chandrababu kuppam tour
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
కుప్పం టిడిపి నేతలకు హైకోర్టులో ఊరట
చిత్తూరు జిల్లా కుప్పం టిడిపి నేతలకు హైకోర్టులో ఊరట లభించింది. మాజీ ఎమ్మెల్సీ గౌని వాణి శ్రీనివాసులు నాయుడు, మాజీ జెడ్పిటిసి రాజకుమార్, మునుస్వామితో పాటు మరో నలుగురికి హైకోర్టు బెల్ మంజూరు చేసింది. 25 వేల రూపాయల బాండ్ తో ఇద్దరు పూచికత్తు సమర్పించాలని సూచించింది. ఇటీవల టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
జగన్ రెడ్డికి సిగ్గుందా?: పయ్యావుల కేశవ్
టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటనలో ఉద్రిక్తత చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వైసిపి పై టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ మండిపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కుప్పంలో వైసిపి నేతలు రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. టిడిపి కార్యకర్త రక్తం చూసిన ఏ ఒక్కరిని వదిలిపెట్టబోమని హెచ్చరించారు...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
కుప్పంలో అల్లరి మూకలను అదుపు చేయకపోతే సీఎం ఇంటిని ముట్టడిస్తాం – అచ్చెన్నాయుడు
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రెండో రోజు కుప్పం పర్యటనలో తీవ్ర ఉద్రుక్తత చోటు చేసుకుంది. చంద్రబాబు ప్రారంభించాల్సిన అన్నా క్యాంటీన్ ని ధ్వంసం చేశారు వైసిపి పార్టీ కార్యకర్తలు. దీంతో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు చంద్రబాబు. ఈ నేపథ్యంలో కుప్పంలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ ఘటనపై...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
నేడు రెండో రోజు చంద్రబాబు కుప్పంలో పర్యటన…విద్యా సంస్థలకు సెలవు !
నేడు రెండో రోజు చంద్రబాబు కుప్పంలో పర్యటించనున్నారు. అయితే... చంద్రబాబు నాయుడు కుప్పం టూర్ ను అడ్డుకోవాలని భావిస్తోంది కుప్పం వైసిపి పార్టీ. నిన్నటి రామ కుప్పంలో జరిగిన ఘటనలకు నిరసనగా బాబు టూర్ లో నిరసన, ర్యాలి చేపట్టే ఆలోచనలో ఉంది వైసిపి. కుప్పం నియోజకవర్గంలోని ప్రతి పంచాయతీ నుంచి వైసిపి కార్యకర్తలు...
Latest News
BIG BREAKING : కౌశిక్రెడ్డికి హుజురాబాద్ నుంచి బీఆర్ఎస్ టికెట్.?
నేడు ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కరీంనగర్ జిల్లాలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ నేతలపై నిప్పులు...
agriculture
మామిడి తోటలో తామర పురుగుల నియంత్రణ చర్యలు..
పండ్ల తోటలో నలుపు రంగు తామర పురుగుల బెడద ఎక్కువగా ఉంటుంది..పంటలను ఆశించి తీవ్రనష్టాన్ని కలుగజేస్తుంది. దీని నియంత్రణకు సకాలంలో తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.. కేవలం వీటికి మాత్రమే...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
శాసన రాజధాని అమరావతిలోనే ఉంటుంది – మంత్రి జోగి రమేష్
ఆంధ్రప్రదేశ్ కి కాబోయే పాలన రాజధాని విశాఖపట్నం గురించి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. నేడు గ్లోబల్ ఇన్వెస్టర్ల సబ్మిట్ సన్నాహక సదస్సులో పాల్గొన్న సీఎం జగన్ పలు...
Telangana - తెలంగాణ
తండ్రిలాంటి కెసిఆర్ ను ఈటెల విమర్శిస్తున్నారు – మంత్రి కేటీఆర్
నేడు హుజురాబాద్ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు మంత్రి కేటీఆర్. హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ గులాబీ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత మొదటిసారి ఈటెల సొంత గ్రామం కమలాపూర్ లో పర్యటించారు మంత్రి కేటీఆర్....
వార్తలు
RC 15:రిలీజ్ డేట్ విషయంలో దిల్ రాజుకు, శంకర్ కు గ్యాప్.!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ RRR సినిమాతో బాక్స్ ఆఫీస్ వద్ద భారీ స్థాయిలో విజయాన్ని అందుకొని ఆ తర్వాత ఆచార్యతో ప్లాప్ మూట గట్టుకున్నాడు. అయితే ఇప్పుడు రామ్...