company
ఇంట్రెస్టింగ్
అపార్ట్మెంట్లో ప్రారంభమైన కంపెనీ.. ఇప్పుడు సీఈవో జీతమే 3 కోట్లకు పైనే..!!
ఢిల్లీవేరీ, భారతదేశం యొక్క అతిపెద్ద పూర్తి డిజిటల్ లాజిస్టిక్స్ కంపెనీ, 2011లో సాహిల్ బారువా, మోహిత్ టాండన్, భవేష్ మంగ్లానీ మరియు కపిల్ భారతిచే స్థాపించబడింది. అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీతో పాటు అన్ని పనులు వేగంగా, సులభంగా జరుగుతున్నాయి. వేగవంతమైన డెలివరీ అవసరం కూడా పెరుగుతుంది. ప్రస్తుత CEO, సాహిల్ బారువా, వ్యాపారాన్ని ముందుకు...
వార్తలు
ఉద్యోగులకు అలర్ట్.. అలా చేయకపోతే… జీతంలో కోత పక్కా..!
కొత్త ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి స్టార్ట్ అయింది. ఈ ఏడాదికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన బడ్జెట్లో కీలక విషయాలని వెల్లడించింది. ఇన్కమ్ ట్యాక్స్ కి సంబంధించి కొత్త పన్ను విధానాన్ని ప్రకటించారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఇకపై కొత్త పన్ను విధానం డిఫాల్ట్గా ఉంటోంది. మీరు...
ఇంట్రెస్టింగ్
కంపెనీలో ఒకేసారి కిందపడిన మహిళలు..కారణం ఏంటంటే?
ఈ మధ్య సోషల్ మీడియాలో వింత వార్తలను కూడా చూస్తున్నాము..వాటిని చూస్తే ఎవరికైనా ఏమిటి?ఎందుకు?ఎలా అనే సందెహాలు కలగడం సహజం..ఇప్పుడు అలాంటి వార్త ఒకటి నెట్టింట చక్కర్లు కోడుతుంది..ఓ ప్రముఖ కంపెనీలోని మహిళలు ఒకేసారి అందరు కుప్పకూలి పోయారు..ఇందుకు కారణం కూడా లేకపోలేదు..అదే ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది..ఈ విషయం గురించి పూర్తి...
ఇంట్రెస్టింగ్
అబ్బా ఏం జాబ్ రా బాబు.. రొటీన్ జీవితం చేసింది చాలు.. అని ఎందుకు అనిపిస్తుంది
జాబ్ ( Jobs ) ఉంటేనే సంపాదన. దాంతోనే జీవితం. ఒకటో తారీఖు వచ్చిందంటే జేబులో డబ్బులు పడకపోతే జీవితం ఎలారా బాబు అనిపిస్తుంటుంది. చేతిలో ఉన్న పెన్ను దగ్గర నుండి చెవికి పెట్టుకున్న కమ్మల వరకు అన్నింటికీ కావాల్సింది 'డబ్బు'. ఆ డబ్బు సంపాదించడానికి ఉద్యోగం ఉండాలి. కాకపోతే కొన్ని సార్లు మీరు...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
బిగ్ బ్రేకింగ్: వైజాగ్ లో మరో కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం…!
విశాఖలో గత రెండేళ్ళ నుంచి కాస్త ఆందోళన కలిగించే విధంగా పరిస్థితి ఉంది. ఎక్కడో ఒక చోట జరుగుతున్న ప్రమాదాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని బాగా ఇబ్బంది పెడుతున్నాయి. ఏదోక ప్రమాదం జరుగుతూనే ఉంది. గత ఏడాది ఎల్జీ పాలీమర్స్ లో జరిగిన ప్రమాదం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టింది. ఆ తర్వాత కొన్ని కొన్ని...
ఇంట్రెస్టింగ్
తమ ఉద్యోగి ఎక్కువ సమయం టాయిలెట్ లోనే ఉంటాడని కంపెనీ ఫిర్యాదు..!
నిజంగా ఇది చాలా విడ్డూరంగా ఉంది. అయితే కంపెనీ ఒక ఉద్యోగి మీద ఫిర్యాదు చేసింది. తను ఎక్కువ సమయం టాయిలెట్లో గడుపుతున్నాడని.. మేము వారంలో ఒకరోజు ఎక్కువ జీతం ఇస్తున్నట్లు అవుతోంది అని చెప్పింది. అయితే ఈ విధంగా కంప్లైంట్ రాసింది..
మా కంపెనీ లో ఒక ఉద్యోగి ఉన్నాడు. అతను చాలా మంచిగా...
వార్తలు
ఈపీఎఫ్ని ఇలా ఈజీగా ట్రాన్స్ఫర్ చేసుకోండి!
