cm ys jagan
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
BREAKING : నేటి సీఎం వైఎస్ జగన్ విశాఖ పర్యటన రద్దు
BREAKING : నేటి సీఎం వైఎస్ జగన్ విశాఖ పర్యటన రద్దు అయింది. కొన్ని అనివార్య కారణాల వల్ల నేటి సీఎం వైఎస్ జగన్ విశాఖ పర్యటన రద్దు అయింది. అయితే, పర్యటన రద్దు గల కారణాలను ప్రభుత్వం చెప్పడం లేదు. దీనిపై వివరాలు తెలియాల్సి ఉంది.
ఒక వేళ ఈ పర్యటన రద్దు కాకుంటే.....
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
సమీర్ శర్మ కోసం.. కొత్త పోస్టు క్రియేట్ చేసిన జగన్ !
ఏపీ సీఎం జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పదవి విరమణ చేయనున్న ఐఏఎస్ అధికారి సమీర్ శర్మకు ప్రభుత్వం రెండు పోస్టులు సిద్ధం చేసి పెట్టింది. సిఎస్ గా ఎప్పుడో పదవి విరమణ పొందాల్సిన ఆయన ఇప్పటికే రెండుసార్లు సర్వీసు కొనసాగింపు పొందారు. ఇక తాజాగా, సిఎస్ గా...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
బీసీల గురించి ఆలోచించే ఏకైక వ్యక్తి జగన్ – మంత్రి చెల్లుబోయిన
తాడేపల్లి లోని సీఎం క్యాంప్ కార్యాలయంలో బీసీ ముఖ్య నేతలు భేటీ అయ్యారు. ఈ సమావేశానికి మంత్రులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, బొత్స సత్యనారాయణ, ముత్యాల నాయుడు, జయరాం, జోగి రమేష్, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ తదితర ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ సమావేశంలో రాబోయే రోజులలో బీసీల కోసం ఎలాంటి...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
జగన్ రెడ్డికి చరిత్రలో మిగిలేది చెత్త పేజీనే – అచ్చెన్నాయుడు
జగన్ రెడ్డికి చరిత్రలో మిగిలేది చెత్త పేజీనే అంటూ విమర్శలు చేశారు టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. అప్పుల్లో దేశంలోనే ఏపీ నంబర్ 1. కేంద్రాన్ని మోసం చేస్తున్నారు, కాగ్ ను మోసం చేస్తున్నారు, కోర్టులను మోసం చేస్తున్నారని ఆరోపించారు.
అన్నిటికంటే ముఖ్యంగా నమ్మి ఓట్లు వేసిన ప్రజలనే మోసం చేస్తున్నారు. తాత్కాలికంగా మీ మోసాలు...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
రౌడీ సేన.. ఆ మాట మీరు చెబుతున్నారా..?
ప్రతిపక్షాలపై విమర్శలు చేయడమే లక్ష్యంగా సీఎం జగన్ నరసాపురం సభ సాగింది. అక్కడ పలు కార్యక్రమాలని ప్రారంభించడానికి వచ్చిన జగన్..పూర్తిగా చంద్రబాబు, పవన్లని టార్గెట్ చేసి విమర్శలు చేశారు. బాబు, పవన్ కలిసి తమపై కుట్రలు చేస్తున్నారని, గత ఎన్నికల్లో ఇద్దరినీ ప్రజలు చిత్తుగా ఓడించారని అన్నారు. ఇంకా టీడీపీ నటే తెలుగు బూతుల...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
ఏపికి రూ.300కోట్ల భారీ పెట్టుబడులు..డిసెంబర్ లోనే శంకుస్థాపన
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్. తాజాగా సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ను క్రిబ్కో చైర్మన్ డాక్టర్ చంద్రపాల్ సింగ్ యాదవ్ కలిశారు. ఈ ఏడాది డిసెంబర్లో నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో క్రిబ్కో బయో ఇథనాల్ ప్లాంట్ శంకుస్ధాపనకు సీఎంను ఆహ్వనించారు చంద్రపాల్ సింగ్ యాదవ్. రూ. 300 కోట్లతో మొదటి దశ...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
రామాయపట్నం, మచిలీపట్నం, భావనపాడుల్లో మూడు పోర్టులు – సీఎం జగన్
ఈఏపీ (ఎక్స్టర్నెల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్)పై క్యాంప్ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్.జగన్ సమీక్ష నిర్వహించారు. న్యూడెవలప్మెంట్ (ఎన్డీబీ)బ్యాంకు, ఏసియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ (ఏఐఐబీ), జపాన్ ఇంటర్నేషనల్ కోపరేషన్ ఏజెన్సీ (జైకా), ప్రపంచ బ్యాంకు, కేఎఫ్బీ బ్యాంకుల రుణ సహాయంతో చేపడుతున్న వివిధ ప్రాజెక్టులనూ సమీక్షించిన సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్టు...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
