chandra babu naidu

జులై 17న ఎన్డీయే మిత్రపక్షాల సమావేశం

నరేంద్ర మోదీని గద్దె దింపడమే లక్ష్యంగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రతిపక్షాలు ఏకమవుతున్నాయ్.పదే పదే సమావేశాలు నిర్వహిస్తూ బీజేపీ కి కేంద్రంలో ఎలా చెక్ పెట్టాలి అనే అంశంపై చర్చించి కార్యాచరణ రూపొందించుకున్నాయి. ఇదంతా గమనిస్తున్న బీజేపీ కూడా ప్రతిపక్షాల కూటమికి ధీటుగా ఎన్నికలకు సిద్ధమవుతోంది. అయితే లోక్‌సభ ఎన్నికలకు ముందే, నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్...

ఏపీలో‘అప్రకటిత ఎమర్జెన్సీ’.. విజయసాయి రెడ్డి ఆసక్తి వ్యాఖ్యలు

చంద్రబాబుపై మరోసారి విజయ సాయి రెడ్డి ఫైర్ అయ్యారు.తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు తన సొంత నియోజకవర్గంలో మూడు రోజుల పర్యటనకు వచ్చి ప్రజల బాగోగులు కనుక్కుందామనకున్నారట అంటూ చురకలు అంటించారు. ఆ పనేదే ఆయన కుప్పం గ్రామాల్లో ప్రశాంతంగా చేసుకోకుండా అనవసరంగా పాలకపక్షంపైనా, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి...

ఆ పరిస్థితుల్లో ఎన్టీఆర్ కాళ్లు పట్టుకున్నా..కానీ వినలేదు.. చంద్రబాబు ఎమోషనల్..!

బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ సీజన్ 2 అక్టోబర్ 14 వ తేదీ నుంచి ఆహా ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ షోలో మొదటి గెస్ట్ గా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కొడుకు నారా లోకేష్ హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ...

ప్లీనరీ ‘పవర్’: జగన్ అక్కడే తేల్చేస్తారా?

ఏపీలో వైసీపీ-టీడీపీల మధ్య వార్ రోజురోజుకూ పెరుగుతుంది...ఎన్నికలకు ఇంకా సమయం ఉండగానే...రెండు పార్టీలు ఎన్నికలే టార్గెట్ గా రాజకీయం చేస్తున్నాయి. ఎన్నికల్లో గెలిచి అధికారం దక్కించుకోవడమే టార్గెట్ గా పెట్టుకున్నాయి. ఈ క్రమంలోనే రెండు పార్టీలు ఎప్పటికప్పుడు సరికొత్త రాజకీయ ఎత్తులతో వస్తున్నాయి. అయితే ఈ సారి అధికారం దక్కించుకోవడం అనేది టీడీపీకి చాలా...

వార్ వన్‌సైడ్‌: బాబు భ్రమేనా?

ఈ మధ్య అధికారంలోకి వచ్చేస్తామనే భ్రమల్లో చంద్రబాబు ఉన్నట్లు కనిపిస్తున్నారు. అసలు జగన్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, ఇక రాబోయేది టీడీపీఏ ప్రభుత్వమే అని బాబు పదే పదే చెబుతూ వస్తున్నారు. ఎప్పుడు చూసిన ఇదే మాటలు చెబుతున్నారు. తాజాగా కూడా గ్రామ స్థాయి నేతలతో మాట్లాడుతూ... రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా...

ఏపీని శ్రీలంకలా మార్చే ప్రయత్నం చేస్తున్నారు: అంబటి రాంబాబు

ప్రతిపక్షాలు కోనసీమ ఘటనను ఖండిస్తాయని భావించాను కానీ అలాంటిదేం జరగలేదని మంత్రి అంబటి రాంబాాబు అన్నారు. తుని ఘటనలకు కోనసీమ ఘటనకు ముడిపెడుతున్నారని విమర్శించారు. మంత్రి విశ్వరూప్ ఇంటిని, ఎమ్మెల్యే సతీష్ ఇంటిని మేమే తగలబెట్టుకుంటామా..? అని ప్రశ్నించారు. మంత్రి ఇంటిని కాల్చేసి ఏపీని శ్రీలంకలా తయారైందని చూపించే ప్రయత్నం చేస్తున్నారని అంబటి ఫైర్...

