chandrababu nayudu

చంద్రబాబును పరామర్శించిన పవన్ కళ్యాణ్…వ్యూహాలు షురూ!

ఈ రోజు కాసేపటి క్రితమే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును హైదరాబాద్ లోని తన నివాసంలో , జనసేన నేత నాదెండ్ల మనోహర్ తో వెళ్లి కలవడం జరిగింది. ఈమధ్యనే చంద్రబాబునాయుడు రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ లో ఉండి అనారోగ్య కారణాల దృష్ట్యా మధ్యంతర బెయిల్...

తప్పు చేయలేదు, చేయను: చంద్రబాబు

చంద్రబాబు నాయుడు ఎట్టకేలకు జైలు నుండి విడుదల అయ్యాడు. రాజమండ్రి నుండి బయటకు వచ్చిన అనంతరం ప్రజలను మరియు మద్దతుదారులను ఉద్దేశించి మాట్లాడిన చంద్రబాబు కీలకమైన వ్యాఖ్యలు చేశాడు, ముందుగా తనకు సంఘీభావం తెలిపిన అందరికీ ధన్యవాదములు చెప్పగా, ఆ తరువాత తన పరిస్థితి గురించి ప్రజలకు తెలియచేసే ప్రయత్నం చేశాడు చంద్రబాబు. నేను...

చంద్రబాబు బెయిల్ గురించి సజ్జల సంచలన కామెంట్స్

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుని సెప్టెంబర్ 09న నంద్యాలలో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అరెస్టు చేసిన అనంతరం రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. కోర్టులో వాదోపవాదనలు నడిచాయి. తాజాగా చంద్రబాబుకు 4 వారాల పాటు బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు. దీనిపై సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు కు కండిసనల్...

మంత్రి పెద్దిరెడ్డిని మంత్రిగా తొలగించాలి: ఎంపీ రామ్మోహన్ నాయుడు

స్కిల్ స్కాం కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబు నాయుడు రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఇక పుంగనూరు లో తాజాగా చంద్రబాబు అరెస్ట్ కు నిరసనగా టీడీపీ కార్యకర్తలు సైకిల్ యాత్రను చేశారు. కానీ పుంగనూరు ఎమ్మెల్యే మరియు ప్రస్తుతం మంత్రిగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి ఈ యాత్రను అడ్డుకుని కార్యకర్తలను...

భువనేశ్వరి కాణిపాకంలో ప్రమాణం చేయాలి: ఎమ్మెల్సీ రఘురామ్

స్కిల్ స్కాం కేసులో అరెస్ట్ అయ్యి రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి ఆయన అరెస్ట్ నిరసనలో భాగంగా యాత్రను స్టార్ట్ చేయడానికి నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ యాత్ర గురించి ఎమ్మెల్సీ తలశిల రఘురామ్ మాట్లాడుతూ.. చంద్రబాబు ఒకవేళ తప్పు...

చంద్రబాబు… పున్నమి చంద్రుడు: అచ్చెన్నాయుడు

స్కిల్ స్కాం కేసులో అరెస్ట్ కాబడిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కోసం టీడీపీ నేతలు మరియు అభిమానులు తమ బాధను తెలియచేస్తున్నారు. కోర్ట్ లలో సరైన తీపులు కోసం ఎదురుచూస్తున్నారు, కాగా తాజాగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈయన మాట్లాడుతూ ఈ రాష్ట్రము యొక్క అభివృద్ధి...

AP FIBERNET: చంద్రబాబు పై మరో కేసు వేసిన సిఐడి … !

చంద్రబాబు నాయుడు ప్రస్తుతం స్కిల్ స్కాం కేసులో రిమాండ్ లో ఉన్న విషయం తెలిసిందే. ఈ కేసులో నిధులను దుర్వినియోగం చేశారన్న అభియోగంతో రాజమండ్రి సెంట్రల్ జైలు లో ఉన్నాడు. ఇక రిమాండ్ రిపోర్ట్ మరియు ఎఫ్ ఐ ఆర్ లపై చంద్రబాబు తరపున లాయర్ లు సవాలు చేస్తూ క్వాష్ పిటిషన్ ను...

