Best bussiness
బిజినెస్ ఐడియా
ఈ పండుగ సీజన్లో ఈ వ్యాపారాలు చేయండి.. ఫుల్ డిమాండ్
ఇండియాలో పండగుల హడావిడి మొదలైంది. వినాయకచవితి అయిపోయింది.. దీపావళి, దసరాకు ఆఫర్లు కూడా స్టాట్ అయ్యాయి. ఈ టైమ్లో చేయదగ్గ కొన్ని వ్యాపారాలు ఉన్నాయి. వ్యాపారానికి టైమ్కు చాలా దగ్గరి సంబంధం ఉంటుంది. కోడిపందాలు సంక్రాంతికి జోరుగా సాగుతాయి. అక్కడ టీ అమ్ముకున్న రోజుకు వెయ్యి ఈజీగా వచ్చేస్తాయి. అది కూడా బిజినెస్ ట్రిక్.....
బిజినెస్ ఐడియా
బిజినెస్ ఐడియా: ఊర్లో ఉంటూనే నెలకు రూ. లక్ష సంపాదించుకోవచ్చు.. ఓ లుక్ వెయ్యండి..
చదువుతో సంబంధం లేకుండా బిజినెస్ లు చేస్తూ లక్షలు సంపాదిస్తున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది..గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవాళ్ళు ఎక్కువగా బిజినెస్ వైపు అడుగులు వేస్తున్నారు... వ్యవసాయాన్ని చేసుకుంటూ ఈ వ్యాపారం చేస్తే మీకు రెట్టింపు ఆదాయం రావడం పక్కా..ఎందుకంటే ఈ మధ్య కాలంలో సంప్రదాయ వ్యవసాయ ఉత్పత్తులతోపాటు, ఆరోగ్యకరమైన పంటల ఉత్పత్తులకు...
బిజినెస్ ఐడియా
బిజినెస్ ఐడియా : తక్కువ పెట్టుబడి తో లక్షల్లో సంపాదన.. ఓ లుక్ వేసుకోండి..
బిజినెస్ చెయ్యాలనే కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది.. మనుషులకు అవసరమైన అన్నిటిని ఒక బిజినెస్ లాగా చేస్తున్నారు.. ముఖ్యంగా ఈరోజుల్లో మనుషులకు ఆధ్యాత్మిక చింతన ఎక్కువైంది.. వాస్తు ప్రకారం అన్నీ ఉండాలని కోరుకుంటారు..ఉద్యోగాలు, వ్యాపారాల్లో తమకు లాభాలు రావాలంటూ మంచి జరగాలని అంతా రకరకాల వాస్తు నియమాలు పాటిస్తూ ఉంటారు..అయితే మీ ఉపాధిలో ఎక్కువ...
బిజినెస్ ఐడియా
బిజినెస్ ఐడియా :చదువు లేకున్నా కూడా లక్షల్లో సంపాదించే బిజినెస్ లు ఏవో తెలుసా?
ఉద్యోగం చేస్తేనే విలువ అని కొందరు అంటారు.. అది చదువుకున్న వాళ్లకు.. కానీ చదువు లేకున్నా లక్షల్లో సంపాదిస్తున్నారు.. ఉద్యోగం కోసం ట్రై చేసే వాళ్ళు టైమ్ వెస్ట్ చేయకుండా వ్యాపారాన్ని ప్రారంభించినట్లయితే, మీరు చాలా లాభాలను పొందవచ్చు. ఏదైనా వ్యాపారం ప్రారంభించే ముందు దాని గురించి అధ్యయనం చేయడం అవసరం.. జనాలను ఆకర్షిస్తూ...
బిజినెస్ ఐడియా
బిజినెస్ ఐడియా: ఆ పంటతో రైతులకు డబ్బులే డబ్బులు..ఎకరానికి లక్ష లాభం..
ఈరోజుల్లో వ్యవసాయం చేసేవారి సంఖ్య రోజు రోజుకు పెరిగి పోతుంది..అంతే కాదు కొత్త కొత్త పంటలను కూడా పండిస్తున్నారు.అందులో ఇప్పుడు కంద పంట రైతులకు కాసుల వర్షాన్ని కురిపిస్తుంది..ఈ ఏడాది దిగుబడి కూడా మెరుగ్గా ఉండడంతో కంద రైతుల ఆనందానికి అవధులు లేవు. ప్రస్తుతం మార్కెట్లో పుట్టు కంద ధర రూ.4000 పలుకుతోంది. గతంలో...
బిజినెస్ ఐడియా
బిజినెస్ ఐడియా: కేవలం రూ.10 వేలు పెట్టుబడి.. నెలకు లక్షకు పైగా ఆదాయం..
ఉద్యోగాలతో విసిరి వేసారిన యువత ఇప్పుడు సొంత వ్యాపారాల పై ఆసక్తి చూపిస్తున్నారు.అలాంటి వారికి మంచి బిజినెస్ ఐడియా ఉంది.. అదే క్యాటరింగ్ బిజినెస్..తక్కువ ఖర్చుతో బాగా ఆదాయం వచ్చే బిజినెస్ లలో ఇది కూడా ఒకటి..ప్రతీ ఒక్కరూ చిన్న చిన్న ఫంక్షన్లకు కూడా క్యాటరింగ్ కు ఇవ్వడానికే ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో...
బిజినెస్ ఐడియా
బిజినెస్ ఐడియా: రూ. 15 వేలతో పెట్టుబడి.. లక్షల్లో ఆదాయం..కళ్ళు చెదిరే లాభాలు..
