big news

మతమార్పిడిలను ప్రోత్సహించే దిశగా జగన్ ప్రభుత్వ వైఖరి : సోము వీర్రాజు

సెక్యులర్ వ్యవస్ధలో మతమార్పిడిలను ప్రోత్సహించే దిశగా జగన్ ప్రభుత్వ వైఖరి ఉందని ఆరోపించారు ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా ఏపీ అసెంబ్లీ తీర్మానం చేసిందన్నారు. రాజ్యాంగంలో లేని దళిత క్రైస్తవ నూతన నామకరణంపై ఎలా తీర్మానం చేస్తారు..? అని ఆయన ప్రశ్నించారు....

సీఎం జగన్ మరో కట్టుకథ అల్లారు : బొండా ఉమా

నిన్నటి ఎమ్మెల్సీ కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఏపీ రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారాయి. అమరావతి నిర్మాణాల్లో చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారంటూ సీఎం జగన్ అసెంబ్లీలో షాపూర్ పల్లోంజీ కంపెనీ గురించి చెప్పిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ నేత బోండా ఉమ స్పందించారు. షాపూర్ పల్లోంజీ అంటూ సీఎం జగన్ మరో కట్టుకథ...

ఈ నెల 31న తెలంగాణకు జేపీ నడ్డా

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణ పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ఆయన ఈనెల‌ 31న సంగారెడ్డిలో తెలంగాణ బీజేపీ ముఖ్యనేతలతో కీలక సమావేశం నిర్వహిస్తారు. ఈ ఏడాదే తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగనుండటంతో ఆయన తెలంగాణ పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది. తెలంగాణలో ప్రస్తుతం రాజకీయాలు వేడెక్కాయి. భారత్ రాష్ట్ర సమితికి, బీజేపీకి మధ్య...

ఉత్కంఠ రేపుతున్న నాగ చైతన్య ‘కస్టడీ’ టీజర్‌

లవర్ బాయ్ నాగచైతన్యను ఓ కొత్త లుక్ లో చూపెడుతోంది కస్టడీ మూవీ. చైతూ ఓ కానిస్టేబుల్ పాత్రలో కనిపిస్తున్న ఈ సినిమా టీజర్ గురువారం (మార్చి 16) రిలీజైంది. తమిళ దర్శకుడు వెంకట్ ప్రభుతో ఈ సినిమాను రెండు భాషల్లో తీసుకువస్తున్నారు. అయితే శ్రీనివాస చిట్టూరి నిర్మించిన ఈ సినిమా, పోస్టర్స్ రిలీజ్...

హెలికాప్టర్ ఘటనలో ఇద్దరు పైలట్లు మృతి

భారత సైన్యానికి చెందిన హెలికాప్టర్ చీతా అరుణాచల్ ప్రదేశ్‌లోని బొమ్డిలలో గురువారం కూలిపోవడం జరిగింది. ఈ హెలికాప్టర్ ఘటనలో ఇద్దరు పైలట్లు (లెఫ్టినెంట్ కల్నల్ VVB రెడ్డి , మేజర్ జయంత్) చనిపోయారని ఆర్మీ అధికారులు ప్రకటించారు. వారి కుటుంబాలకు ఇండియన్ ఆర్మీ అండగా నిలుస్తుందని తెలిపారు. మార్చి 16న ఉదయం 9 గంటల...

‘పేదలతో ప్రయాణం.. పెత్తందారులతో యుద్ధం : సీఎం జగన్‌

గత ప్రభుత్వం గాల్లో మాటలు చెబుతూ.. గ్రాఫిక్స్ చూపించేదని సీఎం జగన్ ఎద్దేవా చేశారు. 'నా నడక నేలపైనే. నా ప్రయాణం సామాన్యులు, పేద వర్గాలతోనే. నా యుద్ధం పెత్తందారులతోనే. పేదరిక నిర్మూలనే నా లక్ష్యం. కాబట్టే నా ఎకనామిక్స్ వేరే. పేదలు బలపడితేనే పేద కులాలు బాగుంటాయి. ఇదే నమ్మి, ఆచరించి, ఫలితం...

ప్రపంచంలోనే అతి పొడవైన రైల్వే ప్లాట్‌ఫారమ్‌ను ప్రారంభించిన ప్రధాని మోడీ

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేడు కర్ణాటకలో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారన్నారు. ఈ సందర్భంగా హుబ్బలిలో ప్రపంచంలోనే అత్యంత పొడవైన రైల్వే ప్లాట్‌ఫారమ్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు జాతికి అంకితం చేశారు. ప్రధానమంత్రి కర్ణాటక పర్యటన సందర్భంగా కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి సమక్షంలో వేదిక ప్రారంభోత్సవం...