సాధరణంగా మన కంపెనీ పీఎఫ్లకు సంబంధించిన ఏ విషయమైన అంత సులభంగా జరగదు. కానీ, ఈ చిన్న టెక్నిక్తో చాలా సులభంగా మన పీఎఫ్ను ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ మీ పీఎఫ్ ను ఆన్లైన్ ద్వారా బదిలీ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. అయితే ఈ ట్రాన్స్ఫర్
అంతా రిటైర్మెంట్ ఫండ్...
ఇంట్రెస్టింగ్
ఎలాంటి ఒత్తిడి లేకుండా నెలకి 7లక్షలు జీతమిచ్చే కంపెనీ.. జాబ్ నోటిఫికేషన్ వచ్చేసింది..
ఎంత ఎక్కువ జీతముంటే అంత ఎక్కువ ఒత్తిడి ఉంటుందని చెబుతారు. అన్ని చోట్లా ఇలా ఉండకపోయినా కొన్ని చోట్ల మాత్రం ఇది నిజమే. ఎంత ఎక్కువ సంపాదిస్తారో అక్కడే ఎక్కువ ఒత్తిడిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఐతే ప్రస్తుతం ఒక కంపెనీ జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. విచిత్రమేమిటంటే, ఇక్కడ పెద్దగా ఒత్తిడి ఉండదు. పెద్దగా...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
ఓమైగాడ్… ఒక్కో షేర్ వాల్యూ 40లక్షలా..!
కరోనా టైంలో అన్ని వ్యాపారాలు కుదేలవుతున్నాయి. ఉద్యోగాలు పోతున్నాయి. జీవితాలు అతలాకుతలం అవుతున్నాయి. ఇదంతా కాయిన్ కి వన్ సైడ్.. మరి సెకండ్ సైడ్ ఎట్లుందో తెలుసా..! స్టార్టప్స్ కంపెనీలు మాత్రం దూసుకెళుతున్నాయి. యూనికార్న్ లిస్ట్ లోకి చేరే స్టార్టప్స్ సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. వీటి విలువ ఆకాశాన్ని అంటుతోంది.
ఈ మహమ్మారి దెబ్బకి ఆర్థిక...
రాజకీయం
ట్రంప్ పై 3500 కేసులు.. ఎందుకో తెలుసా..?
చైనా దేశం పై ప్రతీకారం తీర్చుకోవడం లక్ష్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఇటీవలే చైనా దిగుమతులపై 300 బిలియన్ డాలర్ల సుంకాలను అమెరికా ప్రభుత్వం విధించింది. తద్వారా చైనా కు భారీ షాక్ ఇవ్వాలి అని అనుకుంది. కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే మాత్రం అమెరికా...
Latest News
హైదరాబాద్ ఓటర్కు బంపర్ ఆఫర్.. ఓటేయాలంటే ఫ్రీ ర్యాపిడో రైడ్ బుక్ చేసేయ్
తెలంగాణ వ్యాప్తంగా శాసనసభ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. అయితే ఎన్నికలు జరిగిన ప్రతిసారి రాష్ట్రవ్యాప్తంగా 70 శాతం పోలింగ్ జరిగితే.. హైదరాబాద్లో మాత్రం 55 శాతానికి...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
సాగర్ డ్యాం వద్ద ఉద్రిక్తత…700ల ఏపీ పోలీసుల చొరబాటు..!
తెలంగాణ పోలింగ్ జరుగుతున్న తరుణంలో ఏపీ మరియు తెలంగాణ రాష్ట్రాల మధ్య గొడవ తెరపైకి వచ్చింది. నాగార్జునసాగర్ ప్రాజెక్టు వద్ద ఏపీ మరియు తెలంగాణ పోలీసుల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. అర్ధరాత్రి...
Telangana - తెలంగాణ
BREAKING : తెలంగాణలో ప్రారంభమైన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్
తెలంగాణ వ్యాప్తంగా ఎన్నికల పోలింగ్ ప్రారంభం అయింది. కాసేపటి క్రితమే తెలంగాణ వ్యాప్తంగా ప్రారంభం అయింది అసెంబ్లీ ఎన్నికల పోలింగ్. ఇవాళ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు...
Telangana - తెలంగాణ
రాష్ట్రవ్యాప్తంగా 35,655 పోలింగ్ కేంద్రాలు.. దివ్యాంగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు
తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కీలక ఘట్టం ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ షురూ అయింది. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. ఓటింగ్ కోసం రాష్ట్రవ్యాప్తంగా 35,655...
Telangana - తెలంగాణ
GOLD RATES : పసిడి ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు..
Gold Rates Today : బంగారం కొనుగోలు చేయాలనుకునే మహిళల కు బిగ్ షాక్ తగిలింది. మరోసారి బంగారం ధరలు పెరిగాయి. ఈ ప్రపంచంలోనే అత్యంత విలువైనది బంగారం. బంగారానికి ఉన్న డిమాండ్...