సొంతంగా వ్యాపారం చేస్తున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరిగి పోతుంది..అతి తక్కువ డబ్బులతో పెట్టుబడి పెట్టి లక్షల్లో ఆదాయాన్ని పొందే ఎన్నో బిజినెస్ లు అందుబాటులో ఉన్నాయి.అందులో చెత్త రీ సైకిలింగ్ కూడా ఒకటి.మునిసిపాలిటీ వాళ్ళు సేకరిస్తున్న చెత్తలో ఎన్నో పనికి వచ్చే వస్తువులు కూడా ఉంటాయి.వాటిని తిరిగి ఉపయోగించి మంచి వ్యాపారాన్ని...
బిజినెస్ ఐడియా
బిజినెస్ ఐడియా: రైతులకు అదిరిపోయే బిజినెస్ .. 4 నెలల్లో లక్షలు ఆదాయం..
ఇప్పుడు యువత ఎక్కువగా బిజినెస్ వైపు అడుగులు వేస్తున్నారు. అందులోనూ వ్యవసాయం చేస్తూ అధికలాభాలను పొందుతున్నారు.. అలాంటి వారు మరిన్ని లాభాలను పొందడానికి మీకో బిజినెస్ ఐడియా ఉంది. అదే తక్కువ పెట్టుబడితో దోససాగును ప్రారంభించండి. ఈ సాగు ద్వారా లక్షల రూపాయలను సంపాధించవచ్చు. ఉత్తరప్రదేశ్లోని ఓ రైతు తన పొలంలో దోసకాయలను పండించాడు....
బిజినెస్ ఐడియా
బిజినెస్ ఐడియా: ఈ బిజినెస్ చేస్తే లక్షల్లో ఆదాయం..పెట్టుబడి కూడా చాలా తక్కువే..!
బిజినెస్ చేయాలనీ భావించేవారికి బెస్ట్ ఆఫ్షన్..నూనె వ్యాపారం..మార్కెట్ లో నూనెకు ఎప్పుడూ మంచి మార్కెట్ ఉంది..పెరిగితే భారీగా పెరుగుతుంది..తగ్గితే 10 లేదా20 రుపాయాలు తగ్గుతుంది.. అందుకే ఈ వ్యాపారం చెయ్యడం చాలా మంచిది.డిమాండ్కు తగ్గ ఉత్పత్తి కావడం లేదు. తద్వారా దేశీయంగా నూనె ధరలు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో మీరు ఆయిల్ మిల్లు యూనిట్...
బిజినెస్ ఐడియా
బిసినెస్ ఐడియా: రోజుకు 2-3 గంటలు కష్టపడితే చాలు ..నెలకు రూ. 50 వేలకు పైగా ఆదాయం..
ఉద్యోగం చేసి విసిగి పోయారా? వచ్చిన జీతం సరిపోలేదా? ఏదైనా బిజినెస్ చెయ్యాలని అనుకుంటున్నారా.. అయితే రోజుకు 2-3 గంటలు కష్టపడితే చాలు నెలకు రూ.50 వేలు సంపాదించడం ఎలాగో తెలుసుకుందాము.. బిజినెస్ ఐడియాస్ ద్వారా ఎంతో మంది యువత ఉద్యోగం కోసం ఎదురు చూడకుండా స్వయం ఉపాధి వైపు కదులుతున్నారు. అయితే ఫుడ్...
Latest News
BREAKING : డిసెంబర్ 4న సీఎం కేసీఆర్ అధ్యక్షతన కేబినేట్ సమావేశం
BREAKING : సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. సీఎం కేసీఆర్ అధ్యక్షతన కేబినేట్ సమావేశం జరుగనుంది. డిసెంబర్ 4 వ తేదీ మధ్యాహ్నం 2గంటలకు..డా.బిఆర్.అంబేద్కర్...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
మహానంది క్షేత్రంలో మళ్లీ ఎలుగుబంటి కలకలం
నంద్యాల మహానంది క్షేత్రంలో ఎలుగుబంటి కలకలం రేపింది. టోల్ గేట్ వద్ద ఉన్న అరటి తోటల్లో నుంచి మహానంది క్షేత్రంలోకి ఎలుగు బంటి వచ్చింది. దీంతో ఎలుగు బంటిని చూసి భయాందోళనలకు గురయ్యారు...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
విజయవాడ దుర్గగుడిపై పాము కలకలం
విజయవాడ దుర్గగుడిపై పాము కలకలం రేపింది. దుర్గగుడి దగ్గరి స్కానింగ్ సెంటర్ దగ్గర పాము కనపడటంతో భయాందోళనకు గురయ్యారు అమ్మవారి భక్తులు. అయితే.. దేవస్థానం అధికారులు అటవీ శాఖ సిబ్బందికి సమాచారం ఇవ్వటం...
Telangana - తెలంగాణ
తెలంగాణలో ఎక్కడా రిపోలింగ్ కు అవకాశం లేదు – సీఈఓ వికాస్ రాజ్
తెలంగాణ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది...తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా రిపోలింగ్ కు అవకాశం లేదని ఎన్నికల సంఘం అధికారి వికాస్ రాజ్ వెల్లడించారు. తెలంగాణలో పోలింగ్ శాతం 70.92% నమోదు అయినట్లు ఎన్నికల...
Telangana - తెలంగాణ
తెలంగాణలో పోలింగ్ శాతం 70.92% – ఎన్నికల సంఘం
తెలంగాణలో పోలింగ్ శాతం 70.92% నమోదు అయినట్లు ఎన్నికల సంఘం అధికారి వికాస్ రాజ్ ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ పై సీఈఓ వికాస్ రాజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు....