Booster dose
corona
వేగంగా వ్యాప్తి చెందుతున్న Corona Virus BF.7.. లాక్డౌన్ తప్పదా..?
కరోనా మళ్లీ వస్తుందా..? లాక్డౌన్ తప్పదా..? వారం రోజుల నుంచి మీరు గమినించారో లేదో.. పరిస్థితులు మారిపోయాయి. ప్రభుత్వాలు, వైద్యులు అప్రమత్తం అయ్యారు. టెస్టులు పెంచారు. మాస్కులు మళ్లీ పెట్టుకుంటున్నారు. కొత్త వేరియంట్తో జాగ్రత్తగా ఉండాలని ప్రధాని మోదీయే మీటింగ్ పెట్టి మరీ చెప్పారు. పరిస్థితి ఎంత సీరియస్గా లేకుంటే..అంత సడన్గా మీటింగ్ ఏర్పాటు...
ఇంట్రెస్టింగ్
వాట్ ఎ ఆఫర్..బూస్టర్ డోసు తీసుకుంటే అవి ఫ్రీ..
కరోనా నియంత్రణలో భాగంగా ప్రభుత్వం ఓ వైపు వ్యాక్సిన్ ప్రక్రియను కొనసాగిస్తూనే ఉంది.మొదటి రెండు డోస్ లు తీసుకున్న వారికి బూస్టర్ డోసు కూడా వేస్తుంది. దేశంలో కరోనా ఎంత విజృంభిస్తున్నా.. కొంతమంది మాత్రం వ్యాక్సిన్ వేయించుకోవడానికి అలసత్వం చూపిస్తూనే ఉన్నారు. బూస్టర్ డోసు తీసుకోవడానికి అస్సలు ఆసక్తే చూపడం లేదు. ఈ మేరకు...
Telangana - తెలంగాణ
సీజనల్ వ్యాధులు, బూస్టర్ డోసుపై తెలంగాణ ప్రభుత్వం కీలక ఆదేశాలు
హైదరాబాద్ లోని MCRHRD నుండి అన్ని జిల్లాల వైద్యాధికారులతో సీజనల్ వ్యాధులు, బూస్టర్ డోసు, సి సెక్షన్లు, బూస్టర్ డోసు, ఎన్ సీ డీ స్క్రీనింగ్ తదితర అంశాలపై రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ హరీష్ రావు గారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. వరుసగా కురుస్తున్న వర్షాల...
Telangana - తెలంగాణ
Breaking : రేపటి నుంచి తెలంగాణలో ఉచితంగా బూస్టర్ డోసు..
రేపటి నుంచి ప్రభుత్వ దవాఖానల్లో ఉచితంగా కొవిడ్ వాక్సిన్ బూస్టర్ డోసు అందజేయనున్నట్లు తెలంగాణ వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో వాక్సిన్ పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేసినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ బూస్టర్ డోస్ ఇవ్వాలని మంత్రి హరీష్రావు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో గురువారం నుంచి 18 ఏళ్లు...
భారతదేశం
కేంద్రం గుడ్న్యూస్: వీరికి ఉచితంగా బూస్టర్ డోస్.. ఎప్పటి నుంచి అంటే?
కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. కరోనా వ్యాక్సినేషన్పై కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల దేశవ్యాప్తంగా కరోనా ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. 18 నుంచి 59 ఏళ్లలోపు వారికి ఉచితంగా మూడో డోస్(బూస్టర్ డోస్) పంపిణీ చేయడానికి సిద్ధమైంది. దీని కోసం కేంద్ర ఆరోగ్య శాఖ ప్రత్యేక డ్రైవ్...
Telangana - తెలంగాణ
దేశంలో మళ్లీ పెరుగుతున్న కేసులు.. కారణం అదేనట..!
మరోసారి దేశంలో కరోనా మహమ్మారి పుంజుకుంటోంది. కరోనా బారినపడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మహారాష్ట్ర, కేరళ, ఢిల్లీ, కర్ణాటక, హర్యానాల్లో వెలుగు చూస్తున్న కొత్త కేసులు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. అయితే, కేసులు పెరుగుతున్నాయని భయం అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. కొత్త కేసులు కొన్ని జిల్లాలకు మాత్రమే పరిమితమయ్యాయని పేర్కొన్నారు. కేసులు...
corona
Vaccination: నేటి నుంచి 18 ఏళ్లు పైబడిన వారికి బూస్టర్ డోస్
నేటి నుంచి 18 ఏళ్లు నిండిన వారికి బూస్టర్ డోసులు వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభం అయింది. ప్రైవేటు టీకా కేంద్రాాల్లో ఈ టీకా ఇవ్వనున్నారు. 18 ఏళ్లు నిండిన వారికి.. రెండవ డోస్ తీసుకుని 9 నెలలు పూర్తి అయిన వారు ప్రైవేట్ టీకా కేంద్రాల్లో బూస్టర్ డోస్ తీసుకునేందుకు అర్హులని కేంద్రం ఇప్పటికే...
