కరోనా కేసుల సమయంలో ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్ అడ్వైజరీని ఉపసంహరించింది ఏపీ ప్రభుత్వం. మహానాడు కోసమే ఉత్తర్వులు జారీ అంటూ వైసీపీ విమర్శలు చేస్తున్నారు. కాగా.. కోవిడ్ కేసుల నేపథ్యంలో ఈ నెల 21న అడ్వైజరీ జారీ చేసింది ప్రభుత్వం.

కోవిడ్ అడ్వైజరీని ఉపసంహరించడంతో బహిరంగ సభలు, ర్యాలీలు, జనసమీకరణ చేపట్టొద్దని ఆదేశాలు ఇచ్చారు.
- దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు..
- ఢిల్లీ, తమిళనాడు, మహారాష్ట్ర, కర్నాటక, కేరళలో కేసులు
- తెలుగు రాష్ట్రాల్లోనూ కొత్త కేసులు నమోదు
- అత్యధికంగా కేరళలో 273 యాక్టివ్ కేసులు
- తమిళనాడులో 66, మహారాష్ట్రలో 56, ఢిల్లీలో 23, కర్నాటకలో 36 యాక్టివ్ కేసులు
- మహారాష్ట్ర థానేలో కొవిడ్ తో 21 ఏళ్ల యువకుడు మృతి
- బెంగుళూరులో 84 ఏళ్ల వృద్ధుడు మృతి