corona cases

తగ్గుతున్న కరోనా కేసులు.. తాజాగా నమోదైన కేసులు ఇవే !

కంటికి కనిపించని మహమ్మారి కరోనా మళ్ళీ మనవాళిపై తన ప్రభావాన్ని చూపించడానికి సిద్ధమవుతోంది. ప్రపంచవ్యాప్తంగా మళ్ళీ తన పరిధిని పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఇండియాలో కూడా కేసులు తక్కువ స్థాయిలో నమోదు అవుతున్న విషయం తెలిసిందే. అయితే గత రెండు రోజులుగా రిపోర్ట్స్ ప్రకారం చూస్తే కేసులలో కొంచెం తగ్గుదల కనిపిస్తోంది. తాజాగా తెలుస్తున్న సమాచారం...

ఇండియాలో భారీగా పెరిగిన కరోనా కేసులు.. లాక్ డౌన్ పై ప్రభుత్వం కీలక నిర్ణయం..

కరోనా : గత రెండు మూడేళ్లలో ప్రజలను భయాందోళనకు గురి చేసిన మహమ్మారీ కరోనా వైరస్ ఇప్పుడు మళ్లీ మృత్యువు గంట మొగిస్తుంది.. గత 24 గంటల్లో 3,720 కొత్త ఇన్ఫెక్షన్లతో ముందు రోజుతో పోలిస్తే భారతదేశంలో బుధవారం కొంచెం ఎక్కువ కేసులు నమోదయ్యాయి. మంగళవారం, దేశంలో మొత్తం 3,325 కేసులు నమోదయ్యాయి. దేశంలో...

దిల్లీపై కొవిడ్ పంజా.. 6 నెలల తర్వాత భారీగా కేసులు

భారత్ లో కరోనా మళ్లీ కోరలు చాస్తోంది. చాలా రోజుల తర్వాత మళ్లీ ఈ మహమ్మారి యాక్టివ్ గా మారుతోంది. ముఖ్యంగా దేశ రాజధాని దిల్లీలో ఈ వైరస్ మరోసారి బుసలుకొడుతోంది. ఒక్కరోజులోనే 300 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. గతేడాది సెప్టెంబర్‌ తర్వాత ఇంత పెద్ద సంఖ్యలో కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదు కావడం ఇదే...

మదురై ఎయిర్‌పోర్టులో కరోనా కలకలం…చైనా నుంచి వచ్చిన ఇద్దరికి పాజిటివ్‌. 20 మందికి !

దేశంలో ప్రస్తుతం చైనా నుంచి వచ్చిన బీఎఫ్‌ 7 వేరియంట్‌ కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ భయాందోళనల మధ్య తమిళనాడు మదురై ఎయిర్‌పోర్టులో కరోనా కలకలం రేపింది. చైనా నుంచి తమిళనాడు మదురై ఎయిర్‌పోర్టుకు వచ్చిన ఇద్దరికి కరోనా పాజిటివ్‌ గా నిర్ధారణ అయింది. అంతేకాదు మరో 20 మందికి కరోనా లక్షణాలు...

తెలంగాణలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు.. ఈ రోజు ఎన్నంటే..?

యావత్తు ప్రపంచ దేశాలను భయాందోళనకు గురి చేస్తున్న కరోనా రక్కసి మరోసారి విజృంభిస్తోంది. ఇటీవల తగ్గుముఖం పట్టిన కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతోంది. అయితే.. తాజాగా.. తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 29,590 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 435 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. హైదరాబాదులో...

దేశంలో కరోనా కొత్త కేసులు @ 14,917

దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇప్పటికే ఢిల్లీ, రాజస్థాన్ రాష్ట్రాల్లో కరోనా నిబంధనలు కఠినతరం చేశారు. గడిచిన 24 గంటల్లో 14,917 కరోనా కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. నిన్న ఒక్కరోజే 1,98,271 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. అలాగే 32 మంది కరోనా బారిన పడి...

తెలంగాణలో మళ్లీ భారీగా కరోనా కేసులు..

