cost
వార్తలు
శాకుంతలం సినిమా కోసం ఎన్ని కేజీల బంగారాన్ని వాడారో తెలుసా?
టాలివుడ్ స్టార్ హీరోయిన్ సమంత మాయోసైటీస్ నుంచి కోలుకున్నాక ఇప్పుడు వరుస సినిమాల్లో నటిస్తూ బిజిగా ఉంది.. యశోద సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.. ఇప్పుడు శాకుంతలం సినిమాతో పాటు విజయ్ దేవరకొండ సరసన ఖుషి సినిమాను చేస్తున్నాడు.. శాకుంతలం సినిమాను ప్రేక్షకులకు ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు.. గుణశేఖర్ దర్శకత్వంలో ఈ తెరకెక్కుతోంది....
టెక్నాలజీ
మార్కెట్లోకి బ్లూటూత్ హెల్మెట్ వచ్చేసింది.. ఫీచర్స్, ధర..
ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ ప్రమాదాల నుంచి రక్షిస్తుంది.అయితే హెల్మెట్ పెట్టుకోవడం వల్ల ఫోన్ మాట్లాడటం చాలా కష్టం అవుతుంది..అలాంటి వారికోసం సరికొత్త ఫీచర్స్ తో ఒక హెల్మెట్ మార్కెట్ లోకి వచ్చింది.. దాని ఫీచర్స్, ధర గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ హెల్మెట్ లోపల, చెవి దగ్గర రెండు చిన్న స్పీకర్లను మరియు నోటి దగ్గర...
agriculture
ఈ జాగ్రత్తలు తీసుకుంటే పియర్ సాగులో అధిక లాభాలను పొందవచ్చు..
మన దేశంలో ఎన్నో రకాల పండ్లను పండిస్తున్నారు.. అందులో ఫియర్ పండ్లు కూడా ఒకటి..సీజనల్ ఫ్రూట్ మరియు దీని పండు తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. పియర్లో ఫైబర్ మరియు ఐరన్ కూడా పుష్కలంగా ఉన్నాయి, దీని పండ్ల వినియోగం శరీరంలో రక్తాన్ని పెంచుతుంది మరియు దీనిని తీసుకోవడం వల్ల మన శరీరంలోని...
వార్తలు
ఖరీదైన కారును కొనుగోలు చేసిన త్రివిక్రమ్.. ఎన్ని కోట్లు అంటే..?
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎన్నో సినిమాలకు సంభాషణలు అందించిన ఈయన మరి ఎంతో అద్భుతంగా చిత్రాలను తెరకెక్కించి.. మరింత పాపులారిటీని దక్కించుకున్నాడు. ఇకపోతే త్రివిక్రమ్ ప్రస్తుతం మహేష్ బాబుతో ఒక సినిమా తెరకెక్కిస్తుండగా ఈ సినిమా షూటింగు రోజురోజుకు ఆలస్యం అవుతూ ఉండడం హాట్ టాపిక్...
diwali
ఏ టపాసులు కాలిస్తే ఎంత కాలుష్యం వెలువడుతుందో తెలుసా?
దీపావళికి ఇంకా సమయం ఉంది.. కానీ అప్పుడే టపాసులు శబ్దాలు మారుమోగిపోతున్నాయి..ఎటువంటి వాటిని కొనాలి,ఎంతకు కొనాలి అని పిల్లలకి, పెద్దలకి మధ్య చర్చలు కొనసాగుతున్నాయి..కొందమంది దీపావళికి కొద్ది రోజుల ముందు నుంచే పటాకులు కాల్చడం ప్రారంభిస్తారు. కాగా కొన్ని క్రాకర్లు భయంకరమైన శబ్ధాన్నివ్వడంతోపాటు వాయు కాలుష్యాన్ని కలిగిస్తాయి.కాలుష్యాన్ని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుదిట్టమైన చర్యలు...
వార్తలు
హీరోయిన్ ఇంద్రజ పెళ్లి ఖర్చు తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో అలనాటి హీరోయిన్ లలో ఎంతమంది ఉన్న హీరోయిన్ ఇంద్రజ కు ప్రత్యేకమైన స్థానం ఉందని చెప్పవచ్చు. ఎన్నో సినిమాలలో అతి తక్కువ సమయంలోనే నటించి మంచి పేరు సంపాదించుకుంది ఇంద్రజ. అయితే హీరోయిన్ ఇంద్రజ ది కూడా ప్రేమ వివాహమే అన్నట్లుగా తెలుస్తోంది. అయితే ఊహించని విధంగా అతి తక్కువ...
ఇంట్రెస్టింగ్
ఏందయ్యా సామి..ఈ గుమ్మడికాయ ధర రూ.47 వేలా?
