ఈ మధ్యాహ్నం శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్న మోదీ అక్కడ్నించి హెలికాప్టర్ లో భూత్పూరు పయనమయ్యారు. పాలమూరు పర్యటన సందర్భంగా ఆయన రూ.13,545 కోట్ల...

నిరుద్యోగులకు శుభవార్త ..విద్యుత్ శాఖలో 670 ఉద్యోగాలు..!

నిరుద్యోగులకు శుభవార్త చెప్పారు తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి. తెలంగాణలోని విద్యుత్ సంస్థల్లో త్వరలో 670 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లుగా ఆయన తెలిపారు. టీఎస్‌ఎస్పీడీసీఎల్‌లో కొత్తగా...

కరప్షన్, కమీషన్ బీఆర్ఎస్, కాంగ్రెస్ సిద్దాంతం : మోడీ

పాలమూరు ప్రజాగర్జన సభలో ప్రధాని నరేంద్ర మోడీ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా  బీఆర్ఎస్ పార్టీ స్టీరింగ్ మరో చేతిలో ఉందని.. తెలంగాణ అభివృద్ధి ఈ రెండు పార్టీలు అడ్డుకుంటున్నాయి. రాజకీయ...

తెలంగాణ హస్తకళలకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది : ప్రధాని మోడీ

తెలంగాణ ప్రభుత్వం రైతులను మభ్యపెడుతోంది. రైతు రుణమాఫీ హామి ఇచ్చినా ప్రభుత్వం అమలు చేయలేదు. రుణ మాఫీ చేయకపోవడం చాలా మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని పేర్కొన్నారు.రైతులకు గుడ్ న్యూస్.. రైతుల కోసం...