భారతదేశం
covishield : కోవిషీల్డ్ బూస్టర్ డోస్ ధర రూ. 600.. అదర్ పూనావాలా ప్రకటన
దేశంలో 18 ఏళ్లు దాటిన వారికి బూస్టర్ డోస్ పంపిణీ చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ఈ రోజు ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అయితే బూస్టర్ డోస్ ధర ఎంత ఉంటుందో అనే చర్చ అప్పుడే దేశంలో మొదలైంది. కరోనా టీక ధర పాత పద్ధతిలోనే ఉంటుందని కొంతమంది, బూస్టర్ డోస్ ధర పెంచే...
corona
కేంద్రం కీలక నిర్ణయం….. దేశవ్యాప్తంగా 18 ఏళ్లు నిండిన వారికి బూస్టర్ డోస్.. ఈ ఆదివారం నుంచే ప్రారంభం
కరోనాపై పోరుకు మరో కీలక నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. ఏప్రిల్ 10 నుంచి 18 ఏళ్లకు పైబడిన వారికి బూస్టర్ డోస్ ఇచ్చేందుకు రంగం సిద్ధం అయింది. ప్రైవేట్ టీకా కేంద్రాల్లో ఈ టీకాను ఇవ్వనున్నారు. 18 ఏళ్ల వయస్సు నిండిన వారు... రెండవ డోస్ తీసుకుని 9 నెలలు పూర్తి అయిన...
భారతదేశం
గుడ్ న్యూస్.. 18 ఏళ్లు నిండిన వారందరికీ బూస్టర్ డోస్
చైనాలో పురుడు పోసుకున్న కరోనా మహమ్మారి ఇప్పటికే ప్రపంచ దేశాలను కుదేపేస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నో రకాల కరోనా వ్యాక్సిన్లు వచ్చినప్పటికీ.. దీని తీవ్రత తగ్గడం లేదు. కరోనా ధర్డ్ ముగియగా.. మళ్లీ ఫోర్త్ వేవ్ అనే భయాలు ప్రజల్లో మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో.. కేంద్ర ప్రభుత్వం కరోనా వ్యాక్సిన్ల పై కీలక నిర్ణయం...
Latest News
పసికూనపై ఇంగ్లాండ్ బౌలర్ బ్రాడ్ ప్రతాపం… 172 పరుగులకే ఆల్ అవుట్ !
ఈ రోజు ఇంగ్లాండ్ లోని లార్డ్స్ మైదానంలో ఏకైక టెస్ట్ ఐర్లాండ్ తో ఇవాళ మొదలైన సంగతి తెలిసిందే. ఆతిధ్య ఇంగ్లాండ్ మొదట టాస్ గెలిచి...
భారతదేశం
షాకింగ్: భారీగా పెరిగిన ఎలక్ట్రిక్ వాహనాల ధర.. !
ఈ మధ్యన పెట్రోల్ మరియు డీజిల్ ధరలను తట్టుకోలేక సామాన్యులు ఎలక్ట్రిక్ వాహనాలపై మక్కువను చూపిస్తున్నారు. దాదాపుగా గత రెండు సంవత్సరాలుగా ఇండియాలో భారీ ఎలెక్ట్రిక్ వాహనాలు ఉత్పత్తి మరియు అమ్మకాలు జరిగినట్లుగా...
క్రైమ్
బ్రేకింగ్ : తమిళనాడు సముద్ర తీరంలో భారీగా బంగారం పట్టివేత… !
ప్రస్తుతం దేశంలో బంగారాన్ని అక్రమంగా తరలించడంలో దొంగలు, నేరస్థులు మరియు అవినీతిపరులు బాగా ఆరితేరిపోయారు. ఎన్నో రకాలుగా బంగారాన్ని రవాణా చేస్తూ కొన్ని సార్లు దొరికిపోతున్నారు, మరికొన్ని సార్లు తప్పించుకుపోతున్నారు. ఇక తాజాగా...
వార్తలు
గుండెపోటుతో మరణించిన సింగర్ కు అక్కడే విగ్రహం…
సరిగ్గా ఏడాది క్రితం ప్రముఖ బాలీవుడ్ సింగర్ కృష్ణకుమార్ కున్నత్ కోల్కతా లోని కాలేజ్ నజూరుల్ ఆడిటోరియం సమీపంలో లైవ్ ప్రోగ్రాం ఇస్తున్న సమయంలో కొంచెం ఇబందిగా ఉందని.. హోటల్ కు వెళ్ళిపోయాడు....
Telangana - తెలంగాణ
“ది కేరళ స్టోరీ” సినిమాను మోదీ ఎందుకు ప్రమోట్ చేశారంటే…
ఇటీవల బాలీవుడ్ దర్శకుడు సుదీప్తో సేన్ దర్శకత్వం వహించిన ది కేరళ స్టోరీ అనే సినిమా ఎంతటి వివాదాన్ని సృష్టించిందో తెలిసిందే. ఈ సినిమాలో ముస్లిం యువతులు ఐసిస్ లుగా మారినట్లు చిత్రీకరించారు....