ప్రతి రోజూ ఏదోక ఆశ్చర్య కరమైన వార్తలను వింటూనే ఉంటాము.. సోషల్ మీడియాలో ఎన్నో వైరల్ వార్తలు దర్శనమిస్తూనే ఉన్నాయి. కొన్ని వార్తలు జనాలను ఆశ్చర్య పరిస్తే మరి కొన్ని మాత్రం కామెడీగా అనిపిస్తాయి. ఇప్పుడు వినబోయే వార్త కూడా అలాంటిదే..సాదారణంగా కూరగాయల ధరలు పదో,వందో ఉంటాయి. కానీ వేలు ఉండటం మనం బహుశా...
టెక్నాలజీ
అదిరిపోయే పీచర్లతో ఆసుస్ ల్యాప్ టాప్స్ లాంచ్..ధర ఏంతంటే?
ప్రముఖ కంపెనీ ఆసుస్ ప్రోడక్ట్స్ మార్కెట్ లో మంచి డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే..కస్టమర్ల అభిరుచికి తగ్గట్లు కొత్త కొత్త ఫీచర్ల తో ల్యాప్ టాప్స్ ను మార్కెట్ లోకి తీసుకొస్తుంది.తాజాగా మరో మూడు ల్యాప్ టాప్స్ ను మార్కెట్ లోకి తీసుకువచ్చింది..ఆసుస్ జెన్బుక్ 14 ఫ్లిప్ ఓఎల్ఈడీ, ఆసుస్ వివోబుక్ ఎస్ 14...
వార్తలు
ప్రభాస్ ధరించిన టీషర్ట్ అంత కాస్ట్లీనా.. ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ..!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. ఇటీవల వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్న ‘సీతారామం’ ఈవెంట్ లో మెరిసారు. ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా చిత్రాన్ని సపోర్ట్ చేసేందుకు ప్రభాస్ ముఖ్య అతిథిగా హాజరై మూవీ యూనిట్ కు బెస్ట్ విషెస్ చెప్పారు. సినిమాను తప్పకుండా థియేటర్లలోనే చూడాలని సినీ...
టీవీలు
రియల్మీ ఫ్లాట్ మానిటర్ సేల్ నేడే..23.8 ఇంచుల ఫుల్ హెచ్డీ డిస్ప్లే, స్మార్ట్ డిజైన్ తో..
రియల్మీ బ్రాండ్ వస్తువుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు..మొబైల్స్, ల్యాప్ టాప్,టీవీ లు ఇలా అన్నీ రకాల వస్తువులను ఉత్పత్తి చేస్తుంది.వాటికి మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది. ఇప్పుడు మరో వస్తువును కూడా లాంచ్ చేసింది.రియల్మీ నుంచి లాంచ్ అయిన తొలి మానిటర్ నేడు (జూలై 29) సేల్కు వచ్చింది. రియల్మీ ఫ్లాట్...
Latest News
శ్రీదేవికి టికెట్ ఇవ్వనని జగన్ ఎప్పుడో చెప్పారు – డిప్యూటీ సీఎం నారాయణ
ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన ఆసరా మూడవ విడత కార్యాక్రమంలో పాల్గొన్నారు డిప్యూటీ సిఎం నారాయణ స్వామి, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్,...
భారతదేశం
అదానీ, మోదీ మధ్య ఉన్న సంబంధమేంటి.. నేను ప్రశ్నించడం ఆపను : రాహుల్ గాంధీ
మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు పరువునష్టం దావా కేసులో రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష పడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో లోక్ సభ సచివాలయం రాహుల్ పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు...
భారతదేశం
అదానీ-మోడీ సంబంధంపై మాట్లాడినందుకే వేటు వేశారు – రాహుల్ గాంధీ
అదానీ-మోడీ సంబంధంపై మాట్లాడినందుకే వేటు వేశారని ఫైర్ అయ్యారు రాహుల్ గాంధీ. భారత్లో ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందని.. ఇందుకు ప్రతి రోజూ ఒక ఉదాహరణ దొరుకుతోందని తెలిపారు. అదానీ షెల్ కంపెనీల్లో రూ....
ఫొటోలు
Samantha : స్టైలిష్ లుక్ లో సమంత కిల్లింగ్ లుక్స్.. ఫొటోలు వైరల్
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం శాకుంతలం సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. పాన్ ఇండియా లెవెల్ రిలీజ్ అవుతున్న ఈ సినిమాకు సంబంధించిన సామ్.. హైదరాబాద్, ముంబయి, చెన్నై, కేరళ...
ఇంట్రెస్టింగ్
అక్కడ జీడిపప్పు కేజీ 30 రూపాయలు మాత్రమే..! ఎగబడి కొంటున్న జనం
జీడిపప్పు, బాదంపప్పు, పిస్తా ఇవన్నీ..రిచ్ ఫుడ్స్.. వీటిలో పోషకాలు రిచ్గానే ఉంటాయి.. వీటి కాస్ట్ కాస్ట్లీగానే ఉంటుంది. కేజీ కొనాలంటే.. ఇక ఆ ఏరియా, క్వాలిటీని బట్టి.. 1000 రూపాయలు కూడా ఉండొచ్చు....