ప్రపంచ దేశాలను భయాందోళనకు గురి చేస్తున్న కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. రోజు రోజుకు దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. మరో పక్క మంకీపాక్స్‌ కేసులు కూడా నమోదవుతున్నాయి. అయితే.. తెలంగాణలో కరోనా రోజువారీ కేసులు 500కి పైబడి నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 28,306 శాంపిల్స్ పరీక్షించగా, 581 పాజిటివ్ కేసులు...

తెలంగాణలో మళ్లీ భారీగా కరోనా కేసులు..

యావత్తు ప్రపంచ దేశాలను భయాందోళనకు గురి చేస్తున్న కరోనా రక్కసి మరోసారి విజృంభిస్తోంది. దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ వస్తోంది. ఎప్పటికప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా కట్టడికి నిర్ణయాలు తీసుకుంటున్నాయి. అయితే ఈ నేపథ్యంలో.. తాజాగా తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో...

Breaking : తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు..

యావత్తు ప్రపంచాన్ని భయాందోళనకు గురి చేస్తున్న కరోనా రక్కసి మరోసారి విజృంభిస్తోంది. దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే.. తెలంగాణలో కరోనా కేసులు మరోసారి పెరిగాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 30,552 మందికి కోవిడ్ టెస్టులు చేయగా.. 658 మందికి పాజిటివ్ అని తేలింది. హైదరాబాద్...

తెలంగాణలో మళ్లీ 4 వందలపైనే కరోనా కేసులు..

యావత్తు ప్రపంచాన్ని భయాందోళనకు గురి చేస్తోన్న కరోనా రక్కసి మరోసారి విజృంభిస్తోంది. దీంతో దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఇప్పటికే థర్డ్‌ వేవ్‌ను ఎదుర్కున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఫోర్త్‌ వేవ్‌ను సైతం ఎదుర్కుంటామని ప్రకటించాయి. అయితే.. తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 21,918 శాంపిల్స్ పరీక్షించగా, 443 మందికి...
- Advertisement -

Latest News

సచిన్‌ పైలెట్‌ కొత్త పార్టీ కాంగ్రెస్‌తో ఇక తెగతెంపులేనా

రాజస్థాన్‌ డిప్యూటీ సీఎం సచిన్‌ పైలెట్‌ కాంగ్రెస్‌ పార్టీతో తెగతెంపులు చేసుకోనున్నారా. . .. అవుననే అంటున్నారు ఆయన అనుచరులు.కొన్ని నెలలుగా కాంగ్రెస్‌పార్టీలో సీఎం అశోక్‌...
- Advertisement -

మేడారం జాతరను రాష్ట్ర పండుగ చేసిన ఘనత కేసీఆర్‌దే : మంత్రి ఎర్రబెల్లి

తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా సాగునీటి దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలోనే నియోజకవర్గాల్లో నిర్వహించిన...

ఓటీటీలోకి నాగచైతన్య ‘కస్టడీ’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

అక్కినేని ఫ్యామిలీకి ఈ మధ్య అసలు కలిసి రావడం లేదు. నాగార్జున, అఖిల్, నాగ చైతన్య ఎవరి సినిమాలు కూడా ఈ మధ్య హిట్ కావడం లేదు. అంతో కొంత హిట్స్ ఉన్న...

ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసిన వ్యక్తి కేసీఆర్: ఎమ్మెల్సీ కవిత

ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసిన గొప్పవ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిజామాబాద్​లో జరుగుతున్న సాగునీటి దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. కేసీఆర్‌...

తెలంగాణను కేసీఆర్ అభివృద్ది చేస్తుంటే..ఏపీని జగన్ ధ్వంసం చేస్తున్నాడు – చంద్రబాబు

తెలంగాణను కేసీఆర్ అభివృద్ది చేస్తుంటే..ఏపీని జగన్ ధ్వంసం చేస్తున్నాడని ఫైర్ అయ్యారు చంద్రబాబు. తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా హైదరాబాద్ నగర అభివృద్ధికి కృషి చేశాను.. దేశంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉండటం టీడీపీ ఘనత...