దుష్ట చతుష్టయం… దత్తపుత్రుడుతో యుద్ధం చేస్తున్నా: సీఎం జగన్

మనం చేస్తున్న ఈ సుపరిపాలన వద్దని... మా బాబు పాలనే కాలవాలని దుష్టచతుష్టయం అంటుందని... బాబు, రామోజీ రావు, ఏబీఎన్, టీవీ5 లతో పాటు ఓ దత్త పుత్రులు కలిసి ప్రభుత్వంపై దుష్ఫ్రచారం చేస్తున్నారని సీఎం జగన్ విమర్శించారు. మరో శ్రీలంకగా రాష్ట్రం మారుతుందని విష ప్రచారం చేస్తున్నారంటూ విమర్శించారు. పేదరికంలో ఉండీ అలమటిస్తున్న...

దేశంలో చీప్ లిక్కర్ తీసుకువచ్చిన…చీప్ వ్యక్తి చంద్రబాబు నాయుడు: కొడాలినాని

భారతదేశం చీప్ లిక్కర్ ను కనిపెట్టిన వాడు చీప్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని మంత్రి కోడాలి నాని విమర్శించారు. 240 బ్రాండ్లకు పర్మిషన్లు ఇచ్చిన నీచుడు చంద్రబాబు నాయుడని తీవ్రంగా విమర్శించారు. అల్జీమర్స్ వచ్చి చంద్రబాబు నాయుడికి పిచ్చేక్కుతోందని ఆరోపించారు. జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 45 వేల బెల్ట్...

సినిమా వాళ్ల పొట్టమీద కొట్టి భయపెట్టారు.. సీఎం జగన్ పై చంద్రబాబు ఫైర్

సినిమా వాళ్ల పొట్టమీద కొట్టి భయపెట్టారని.. నిన్న జరిగింది చూస్తే ఇలా కూడా చేయవచ్చా అని అనిపించిందని సీఎం జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఫైర్ అయ్యారు. ఫిల్మ్ ఇండస్ట్రీపై కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యారు. నేను 40 క్రితం ఫిల్మ్ ఇండస్ట్రీ మినిష్టర్ ని ఆతరువాత 14...

గురుకులాల‌కు బాల‌యోగి పేరు తొల‌గించ‌డం దారుణం : చంద్రబాబు

రాష్ట్రంలో ఉన్న గురుకుల విద్యా సంస్థ‌ల‌కు లోక్ స‌భ మాజీ స్పీక‌ర్ బాల‌యోగి పేరును రాష్ట్ర ప్ర‌భుత్వం తొల‌గించడాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. ద‌ళిత మేధావి, ద‌ళితుల అభివృద్ధికి కృషి చేసిన బాల‌యోగి పేరును తొలగించ‌డం దారుణ‌మ‌ని చంద్ర‌బాబు అన్నారు. జ‌గ‌న్ కు నిజాంగా అంబేద్క‌ర్ పై ప్రేమ ఉంటే.. వైఎస్...
- Advertisement -

Latest News

టీమిండియా ముందు భారీ టార్గెట్..!

మూడు టీ-20 సిరీస్ లో భాగంగా ముంబయిలోని వాంఖడే స్టేడియంలో భారత మహిళల క్రికెట్ జట్టుతో ఇంగ్లండ్ తలబడుతోంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణిత...
- Advertisement -

వైఎస్ పాలనలాగే రేవంత్ రెడ్డి పాలన ఉంటుంది : వంశీకృష్ణ

దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలన లాగే.. రేవంత్ రెడ్డి పాలన ఉంటుంది అన్నారు అచ్చంపేట ఎమ్మెల్యే వంశీ కృష్ణ. హైదరాబాద్ ఎల్బీ స్టేడియం వేదికగా తెలంగాణ ముఖ్యమంత్రిగా రేపు రేవంత్...

రేపు విజయవాడలో సీఎం జగన్ పర్యటన..!

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు విజయవాడలో పర్యటించనున్నారు. కనకదుర్గమ్మ ఆలయంలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం, భూమి పూజ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. అనంతరం కనకదుర్గమ్మను సీఎం దర్శించుకోనున్నారు. ఈ సందర్భంగా...

దయచేసిన నన్ను క్షమించండి : మంచు మనోజ్‌

టాలీవుడ్ నటుడు మంచు మనోజ్ 2017 తర్వాత ఏ సినిమా చేయలేదు. కొన్ని సినిమాలకు సైన్ చేసినా అవి మధ్యలోనే ఆగిపోయాయి. ఇక ఇప్పుడు ఆయన మళ్లీ వెండితెరపైకి రాబోతున్నారు. మరోవైపు ఓటీటీలోనూ...

NTR 31 అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్..!

RRR  మూవీ తరువాత నెక్ట్స్ ప్రాజెక్ట్ ని పట్టాలు ఎక్కించడానికి చాలా గ్యాప్ తీసుకున్న ఎన్టీఆర్.. దేవర స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మూవీస్ మేకింగ్ విషయంలో స్పీడ్ పెంచేశాడు. దేవరని ఇప్పుడు...