covid
ఇంట్రెస్టింగ్
కలిసొచ్చిన కరోనా..తీహార్ జైలు నుంచి 2000 మంది నేరస్థులు జంప్..!
కరోనా వల్ల ఎంతోమంది ఆర్థికంగా నలిగిపోయారు. అయినోళ్లను పోగొట్టుకుని మానసికంగా కుంగిపోయారు. కానీ వారికి మాత్రం కరోనా కలిసొచ్చింది. ఎలా అంటారా.. కరోనా మహమ్మారి రాకతో ఢిల్లీలోని తీహార్ జైలు కూడా పెద్ద నష్టాన్ని చవిచూసింది. కరోనా కాలాన్ని సద్వినియోగం చేసుకుని తీహార్ జైలు నుంచి రెండు వేల మందికి పైగా ఖైదీలు తప్పించుకున్నారు.
గత...
ఆరోగ్యం
పావురాల పెంపకం ఆరోగ్యానికి హానికరమా.. అసలు నిజం ఏమిటంటే..?
ప్రముఖ టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ మీనా భర్త విద్యాసాగర్ ఇటీవల శ్వాసకోశ సంబంధిత వ్యాధితో మరణించిన విషయం తెలిసిందే. అయితే ఆయన ఇలా మరణించడానికి గల కారణం పావురాల నుంచి వెలువడిన వ్యర్థాలు గాలిలో కలిసి ఆ చెడు వాయులను తరచూ పీల్చడం వల్ల విద్యాసాగర్ మరణించాడు అని వైద్యులు తేల్చి చెప్పారు. అయితే...
వార్తలు
నందమూరి నటసింహం బాలయ్యకు కరోనా
కరోనా మళ్లీ విజృంభిస్తున్నట్లు కనబడుతోంది. ఇటీవల కొవిడ్ కేసుల్లో పెరుగుదల స్పష్టంగా కనిపిస్తోంది. ఈ క్రమంలోనే సెలబ్రిటీలు కొవిడ్ బారిన పడుతున్నారు. తాజాగా టాలీవుడ్ సీనియర్ హీరో, హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కరోనా బారిన పడ్డారు. కొవిడ్ టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ వచ్చినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
ప్రస్తుతం ఆయన స్వీయ నిర్బంధంలో ఉన్నారు. ఈ...
వార్తలు
స్టార్ హీరోకు కరోనా పాజిటివ్..ఆ ప్రదర్శనలు రద్దు
బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎలాంటి అండదండలు లేకుండా స్వయం కృషితో ఎదిగిన హీరో కార్తిక్ ఆర్యన్. ‘లుకా చప్పీ’, ‘ప్యార్ కా పంచ్ నామా’, ‘పతి, పత్నీ ఔర్ వో’, ‘లవ్ అజ్ కల్-2’ తదితర సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపును సాధించుకున్నారు.
ఇటీవల విడుదలైన ‘భూల్ భూలయ్యా-2’ చిత్రంతో కార్తిక్ ఆర్యన్ ఆనందంగా ఉన్నారు....
corona
ఇండియాలో పెరుగుతున్న కోవిడ్ తీవ్రత… కొత్తగా 2628 కేసులు
దేశంలో మళ్లీ కోవిడ్ తీవ్రత పెరుగుతోంది. గత రెండు రోజుల నుంచి కేసుల సంఖ్యలో పెరుగుదల కనిపిస్తోంది. రెండు రోజుల క్రితంతో పోలిస్తే తాజాగా కేసుల సంఖ్య పెరిగింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2628 మందికి వైరస్ సోకినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. కోవిడ్ తో బాధపడుతూ 18 మంది మరణించారు....
corona
ఉత్తర కొరియాలో తీవ్రమైన కరోనా…. లాక్ డౌన్ తరువాత 6 గురు మరణం
ఉత్తర కొరియాలో కరోనా వ్యాధి తీవ్రమవుతోంది. గురువారం అక్కడ తొలి కేసు నమోదు అయిన వెంటనే నేషనల్ ఎమర్జెన్సీ, లాక్ డౌన్ విధించారు. అయితే తొలి కేసు నమోదైనట్లు ప్రకటించిన మరుసటి రోజు 6 మంది మరణించినట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా దాదాపుగా 3,50,000 మంది జ్వరం వంటి లక్షణాలతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. తొలి కేసు...
భారతదేశం
ఇండియా లో కొత్తగా 2527 కరోనా కేసులు, 33 మరణాలు నమోదు
కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. మన దేశంలో మాత్రం కరోనా మహమ్మారి విజృంభణ క్రమ క్రమంగా తగ్గుతోంది. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్త కరోనా పాజిటివ్ కేసులు 2527 నమోదయ్యాయి.
