battery back up
టెక్నాలజీ
మీ ఐఫోన్ స్లో అయితే ఇలా చెయ్యండి.. సూపర్ ఫాస్ట్ అవుతుంది
ఏ ఫోన్లు, గ్యాడ్జెట్లైనా మొదట్లో చాలా స్పీడ్గా పనిచేస్తాయి. కానీ, రానురాను వాటి పనితీరు తగ్గిపోతుంది. ఇందుకు ఐఫోన్స్ మినహాయింపేమి కాదు. ఏ వస్తువునైనా సరైన పద్దతిలో ఉపయోగించకపోతే మొరాయించక మానవు. మరి ఐఫోన్ ను సూపర్ స్పీడ్గా మార్చడం ఎలాగో చూద్దాం.
మొదట ఫోన్ సెట్టింగ్స్లోకి వెళ్లి.. జనరల్ ఆప్షన్పై క్లిక్ చేయాల్సి ఉంటుంది....
టెక్నాలజీ
పవర్ బ్యాంక్ వాడుతున్నవారికి అలర్ట్!
పవర్ బ్యాంక్ వాడుతున్నట్టయితే మీరు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. సాధరణంగా పవర్ బ్యాంక్లు మనం ఎక్కడికైన బయటకి వెళ్లినప్పుడు తీసుకెళ్తాం. ఎక్కువ ప్రయాణాలు చేసేవారికి ఇది తప్పనిసరి. ఈ పోర్టబుల్ పవర్ ఛార్జర్ను స్మార్ట్ ఫోన్లు, కెమెరా, స్మార్ట్ వాచ్ ఇతర గ్యాడ్జెట్లకి వాడతాం. కానీ, మీరు ఎప్పుడు పవర్ బ్యాంక్ ను ఉపయోగించిన...
టెక్నాలజీ
5జి ఫోన్ వాడుతున్నారా ? బ్యాటరీని ఆదా చేయాలంటే 5జి ని ఆఫ్ చేయండి..!
ప్రపంచంలో ఇప్పటికీ చాలా మంది 4జి సేవలనే ఉపయోగిస్తున్నారు. కేవలం కొన్ని చోట్ల మాత్రమే 5జి అందుబాటులో ఉంది. ఇక భారత్లో త్వరలో 5జి సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే 5జి సేవలు ఇంకా అందుబాటులోకి రాకపోయినా కంపెనీలు మాత్రం 5జి ఫోన్లను తయారు చేసి వినియోగదారులకు అందిస్తున్నాయి. ఈ...
Latest News
తెలంగాణకు గిరిజన యూనివర్సిటీ.. పాలమూరు సభలో మోదీ వరాలు
తెలంగాణలో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలపై వరాల జల్లు కురిపించారు. నిజామాబాద్లో పసుపు బోర్డును, ములుగులో సమ్మక్క-సారక్క గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు....
Telangana - తెలంగాణ
2 రోజుల్లోనే మధ్యాహ్న భోజనం పథకం బిల్లులు విడుదల
అంగన్వాడి టీచర్లకు అదిరిపోయే శుభవార్త అందింది. అంగన్వాడి టీచర్లు మరియు సహాయకుల మధ్యాహ్న భోజనం పథకం బిల్లులు రెండు రోజుల్లో ఖాతాలలో జమ చేస్తామని మంత్రి హరీష్ రావు కీలక ప్రకటన చేశారు....
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
రోజాపై వ్యాఖ్యలు..బండారు సత్యనారాయణ మూర్తి అరెస్ట్ ?
విశాఖ జిల్లాలోని పరవాడ (మం) వెన్నెలపాలెంలో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బండారు సత్య నారాయణ ఇంటికి భారీగా పోలీసులు వచ్చారు.. బండారు సత్యనారాయణ అరెస్టుకు రంగం సిద్ధం...
Telangana - తెలంగాణ
మంత్రి జగదీశ్వర్ రెడ్డికి డిపాజిట్ వస్తే నా పేరు మార్చుకుంటా – కోమటిరెడ్డి
కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన స్టేట్ మెంట్ ఇచ్చారు. సూర్యాపేటలో మంత్రి జగదీశ్వర్ రెడ్డికి కనీసం డిపాజిట్ వస్తే నా పేరు మార్చుకుంటానని ఛాలెంజ్ చేశారు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
ఇవాళ మచిలీపట్నంలో పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర
ఇవాళ మచిలీపట్నంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర నిర్వహించనున్నారు. మచిలీపట్నం లో మహాత్మాగాంధీ కి నివాళులర్పించనున్న పవన్ కళ్యాణ్.. అనంతరం వారాహి యాత్ర లో పాల్గొంటారు. ఇందులో భాగంగానే.....