టీడీపీని పవన్ తన అధీనంలోకి తెచ్చుకుంటాడా ?

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు చాలా మలుపులు తీసుకుంటున్నాయి. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అవినీతి చేశారన్న కేసులో 18 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న విషయం తెలిసిందే. ఈ కేసులో నుండి చంద్రబాబును బయటకు తీసుకురావడానికి అనేక మంది కృషి చేస్తున్నారు. ముఖ్యంగా లోకేష్ , లాయర్ లుత్రా లు...

చంద్రబాబు: ప్రజలే నా ఆస్తి … వాళ్ళని ధనికులను చేయడమే లక్ష్యం

ప్రస్తుతం టీడీపీ అధినేత మరియు మాజీ సీఎం చంద్రబాబు నాయుడు నంద్యాల జిల్లా బనగానపల్లె పర్యటనలో ఉన్నారు. ఇక్కడ మహిళలతో ప్రజా వేదిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మాట్లాడుతూ ... ప్రజల కోసం అణా ఈ జీవితం, వారిని ఎలా అయినా ధనవంతులుగా చేయాలన్న తపనతోనే నేనింకా రాజకీయాల్లో ఉన్నానంటూ చంద్రబాబు హార్ట్ టచింగ్...

చంద్రబాబును కేంద్రం అరెస్ట్ చేయదు … బీజేపీ నేత క్లారిటీ !

ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధినేత మరియు మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఈ రోజు ఒక సందర్భంలో మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం అప్రజాస్వామ్యంగా వ్యవహరిస్తోందని, ప్రభుత్వం అన్యాయాలను ప్రశ్నించిన వారిని అరెస్ట్ లు చేస్తూ అక్రమంగా ముందుకు వెళుతోందన్నారు. ఇంకా చంద్రబాబు మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వం నన్ను అరెస్ట్ చేస్తుంది అంటూ తనకు తానే చెప్పుకున్నాడు....
- Advertisement -

Latest News

కొత్త ప్రభుత్వానికి సహకరిద్దాం.. ఏం జరుగుతుందో చూద్దాం : కేసీఆర్

తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజార్టీతో గెలిచిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసే పనిలో నిమగ్నమైంది. మరోవైపు...
- Advertisement -

తెలంగాణ సహా నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత

తెలంగాణ సహా నాలుగు రాష్ట్రాలలో ఎన్నికలు ముగిశాయి. తాజాగా ఫలితాలు కూడా వెలువడ్డాయి. మరో రెండు మూడు రోజుల్లో ఈ నాలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కూడా కొలువు దీరనున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర...

రాష్ట్రంలో మూడో శాసనసభ ఏర్పాటుకు గెజిట్ నోటిఫికేషన్ జారీ

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కీలక గెజిట్ విడుదల చేసింది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడటంతో ఆ తర్వాత జరిగే ప్రక్రియను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో మూడో శాసనసభ...

గుడ్ న్యూస్.. రోడ్డు ప్రమాద బాధితులకు కేంద్రం ఉచిత వైద్యం​.. నాలుగు నెలల్లో అమలు!

కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి ఇక నుంచి ఉచిత వైద్యం అందించాలని నిర్ణయించింది. ఈ విధానాన్ని మరో నాలుగు నెలల్లో అందుబాటులోకి తీసుకువచ్చేలా ప్రణాళికలు రచిస్తోంది....

తెలంగాణ భవన్‌ కేంద్రంగా ప్రజలకు అందుబాటులో ఉంటాం: కేటీఆర్‌

తెలంగాణలో స్పష్టమైన అధికారం చేజిక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా సాగుతోంది. మరోవైపు ఈ ఎన్నికల్లో ఘోర ఓటమి పాలైన బీఆర్ఎస్ పార్టీ దిద్దుబాటు చర్యలపై ఫోకస్ పెడుతూనే ప్రజల్లోనే...