దీంతో దేశం లో...
భారతదేశం
సామాన్యులకు షాక్.. మరోసారి పెరగనున్న సిమెంట్ ధరలు..!
సిమెంట్ ధరలు మరోసారి సామాన్యులకు షాక్ ఇవ్వడానికి సిద్ధం అవుతున్నాయి. ఇప్పటికే భారీ పెరిగిన సిమెంట్ ధరలు.. మళ్లీ పెరగబోతున్నట్టు ప్రముఖ రేటింగ్స్ సంస్థ క్రిసిల్ అంచనా వేసింది. ప్రతి బస్తాకు రూ. 25 నుంచి రూ. 50 వరకు ధరలు పెరిగే అవకాశం ఉందని క్రిసిల్ సంస్థ అభిప్రాయ పడుతుంది. దేశంలో సిమెంట్...
భారతదేశం
ఇండియాలో కొత్తగా 1150 కరోనా కేసులు
చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. మన దేశంలో మాత్రం కరోనా మహమ్మారి విజృంభణ క్రమ క్రమంగా తగ్గుతోంది. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్త కరోనా పాజిటివ్ కేసులు 1,150 నమోదయ్యాయి.
దీంతో...
వార్తలు
SonuSood: సాయం చేయండి అన్న..సోనుసూద్కు భార్యా బాధితుడి ఫన్నీ రిక్వెస్ట్..స్పందించిన రియల్ హీరో
రియల్ హీరో సోనుసూద్ కొవిడ్ కట్టడికి విధించిన లాక్ డౌన్ టైంలో చేసిన సేవల గురించి అందరికీ తెలుసు. ప్యారలల్ గవర్నమెంట్ మాదిరిగా సోనుభాయ్ సాయం చేశారు. కలియుగ దైవం మాదిరిగా కష్టం ఎక్కడున్నా..అక్కడికి వెళ్లి మరీ తన వంతు సాయం చేశారు. ఈ క్రమంలోనే ఇటీవల ఓ బాలుడికి హార్ట్ సర్జరీ చేయించారు.
సోనుసూద్...
Latest News
ఎడిట్ నోట్: రాజీనామా ‘విజయం’..!
నేటి రాజకీయాల్లో విలువలు ఉన్నాయా? అంటే ఏమో అవి ఎలా ఉంటాయో కూడా తెలియదనే పరిస్తితి..ఒకప్పుడు రాజకీయాలు చాలా నిర్మాణాత్మకంగా నడిచేవి...అధికార-ప్రతిపక్ష పార్టీల మధ్య విమర్శలు...
గ్యాలరీ
DIVI : నైట్ వేర్ లో హాట్ థైస్ చూపిస్తూ టెంప్ట్ చేస్తున్న బిగ్ బాస్ దివి..!
బిగ్ బాస్ అందాల తార దివి వైద్య...గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బిగ్ బాస్ హౌస్ లో ఆటతీరుతో ఆకట్టుకున్న ఈ చిన్నది.. తక్కువ సమయంలోనే ఎక్కువ క్రేజ్ సంపాదించుకుంది. సోషల్ మీడియాలో...
భారతదేశం
దేశ రాజధాని ఢిల్లీ లో పోలీసులు హైఅలర్ట్..ఏ క్షణమైనా !
దేశ రాజధాని ఢిల్లీ లో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. ఆగస్ట్ 15వ తేదీన స్వాతంత్ర్య దినోత్సవం ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే దేశ రాజధాని ఢిల్లీ లో పోలీసులు హై...
భారతదేశం
భాజపాతో నితీశ్ కటీఫ్.. మళ్లీ ఆర్జేడీ, కాంగ్రెస్లతో జత కట్టేనా..?
తన రాజకీయ మనుగడకు భారతీయ జనతా పార్టీ నుంచి ముప్పుందని భావిస్తున్న బిహార్ ముఖ్యమంత్రి, జేడీ(యు)నేత నీతీశ్ కుమార్...ఎన్డీఏ కూటమి నుంచి వైదొలగే యోచనలో ఉన్నారనే ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో కూటమి...
భారతదేశం
కరోనా అంతం అప్పుడేనా? చైనా జ్యోతిషుడు చెప్పిన మాట!
నోస్ట్రాడమస్.. భవిష్యత్ను ముందే ఊహించి చెప్పేవాడు. మనను బ్రహ్మంగారి కాలజ్ఞానం ఎలాంటిదో.. ప్రపంచానికి నోస్ట్రాడమస్ అలా. 465 ఏళ్ల క్రితమే కాలజ్ఞానం చెప్పాడు. ‘లెస్ ప్రొఫెటీస్’ అనే పుస్తకంలో ఆయన చెప్పిన వాటిలో...