candidates
భారతదేశం
ఆప్ సంచలన నిర్ణయం.. పద్మ శ్రీ అవార్డు గ్రహీతలకు రాజ్యసభ సీటు!!
ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. పద్మశ్రీ అవార్డులు అందుకున్న ఇద్దరు ప్రముఖ వ్యక్తులను రాజ్యసభకు పంపుతూ కీలక నిర్ణయం తీసుకుంది. పంజాబ్ కోటా నుంచి ఆప్కు రెండు రాజ్యసభ సీట్లు కేటాయించారు. దీంతో ఆప్ అసలు పార్టీకి, రాజకీయాలతో సంబంధం లేని అభ్యర్థుల పేర్లను ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురి...
రాజకీయం
ఎమ్మెల్సీ ఎన్నికలకు కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన
తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ 10 న ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఎన్నికలకు సంబంధించి అధికార టీఆర్ఎస్ పార్టీ ఇప్పటి కే సిద్ధం అయింది. పోటీ లో ఉండే అభ్యర్థులను కూడా ప్రకటించింది. తాజా గా కాంగ్రెస్ పార్టీ కూడా తమ అభ్యర్థులను ప్రకటించింది.
ఖమ్మం నుంచి నాగేశ్వర్ రావు ను...
Telangana - తెలంగాణ
ప్రగతి భవన్ నుంచి పలువురికి పిలుపు.. కొలిచ్చి వచ్చిన ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలు.
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారు తుది అంకానికి చేరుకుంది. ఉదయం పార్టీ ముఖ్య నేతలతో సమావేశమైన సీఎం కేసీఆర్ ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లపై కసరత్తు చేశారు. ఎవరికి లక్కు వరిస్తుందో అని ఉదయం నుంచి పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠత నెలకొంది. తాజాగా కొంత మందికి ప్రగతి భవన్ కు రావాల్సిందిగా సమాచారం వచ్చిందని తెలిసింది....
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
డీఎస్సీ అభ్యర్థులకు తీపికబురు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను ఇవాళ 2008 డీఎస్సీ అభ్యర్థులు కలిశారు. నోటిఫికేషన్ విడుదల తర్వాత నిబంధనల మార్చడం వల్ల తమకు అన్యాయం జరిగిందని 11 ఏళ్ల నుంచి 2,193 మంది అభ్యర్థులు పోరాటం చేస్తున్నారని సిఎం జగన్ కు ఈ సందర్బంగా వివరించారు అభ్యర్థులు. దీనిపై స్పందినంచిన సిఎం జగన్..కాంట్రాక్టు పద్ధతిలో నియామకాలు...
Telangana - తెలంగాణ
సాగర్ టీఆర్ఎస్ అభ్యర్ధి పై సీఎం కేసీఆర్ క్లారిటీ ఇచ్చారా ?
తెలంగాణలోని రాజకీయ పార్టీలన్నీ నాగార్జునసాగర్ ఉపఎన్నిక షెడ్యూల్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాయి. కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి జానారెడ్డి పోటీ చేస్తారన్న క్లారిటీ ఉన్నా.. సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు టీఆర్ఎస్ ఎవరిని బరిలో దించుతుందో ఇంకా వెల్లడి కాలేదు. బీజేపీ వడపోతలు కొలిక్కి రాలేదు. ఏప్రిల్ నెలలోనే ఉపఎన్నిక ఉండొచ్చని అంచనా...
Telangana - తెలంగాణ
ఎమ్మెల్సీ బరిలో నిలిచేందుకు కాంగ్రెస్ లో పోటీపడుతున్న నేతలు వీరే…!
పాలమూరు జిల్లా కాంగ్రేస్ నేతల దృష్టి ఇప్పుడు మహబూబ్ నగర్ – రంగారెడ్డి – హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం పై పడింది . ఎమ్మెల్సీ ఎన్నికల్లో సత్తా చాటాలని కాంగ్రేస్ శ్రేణులు తహతహలాడుతున్నాయి . కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ , నల్గొండ – ఖమ్మం – వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఫలితాలు అధికార...
రాజకీయం
గడపదాటని గ్రేటర్ ఓటర్.. అభ్యర్థుల్లో తీవ్ర నిరాశ..!
జిహెచ్ఎంసి ఎన్నికలను అన్ని పార్టీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక జిహెచ్ఎంసి ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు కోట్ల రూపాయల ఖర్చు పెట్టి ఎంతగానో ప్రచారం నిర్వహించారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు తమవద్ద ఉన్న అన్ని రకాల అస్త్రాలను సంధించారు. అదేసమయంలో అటు అధికారులు కూడా ప్రతి ఒక్కరు ఓటు...
