కరోనా కల్లోలం.. ఏపీలో బహిరంగ సభలు, ర్యాలీలపై బ్యాన్ !

-

కరోనా కేసుల సమయంలో ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్ అడ్వైజరీని ఉపసంహరించింది ఏపీ ప్రభుత్వం. మహానాడు కోసమే ఉత్తర్వులు జారీ అంటూ వైసీపీ విమర్శలు చేస్తున్నారు. కాగా.. కోవిడ్ కేసుల నేపథ్యంలో ఈ నెల 21న అడ్వైజరీ జారీ చేసింది ప్రభుత్వం.

AP government takes key decision amid Corona cases
AP government takes key decision amid Corona cases

కోవిడ్ అడ్వైజరీని ఉపసంహరించడంతో బహిరంగ సభలు, ర్యాలీలు, జనసమీకరణ చేపట్టొద్దని ఆదేశాలు ఇచ్చారు.

  • దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు..
  • ఢిల్లీ, తమిళనాడు, మహారాష్ట్ర, కర్నాటక, కేరళలో కేసులు
  • తెలుగు రాష్ట్రాల్లోనూ కొత్త కేసులు నమోదు
  • అత్యధికంగా కేరళలో 273 యాక్టివ్ కేసులు
  • తమిళనాడులో 66, మహారాష్ట్రలో 56, ఢిల్లీలో 23, కర్నాటకలో 36 యాక్టివ్ కేసులు
  • మహారాష్ట్ర థానేలో కొవిడ్ తో 21 ఏళ్ల యువకుడు మృతి
  • బెంగుళూరులో 84 ఏళ్ల వృద్ధుడు మృతి

Read more RELATED
Recommended to you

Latest news