Bharatiya Kisan Union
భారతదేశం
383 రోజుల తర్వాత.. ఘాజీపూర్ బార్డర్ వీడిన రాకేశ్ తికాయత్
మూడు వ్యవసాయ చట్టాల(ప్రస్తుతం రద్దు చేశారు)కు వ్యతిరేకంగా రైతుల ఆందోళనకు నేతృత్వం వహించిన భారతీయ కిసాన్ యూనియన్(బీకేయూ) జాతీయ అధికార ప్రతినిధి రాకేశ్ తికాయత్ దేశ రాజధానిని వీడారు. 383 రోజుల తర్వాత ఢిల్లీలోని ఘజియాబాద్ బార్డర్ను వీడి ఇంటికి పయనమయ్యారు. విజయంతో తిరిగి వస్తున్న రైతు నేతకు ఘన స్వాగతం పలికేందుకు తికాయత్...
Latest News
BREAKING : తెలంగాణలో ప్రారంభమైన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్
తెలంగాణ వ్యాప్తంగా ఎన్నికల పోలింగ్ ప్రారంభం అయింది. కాసేపటి క్రితమే తెలంగాణ వ్యాప్తంగా ప్రారంభం అయింది అసెంబ్లీ ఎన్నికల పోలింగ్. ఇవాళ ఉదయం 7 గంటల...
Telangana - తెలంగాణ
రాష్ట్రవ్యాప్తంగా 35,655 పోలింగ్ కేంద్రాలు.. దివ్యాంగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు
తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కీలక ఘట్టం ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ షురూ అయింది. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. ఓటింగ్ కోసం రాష్ట్రవ్యాప్తంగా 35,655...
Telangana - తెలంగాణ
GOLD RATES : పసిడి ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు..
Gold Rates Today : బంగారం కొనుగోలు చేయాలనుకునే మహిళల కు బిగ్ షాక్ తగిలింది. మరోసారి బంగారం ధరలు పెరిగాయి. ఈ ప్రపంచంలోనే అత్యంత విలువైనది బంగారం. బంగారానికి ఉన్న డిమాండ్...
Telangana - తెలంగాణ
సాగర్ ప్రాజెక్టు వద్ద AP, TS పోలీసుల ఘర్షణ
మరో కొన్ని నిమిషాలలోనే తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఇలాంటి నేపథ్యంలో ఏపీ మరియు తెలంగాణ రాష్ట్రాల మధ్య గొడవ తెరపైకి వచ్చింది. నాగార్జునసాగర్ ప్రాజెక్టు...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
అచ్చెన్నాయుడుకు YCP స్ట్రాంగ్ కౌంటర్…కీలక పదవుల్లో చంద్రబాబు మనుషులే ..!
అచ్చెన్నాయుడుకు YCP స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. వైసిపి సర్కార్ ఒకే సామాజిక వర్గానికి చెందిన అధికారులను కేంద్రం నుంచి డిప్యూటేషన్ పై తెచ్చి కీలక పోస్టులలో పెట్టారని ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు...