Delhi weather news today
భారతదేశం
దిల్లీలో భారీ వర్షం.. పిడుగులతో ప్రజలను వణికిస్తున్న వరణుడు
దేశవ్యాప్తంగా నిన్నటి వరకు సూర్యుడు సెగలు కక్కాడు. ముఖ్యంగా దేశ రాజధాని దిల్లీలో భానుడి భగభగలతో ప్రజలు అల్లాడిపోయారు. ఉదయం నుంచే బయటకు రావాలంటే జంకారు. ఇక మధ్యాహ్నం అయితే ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఉక్కపోతతో విలవిలలాడిపోయారు. అలాంటి దిల్లీలో ఒక్కసారిగా వాతావరణం కూల్ అయింది. ఇక ఈరోజు ఉదయం నుంచి ఉరుములు మెరుపులతో...
భారతదేశం
దిల్లీలో ఉరుములు మెరుపులతో భారీ వర్షం
దేశ రాజధాని దిల్లీలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. నిన్నటి వరకు భానుడి భగభగలతో అల్లాడిపోయిన దిల్లీ ఇప్పుడు కాస్త చల్లబడింది. ఇవాళ తెల్లవారుజాము నుంచి దిల్లీలో భారీ వర్షం కురుస్తోంది. దిల్లీ-ఎన్సీఆర్లోని పలు ప్రాంతాలతో పాటు హర్యానాలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. గంటకు 40 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో ఈదురు...
Latest News
ASIAN GAMES 2023: సెమీస్ కు చేరిన బంగ్లాదేశ్… ఇండియాతో అమీ తుమీ !
ఆసియన్ గేమ్స్ 2023 లో భాగంగా ఇప్పటికే మహిళల క్రికెట్ లో గోల్డ్ మెడల్ సాధించి దేశం గర్వించేలా చేశారు ఇండియా జట్టు.. ఇక ఇప్పుడు...
వార్తలు
బ్రేకింగ్ : బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ కి ఈడీ సమన్లు..!
ఈ మధ్య కాలంలో యువత బెట్టింగ్ వలలో పడి మోసపోతున్నారు. కొంత మంది ప్రాణాలను సైతం కోల్పోతున్నారు. దేశవ్యాప్తంగా ఈ తంతు కొనసాగుతూనే ఉంది. అయితే తాజాగా బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్...
Telangana - తెలంగాణ
తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటుకు నోటిఫికేషన్ విడుదల
కేంద్ర క్యాబినేట్ నిర్ణయాలను ప్రకటించారు కేంద్ర మంత్రులు అనురాగ్ ఠాకూర్, కిషన్ రెడ్డి. తెలంగాణకు సమ్మక్క-సారక్క కేంద్రీయ గిరిజన యూనివర్సిటీ, జాతీయ పసుపు బోర్డుకు కేంద్ర క్యాబినేట్ ఆమోదం తెలిపింది. తెలంగాణలో ములుగు...
Telangana - తెలంగాణ
తెలంగాణలో జనసేన ప్రభావమెంత?
తెలంగాణలో ఎన్నికల హడావిడి మొదలైంది. అధికారం బిఆర్ఎస్ పార్టీ ఇప్పటికే తొలి జాబితాను ప్రకటించి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారని చెప్పవచ్చు. హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకోవాలని బిఆర్ఎస్ గట్టిపట్టుతో ఉంది. ఈసారైనా విజయాన్ని...
Telangana - తెలంగాణ
ఉజ్వల పథకం లబ్దిదారులకు గుడ్ న్యూస్.. సబ్సీడీ పెంచిన కేంద్రం..!
ఢిల్లీలో ఇవాళ కేంద్ర క్యాబినేట్ నిర్ణయాలను ప్రకటించారు కేంద్ర మంత్రులు అనురాగ్ ఠాకూర్, కిషన్ రెడ్డి. ప్రధానంగా ఉజ్వల పథకం కింద సబ్సీడీ రూ.200 నుంచి రూ.300 వరకు పెంచారు. ఆంధ్రప్రేదేశ్-తెలంగాణ...