Breaking : ముగిసిన కవిత ఈడీ విచారణ.. మళ్లీ 16న

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విచారణ ముగిసింది. 2023, మార్చి 11వ తేదీ రాత్రి 8 గంటల సమయంలో.. ఆమె ఈడీ ఆఫీసు నుంచి బయటకు వచ్చారు. ఆఫీస్ నుంచి నేరుగా తుగ్లక్ రోడ్డులోని సీఎం కేసీఆర్ ఇంటికి వెళ్లారు. ఉదయం 11 గంటలకు ఆఫీసులోకి వెళ్లిన కవిత.. రాత్రి...

మేయర్‌ పై ఆర్జీవీ పాట.. సిటీలో కుక్కల దాడులను ప్రశ్నిస్తూ..

హైదరాబాద్‌లో వీధికుక్కల దాడిలో ఓ బాలుడు మృతి చెందిన సంగతి తెలిసిందే. దీనిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. కుక్కల దాడిపై హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి చేసిన వ్యాఖ్యలపై సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించారు. కుక్కల మేయర్..అడుక్కున్న పన్నులు అన్నీ మింగిన మీరు.. మొరిగించి.. కరిపించి.. చంపించారు.. మీ...

Breaking : మేయర్‌ విజయలక్ష్మి అరెస్ట్‌..

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై బీజేపీ చీఫ్ బండి సంజయ్‌ చేసిన వ్యాఖ్యలకు బీఆర్ఎస్ మహిళా ప్రజా ప్రతినిధులు, నేతలు తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. బండి సంజయ్‌పై గవర్నర్‌కు ఫిర్యాదు చేయడానికి హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి సహా మహిళా నేతలంతా శనివారం రాజ్ భవన్‌కు వచ్చారు. అప్పటికే అక్కడ భారీగా మోహరించి ఉన్న పోలీసులు...
- Advertisement -

Latest News

భారత్ కు నాలుగో స్వర్ణం… 75 కిలోల కేటగిరీలో లవ్లీనా గోల్డ్‌ పంచ్‌

భారత బాక్సర్లు ఢిల్లీలో జరుగుతున్న ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ షిప్ లో తమ సత్తా చాటుతున్నారు. ఇప్పటికే.. మన తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్ 50...
- Advertisement -

ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు సన్నద్ధమవుతున్న టీడీపీ

తెలుగుదేశం పార్టీ దివంగత మాజీ ముఖ్యమంత్రి, తెలుగుజాతి గర్వించదగ్గ మహానటుడు నందమూరి తారక రామారావు శతజయంతి వేడుకలకు సిద్ధపడుతున్న సంగతి తెలిసిందే. చంద్రబాబు నివాసంలో నేడు ఎన్టీఆర్ శతజయంతి వేడుకల కమిటీ చైర్మన్...

కేంద్రంపై మరోసారి మంత్రి కేటీఆర్ ఫైర్‌.

కేంద్రంపై మరోసారి మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. కనీసం ఫ్లైఓవర్ కూడా పూర్తి చేయలేకపోతుందని ఆరోపించారు. ఉప్పల్, అంబర్‌పేట్ ఫ్లైఓవర్‌లు దురదృష్టవశాత్తు జాతీయ రహదారుల ద్వారా అమలు చేయబడుతున్నాయని, జీహెచ్‌ఎంసీ భూసేకరణ పూర్తి చేసినా...

మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్‌రావు

మరోసారి సంచలన వ్యాఖ్యలు చేపట్టారు మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్‌రావు . నలుగురికి చీరలు పంచిపెట్టే కాంగ్రెస్ నేతలకు ఎందుకు ఓట్లు వేయాలని ప్రజలను ప్రశ్నించారు ఎమ్మెల్యే భాస్కర్ రావు. మహిళలకు చీరలే కావాలంటే...

విశ్రాంత జీవితాన్ని విశాఖలో గడపాలనుకుంటున్నా : తమన్‌

విశాఖపట్నం లోని ఆంధ్రా యూనివర్సిటీలో కొత్తగా సౌండ్ అండ్ ప్రీ ప్రొడక్షన్ సర్టిఫికెట్ కోర్సును ప్రారంభించిన విషయం అందరికి తెలిసిందే. ఈ నేపధ్యం లో, ఆంధ్రా యూనివర్సిటీ, సెయింట్ లుక్స్ సంస్థ సంయుక్తంగా...