Telangana - తెలంగాణ
గ్రేటర్లో ఓటింగ్ శాతంపై అభ్యర్థుల్లో గుబులు..ఐటీ ఉద్యోగుల ఓట్లపై పార్టీలు ఫోకస్.!
గ్రేటర్ ఎన్నికలకు నిన్నటితో ప్రచారం ముగిసింది..దాదాపు 15 రోజుల నుంచి నగరంలో ప్రచారంతో పార్టీలు హోరెచ్చించాయి..విమర్శలు, ప్రతి విమర్శలుతో పాటు జాతీయ పార్టీ నేతలు,కేంద్రమంత్రుల ప్రచారంతో గ్రేటర్లో రాజకీయంగా వాతావరణం వేడెక్కింది..బీజేపీ-టీఆర్ఎస్-ఎంఐఎం పార్టీలు సవాల్లు ప్రతి సవాల్లతో గ్రేటర్ ఎన్నికల హీట్ పెంచాయి..వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ప్రజల్లో టెన్షన్ వాతావరణం సృష్టించాయి.నేతలపై, సోషల్ మీడియాలో...
రాజకీయం
ఇంకొన్ని గంటలే… దూసుకుపోతున్న అభ్యర్థులు..?
ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. ఈ ప్రచారానికి కొంత సమయం మాత్రమే ఉండడంతో ప్రస్తుతం ప్రచార రంగంలో వివిధ పార్టీల నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు అందరూ దూసుకుపోతున్నారు అనే విషయం తెలిసిందే. ఓటర్లను ఆకట్టుకునేందుకు సర్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే రేపు సాయంత్రంతో...
రాజకీయం
విజయీ భవ…‘బి – ఫాం’లను పంచిన కేసీఆర్
తెలంగాణలో తెరాస తరపున బరిలోకి దిగనున్న 107 మంది అభ్యర్థులకు పార్టీ అధినేత కేసీఆర్ బి-ఫారాలను అందజేశారు. ప్రత్యర్థి ఎవరనేది ముఖ్యంకాదు గెలుపే ఈ సందర్భంగా ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాన్ని వారికి తెలిపారు. దీంతో సోమవారం నుంచి నామినేషన్ల పర్వం సాగనుంది. అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసినప్పటి నుంచి ఎన్నికల నిబంధనలు అమల్లోకి వస్తాయి.
19వ...
Latest News
చిన్న దొర అబద్ధాల ప్రసంగం..కొత్తొక వింత.. పాతొక రోత – షర్మిల
మంత్రి కేటీఆర్ పై మరోసారి వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు. కొత్తొక వింత.. పాతొక రోత అన్నట్లుగా ఉంది చిన్న దొర అబద్ధాల ప్రసంగం. నిజాలు...
Telangana - తెలంగాణ
BREAKING : నిజామాబాద్ జిల్లాలో భూకంపం.. భయంతో పరుగులు తీసిన జనం
BREAKING : నిజామాబాద్ జిల్లాలో భూకంపం ఒక్కసారిగా కలకలం రేపింది. నిజామాబాద్తో పాటు పరిసర ప్రాంతాల్లో ఆదివారం ఉదయం భూకంపం చోటు చేసుకుంది. రిక్టర్ స్కేల్ పై 3.1 తీవ్రత నమోదైంది. భూమి...
Telangana - తెలంగాణ
నాకు పరపతి ఏంటో వచ్చే ఎన్నికల్లో చూపిస్తా – కేటీఆర్ కు రఘునందన్ సవాల్
నాకు పరపతి ఏంటో వచ్చే ఎన్నికల్లో చూపిస్తానని తెలంగాణ మంత్రి కేటీఆర్ కు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు సవాల్ విసిరారు. నిన్న అసెంబ్లీలో మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు రఘునందన్ రావు...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
పవన్ కళ్యాణ్.. టీడీపీలో ఒక సీనియర్ కార్యకర్త మాత్రమే – మంత్రి అమర్నాథ్
పవన్ కళ్యాణ్.. టీడీపీలో ఒక సీనియర్ కార్యకర్త మాత్రమేనని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు మంత్రి అమర్నాథ్. పవన్, చంద్రబాబు లు లోకేష్ ను చెరో భుజం పై మోయడానికి సిద్ధమయ్యారని ఆగ్రహించారు. కాపులను...
బిజినెస్ ఐడియా
బిజినెస్ ఐడియా: నెలకి యాభై వేలు పొందాలంటే ఇది బెస్ట్ ఐడియా..!
ఈ మధ్యకాలంలో చాలా మంది వ్యాపారాల మీద దృష్టి పెడుతున్నారు. మీరు కూడా ఏదైనా వ్యాపారాన్ని మొదలు పెట్టాలనుకుంటున్నారా..? ఆ వ్యాపారం ద్వారా మంచిగా డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా..? అయితే ఈ బిజినెస్ ఐడియా...