big news
Telangana - తెలంగాణ
నారాయణ కాలేజీ ఘటన.. ఇంటర్మీడియట్ బోర్డు కీలక నిర్ణయం..
బాగ్ అంబర్ పేటలోని నారాయణ కాలేజీలో జరిగిన సంఘటనను విద్యాశాఖ సీరియస్గా తీసుకుంది. అయితే ఈ నేపథ్యంలో.. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రయివేటు జూనియర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు కీలక ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థుల సర్టిఫికెట్లు ఆపవద్దని కాలేజీలను ఆదేశించింది ఇంటర్ బోర్డు. నారాయణ కాలేజీ ఘటన నేపథ్యంలో ఇంటర్ బోర్డు ఈ ఆదేశాలను...
Telangana - తెలంగాణ
నారాయణ కాలేజీ ఘటన బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం : మంత్రి సబితా
రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి బాగ్ అంబర్ పేటలోని నారాయణ కాలేజీలో జరిగిన సంఘటనపై స్పందించారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. ఈ మేరకు ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశారు సబితా ఇంద్రారెడ్డి. విచారణ నివేదిక అందిన వెంటనే బాధ్యులపై...
Telangana - తెలంగాణ
ప్రత్యేక హరితహారంలో ప్రజలు భాగస్వాములవ్వాలి : ఇంద్రకరణ్ రెడ్డి
దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 వసంతాలు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం స్వతంత్ర భారత వజ్రోత్సవాల ద్వి సప్తాహ వేడుకలు నిర్వహిస్తోంది. అయితే.. స్వతంత్ర భారత వజ్రోత్సవాల ద్వి సప్తాహ వేడుకల్లో భాగంగా ఈ నెల 21న చేపట్టిన ప్రత్యేక హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పిలుపునిచ్చారు. సీఎం...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
శ్రీవారిని దర్శించుకున్న సీజేఐ ఎన్వీ రమణ
కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామివారిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ దర్శించారు. శుక్రవారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి సుప్రభాతం, అభిషేక సేవలో పాల్గొన్నారు. సీజేఐతోపాటు తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ కూడా శ్రీనివాసుని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో జస్టిస్ ఎన్వీ రమణ,...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
దేవుడు చంద్రబాబుకు అసలు సిగ్గు పెట్టినట్లు లేదు : పేర్ని నాని
ఏపీలోని హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో కాల్ వ్యవహరాన్ని సృష్టించిన టీడీపీ, ప్రచారం చేసిన సోషల్, ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలపై చర్యలకు ఏపీ ప్రభుత్వం ఉపక్రమిస్తుంది. ఈ మేరకు వైసీపీ పార్టీ తరుఫున పోలీసులకు ఫిర్యాదు చేయను న్నట్లు వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి పేర్ని నాని వెల్లడించారు. ఈ సందర్భంగా...
Telangana - తెలంగాణ
మోదీ సర్కారు తెలంగాణపై కక్షపూరితంగా వ్యవహరిస్తోంది : గుత్తా సుఖేందర్రెడ్డి
మరోసారి కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి. తాజాగా ఆయన మాట్లాడుతూ.. రాష్ర్టాభివృద్ధిని చూసి ఓర్వలేకే కేంద్రంలోని మోదీ సర్కారు తెలంగాణపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నదని ఆరోపించారు. అభివృద్ధ్దిలో నంబర్ వన్గా దూసుకుపోతున్న తెలంగాణకు సీఎం కేసీఆర్ నాయకత్వమే శ్రీరామ రక్ష అని వ్యాఖ్యానించారు గుత్తా సుఖేందర్రెడ్డి. రాష్ర్టాభివృద్ధ్దిని అడ్డుకొనేందుకే...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
సొంత పార్టీ నాయకులే కుట్ర చేస్తున్నారు : అనిల్ కుమార్ యాదవ్
మాజీ మంత్రి, వైసీపీ నేత అనిల్ కుమార్ యాదవ్ తన సొంత నియోజకవర్గంలో తనను బలహీన పరిచేందుకు సొంత పార్టీ నాయకులే కుట్ర చేస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా నిన్న నెల్లూరులోని 52వ డివిజన్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు....