గౌతమ్ రెడ్డి సంగం బ్యారేజీని ప్రారంభించి, జాతికి అంకితం చేసిన జగన్
మేకపాటి గౌతమ్ రెడ్డి సంగం బ్యారేజీని ప్రారంభించి జాతికి అంకితం చేసిన ముఖ్యమంత్రి వైయస్ జగన్. అనంతరం సంగం బ్యారేజీ వద్ద దివంగత వైయస్ఆర్, మేకపాటి గౌతమ్ రెడ్డి విగ్రహాలను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి జగన్. ఇక ఈ సందర్భంగా మాట్లాడుతూ..సంగం, నెల్లూరు బ్యారేజీలను పూర్తిచేశాం.. వీటిని జాతికి అంకితం చేశామన్నారు. 5 లక్షల ఎకరాలకు...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
సీఎం జగన్ దళితులపై కక్ష సాధింపులకు పాల్పడుతున్నారు – నక్కా ఆనంద్ బాబు
అధికారంలోకి వచ్చేందుకు దళితుల పట్ల జగన్ కపట ప్రేమను చూపించారని.. అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులపై కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు టిడిపి సీనియర్ నేత నక్కా ఆనంద్ బాబు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జగన్ కు ఓట్లేసి ముఖ్యమంత్రిని చేసినసిన పాపానికి దళితులంతా ఎవరికి వారు చెప్పుతో కొట్టుకునే పరిస్థితి ఏపీలో...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
ఇవాళ నారా లోకేశ్ ఇలాకాలో సీఎం జగన్ పర్యటన
నేడు సీఎం వైఎస్ జగన్ విజయవాడ, మంగళగిరిలో పర్యటించనున్నారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం సీఎం జగన్ మోహన్ రెడ్డి షెడ్యూల్ ను విడుదల చేసింది. ఇందులో భాగంగానే... ఇవాళ ఉదయం 8.47 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి 8.57 గంటలకు విజయవాడ చేరుకోనున్న సీఎం జగన్... 9.00 –10.30 గంటల వరకు సూర్యారావు...
Latest News
క్రిటికల్ గా తారకరత్న ఆరోగ్యం..ప్రత్యేక విమాణంలో వెళ్లనున్న ఎన్టీఆర్
గుండెపోటుకు గురైన తారకరత్న అత్యంత అరుదైన మేలేనా వ్యాధితోను బాధపడుతున్నట్లు బెంగళూరు వైద్యులు గుర్తించారు. ఇది జీర్ణాశయంలోపల రక్తస్రావానికి సంబంధించినది. దీనివల్ల నోరు, అన్నవాహిక, పొట్ట...
భారతదేశం
BREAKING : ఇరాన్లో భారీ భూకంపం.. 7 గురు మృతి
BREAKING : ఇరాన్లో భారీ భూకంపం చోటు చేసుకుంది. ఇరాన్ లోని ఖోయ్ సిటీ ప్రాంతంలో భూకంపం సంభవించింది. రిటర్ స్కెలుపై భూకంప తీవ్రత 5.9 గా నమోదయింది.
పలు ప్రాంతాల్లో భవనాలు కుప్పకూలాయి....
వార్తలు
రామ్ చరణ్ కు అవే జాతీయ అవార్డులు.. చిరంజీవి..!
తాజాగా తన తనయుడు రామ్ చరణ్ పై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు వైరల్ గా మారింది. రామ్ చరణ్ ని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది అని చిరంజీవి ఎమోషనల్...
Telangana - తెలంగాణ
తెలంగాణలో 41 మంది డీఎస్పీల బదిలీ.. ఉత్తర్వులు జారీచేసిన డీజీపీ
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 41 మంది ఏసీపీలు, డీఎస్సీలను బదిలీ చేస్తూ డిజిపి అంజనీకుమార్ శనివారం ఉత్తర్వులు జారీచేశారు. వీరిలో జిహెచ్ఎంసి పరిధిలోనే ఎక్కువగా బదిలీలయ్యాయి.
నారాయణఖేడ్, మిర్యాలగూడ తో పాటు విజిలెన్స్-ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్...
Sports - స్పోర్ట్స్
Ind vs NZ : నేడే రెండో టీ20..టీమిండియాకు అగ్నిపరీక్షే
ఇవాళ న్యూజిలాండ్ వర్సెస్ టీమిండియా మధ్య రెండో టీ 20 మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్ ఇవాళ రాత్రి 7 గంటలకు లక్నో వేదికగా జరుగనుంది. ఇక ఈ మ్యాచ్ కు పాండ్యా...