calcium foods
ఆరోగ్యం
పాలల్లో కంటే వీటిలోనే క్యాల్షియం ఎక్కువ..!
ఆరోగ్యానికి క్యాల్షియం ఎంతో ముఖ్యం క్యాల్షియం లేకపోతే అనేక రకాల ఇబ్బందుల్ని ఎదుర్కోవాలి చాలామంది కాల్షియం లోపంతో బాధపడుతూ ఉంటారు. అయితే కాలుష్యం లోపం కలగకుండా క్యాల్షియంని పొందాలంటే పాలు మాత్రమే కాదు పాలకంటే ఎక్కువ క్యాల్షియం ఈ ఆహార పదార్థాల ద్వారా తీసుకోవచ్చు. ఈ ఆహార పదార్థాలను తీసుకుంటే కాల్షియం అందుతుంది కాల్షియం...
ఆరోగ్యం
మహిళల్లో కాల్షియం లోపం రాకుండా ఉండాలంటే ఇలా తప్పక చెయ్యాలి..
మహిళలకు కాల్షియం, ఐరన్ లు సరైన మోతాదులో ఉండాలి..లేకుంటే మాత్రం ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.. ఇప్పుడున్న పరిస్థితులలో చాలా మంది మహిళల్లో కాల్షియం లోపం ఎక్కువగా కనిపిస్తుంది.శరీరానికి అవసరమైన వాటిని ఆహారంలో భాగం చేసుకోకుండా చాలా మంది అనవసరమైన ఫాస్ట్ ఫుడ్స్ ను తీసుకుంటూ శరీరంలో పోషకాల లోపం...
ఆరోగ్యం
క్యాల్షియం తక్కువగా వుందా..? అయితే ఈ ఆయుర్వేద పద్ధతులని ఫాలో అవ్వండి..!
ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి అవసరమయ్యే పోషక ఆహారాన్ని తీసుకుంటూ ఉండాలి. ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, విటమిన్స్, క్యాల్షియం ఇవన్నీ కూడా సరిగా అందేటట్టు చూసుకోవాలి. కాలుష్యం కూడా మన ఒంటికి చాలా అవసరం. ముఖ్యంగా పంటి ఆరోగ్యానికి క్యాల్షియం చాలా అవసరం. క్యాల్షియం తక్కువగా ఉండటం వల్ల చాలా మంది పెద్దవాళ్లు, పిల్లలు కూడా ఇబ్బంది...
ఆరోగ్యం
మీ పిల్లలకు పాలంటే అసహ్యమా? కాల్షియం ఎక్కువగా ఉండే ఈ ఆహారాలు చూడండి.
చిన్నపిల్లలకు పోషకాహారం అందించడం ప్రతీ తల్లిదండ్రుల ముఖ్యమైన బాధ్యత. పోషకాహారాలు ఎక్కువగా గల ఆహారాల్లో పాలు కూడా ఒకటి. అందులో ఉండే కాల్షియం ఎముకలకు బలాన్ని ఇవ్వడంతో పాటు పెరుగుదలలో చాలా సాయపడుతుంది. ఐతే చాలామంది పిల్లలు పాలంటే అసహ్యం చూపుతారు. కొంతమందికి పాల వాసన కూడా నచ్చదు. మరి ఇలాంటప్పుడు అందులోని పోషకాలు...
Latest News
Barrelakka : తెలంగాణ ఎన్నికల్లో ఓటు వేసిన బర్రెలక్క..
Barrelakka Sirisha : శిరీష అలియాస్ బర్రెలక్క గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సారి తెలంగాణ చరిత్రలోనే డిగ్రీ చదివిన ఒక యువతి శిరీష...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
అవుకు రెండో టన్నెల్ ను ప్రారంభించిన సీఎం జగన్
ఏపీ ప్రజలకు సీఎం జగన్ అదిరిపోయే శుభవార్త చెప్పారు. అత్యాధునిక పరిజ్ఞానంతో నిర్మించిన ఆవుకు రెండో టన్నెల్ ను ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఆవుకు మండలం...
వార్తలు
ఓటీటీలోకి కిరణ్ అబ్బవరం ‘రూల్స్ రంజన్’
హిట్ ప్లాఫ్లతో సంబంధం లేకుండా టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం వరుసగా సినిమాలు చేస్తున్నాడు. అయితే ఎన్ని సినిమాలు చేసినా కంటెంట్ మాత్రం ఒకదానితో ఒకటి పోలిక లేకుండా డిఫరెంట్గా ఉండేలా...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
AP : KGBV పార్ట్ టైమ్ PGTల జీతాలు భారీగా పెంపు
జగన్ మోహన్ రెడ్డి సర్కార్ మరో కీలక నిర్నయం తీసుకుంది. కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాల్లో పనిచేస్తున్న పార్ట్ టైమ్ పీజీటీల జీతాలను ప్రభుత్వం భారీగా పెంచింది రూ. 12,000 నుంచి రూ....
Telangana - తెలంగాణ
ఒంటిగంట వరకు 36.68 శాతం పోలింగ్ నమోదు
రాష్ట్రవ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల పండుగ వాతావరణం నెలకొంది. ప్రజలు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ప్రముఖులు కూడా సామాన్యులతో కలిసి క్యూలైన్లలో నిలబడి ఓటు వేశారు....