Telangana - తెలంగాణ
జర్నలిస్టులకు శుభవార్త.. అక్రిడేషన్ ఉన్నవారికి ఈహెచ్ఎస్
తెలంగాణలోని జర్నలిస్టులకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు శుభవార్త చెప్పారు. అక్రిడేషన్ కార్డు కలిగిన జర్నలిస్టులందరూ ఎంప్లాయిస్ హెల్త్ స్కీం(ఈహెచ్ఎస్) పరిధిలోకే వస్తారని, అయితే ఈ పథకాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు తమ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుందని మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్(ఐజేయూ) అధ్యక్షులు...
Telangana - తెలంగాణ
బంగారు తెలంగాణ కల కేవలం బీజేపీతోనే సాకారం అవుతుంది : తరుణ్ చుగ్
తెలంగాణలో రాజకీయ వేడెక్కుతోంది. అయితే దక్షిణాది రాష్ట్రాలపై దృష్టి సారించిన బీజేపీ తెలంగాణలో కాషాయం జెండా ఎగురవేసేందుకు వ్యూహాలు రచిస్తోంది. అయితే.. గురువారం జగిత్యాల జిల్లా కోరుట్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జరిగిన బీజేపీ బహిరంగ సభలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి తరుణ్ చుగ్ పాల్గొని ప్రసంగించారు. మరో...
Telangana - తెలంగాణ
అప్పుడు కితాబిచ్చిన వారే ఇప్పుడు మతలబు ఉందంటున్నారు : మంత్రి హరీష్ రావు
కేంద్ర మంత్రి షెకావత్ నిన్న బాధ్యతరాహిత్యంగా రాజకీయాల కోసం విలువలను తుంగలో తొక్కుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని మాట్లాడారని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. గురువారం టీఆర్ఎస్ఎల్పీలో హరీశ్రావు మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని...
Latest News
అన్నీ చూస్తున్నాం.. అధికారంలోకి వచ్చాక అంతు చూస్తాం : ఈటల
భాజపాలో చేరేవారిని తెరాస నేతలు కేసులతో భయపెడుతున్నారని ఆ పార్టీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపించారు. ప్రజాప్రతినిధులపై కూడా రాత్రికి రాత్రే కేసులు నమోదు చేస్తున్నారని...
Telangana - తెలంగాణ
కర్మ ఈజ్ ఏ బూమరాంగ్ మోదీ జీ : కేటీఆర్
బిల్కిస్ బానో అత్యాచార దోషుల విషయంలో దేశవ్యాప్తంగా పెను దుమారం రేగుతోంది. ప్రతిపక్షాలు మోదీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. రాష్ట్ర మంత్రి కేటీఆర్ కూడా ఈ విషయంపై తీవ్రంగా నిప్పులు చెరుగుతున్నారు. 11...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
నేడు ఏఎన్ యూ వర్సిటీ స్నాతకోత్సవం.. సీజేఐకి డాక్టరేట్ ప్రదానం
ఆంధ్రప్రదేశ్ పర్యటనలో ఉన్న సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఇవాళ కూడా పలుక కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ 37, 38వ స్నాతకోత్సవాలు జరుపుకుంటున్న సందర్భంగా...
Telangana - తెలంగాణ
రానున్న రెండ్రోజులు తెలంగాణలో పవర్ కట్ : సీఎండీ ప్రభాకర్రావు
కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నోటీసు ఇవ్వకుండానే రాష్ట్రానికి అవసరమైన విద్యుత్ను ఎక్స్ఛేంజ్లో కొనుగోలు చేయకుండా ఆదేశాలు ఇచ్చిందని ట్రాన్స్కో, జెన్కో సీఎండీ ప్రభాకర్రావు ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రం ఆదేశాల వల్ల 20...
Telangana - తెలంగాణ
మరో రూ,1000 కోట్ల అప్పు చేస్తున్న తెలంగాణ
గత వారమే వెయ్యి కోట్లను రుణాల ద్వారా సమీకరించుకున్న తెలంగాణ మరోసారి అప్పు చేసేందుకు సిద్ధమైంది. మరో రూ.1000 కోట్ల బాండ్ల విక్రయానికి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ బాండ్లను ఆర్బీఐ వచ్చే...