demand

ట్రెండ్ ఇన్: దిల్ రాజు మేల్కోవాలంటున్న ఆ హీరో అభిమానులు.. ఎందుకంటే?

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు.. తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానం ఏర్పరుచుకున్నారు. నిర్మాతగా దూసుకుపోతున్న దిల్ రాజు పేరు ప్రస్తుతం..మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ లో ట్రెండింగ్ లోకి వచ్చింది. దిల్ రాజును నెటిజన్లు, ఓ స్టార్ హీరో అభిమానులు ట్రోల్ చేస్తున్నారు. ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం. దిల్ రాజు...

ట్రెండ్ ఇన్: సినిమా అప్‌డేట్ ఇవ్వాల్సిందే..మహేశ్ అభిమానుల డిమాండ్..స్పందించిన మేకర్స్

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ అభిమానులు ‘సర్కారు వారి పాట’ ఫిల్మ్ అప్ డేట్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి ‘కళావతి, పెన్నీ’ సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. కాగా, ఫిల్మ్ ట్రైలర్ ఎప్పుడిస్తారు? అనే విషయమై అభిమానులు ప్రశ్నలు అడుగుతున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల వారు ‘సర్కారు...

ట్రెండ్ ఇన్ : ‘బీస్ట్’ ట్రైలర్ రిలీజ్ చేయాలంటున్న విజయ్ అభిమానులు..

కోలీవుడ్ స్టార్ హీరో ఇళయ దళపతి విజయ్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకానొక సమావేశంలో తమిళ్ తలైవా, సూపర్ స్టార్ రజనీకాంత్ నెక్స్ట్ సూపర్ స్టార్ విజయేనని పేర్కొన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సంగతులు అలా ఉంచితే..విజయ్ నటించిన సినిమాలు విడుదలవుతున్నాయంటే చాలు.. అభిమానులు ఎక్కడా లేని...

హక్కుల సాధన మన హక్కు

బాధ్యతాయుతంగా నడుచుకోవడానికి కూడా మనకు ఏదో ఒక ప్రయోజనం ఉండాలి. ఏ ప్రయోజనం లేనిదే చివరకు బ్రతకడం కూడా వృధా అనేటంత వ్యాపారాత్మక ధోరణిని అలవర్చుకున్నాం. దాంతో ఎక్కడా తృప్తి మిగలట్లేదు. బేరసారాలు తలకెక్కక ముందు సమర్థవంతంగా ఏదైనా పనిచేస్తే ఎంతో సంతృప్తిని మూటగట్టుకునే వాళ్లం. ఇప్పుడా సంతృప్తులు ఎక్కడా లేవు. మనం చేసే ఏ...

రేటు పెంచిన జాతిరత్నం..?

ఒక్క హిట్టు చాలు సినీ పరిశ్రమలో తామేంటో ప్రూవ్ చేసుకోడానికి.. అలాంటి హిట్టు కొట్టి తన సత్తా చాటుతున్న వారిలో యువ హీరో నవీన్ పొలిశెట్టి ఒకరు. ఐదారేళ్ల క్రితం లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా, 1 నేనొక్కడినే సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో మెప్పించిన నవీన్ ఏజెంట్ ఆత్రేయ సినిమాతో మెప్పించాడు. ఇక...

ఏపీలో తగ్గిన గాడిదల సంఖ్య.. ఆ సామర్థ్యం పెరుగుతుందనే..!

ఆ జంతువు మాంసం తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందంటా.. లైంగిక సామర్థ్యం, వీర్య పుష్టి పెరుగుతాయంటా.. శరీర దారుఢ్యం పెరిగి, దీర్ఘకాలిక రోగాలు నయమవుతాయంటా. ఇది గాడిద మాంసం తినడంపై ప్రజలకున్న అపోహలు. ఈ నమ్మకాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గాడిద మాంసానికి డిమాండ్ విపరీతంగా పెరిగింది. గత కొన్నేళ్లుగా ఆంధ్రపదేశ్‌లో విచ్చలవిడిగా గార్దభాల...

పాత నోట్లకు డిమాండ్.. రూ. లక్షలు సంపాదించుకోవచ్చు..!

ప్రస్తుతం పాతనోట్లకు, కాయిన్స్ కి డిమాండ్ భారీగా పెరిగింది. మీ దగ్గర పాత కాలం నాటి నోట్లు ఉంటే మీరు లక్షాధికారి కావొచ్చు. పాత నోట్లును విక్రయించి డబ్బులు పొందొచ్చు. అయితే మీ వద్ద పాత కాలం నాటి నోట్లు మాత్రమే ఉండాలి. అప్పుడే మీ నోట్లకు డిమాండ్ ఉంటుంది. పాత కాలం నాటి...

మరో వివాదంలో చిక్కుకున్న రజనీకాంత్..చెన్నై కార్పొరేషన్‌పై హైకోర్టుకు.

సూపర్ స్టార్ రజనీకాంత్ మరో వివాదంలో చిక్కున్నాడు..చెన్నైలో తన కుటుంబానికి చెందిన రాఘవేంద్ర కళ్యాణ మండపానికి ఆస్తి పన్ను చెల్లించాలని చెన్నై కార్పొరేషన్ నోటీసులు జారీ చేసింది..నోటీసులపై స్పందించిన రజనీకాంత్ తన కళ్యాణ మండపానికి క్రమం తప్పకుండా పన్ను చెల్లిస్తున్నాని తెలిపారు..కరోనా లాక్డౌన్ కారణంగా గత కొన్ని నెలలుగా చెన్నైలో కళ్యాణ మండపం మూసివేశామని...

ఫ్యాన్సీ నంబర్లతో కోట్ల ఆదాయం…!

అవును దేశంలో రవాణా శాఖ ఇప్పుడు ఫ్యాన్సీ నంబర్ల పుణ్యమా అని కోట్ల ఆదాయం అర్జిస్తుంది. ఫ్యాన్సీ నెంబర్ అనేది ఈ మధ్య కాలంలో ఒకరకంగా ఫ్యాషన్ గా మారిపోయింది. కోటి రూపాయలు ఖరీదు చేసే కారు కొన్న వ్యక్తి కనీసం పది లక్షలు పోసి ఫ్యాన్సీ నెంబర్ కొనుగోలు చేస్తున్నారు. మన తెలుగు...

పిల్లి మలంతో కాఫీ; యాక్ అనొద్దు, డిమాండ్ మామూలుగా లేదు మరి…!

కాలం మారుతున్న కొద్దీ తినే తిండే, తాగే పానీయాలు కూడా వింతగా ఉంటున్నాయి. అడవిపిల్లి తిని విసర్జించిన కాఫీ పండ్ల గింజలతో తయారయ్యే కాఫీకి ఇప్పుడు ప్రపంచ మార్కెట్ లో భారీ డిమాండ్ ఉంది. వివరాల్లోకి వెళితే మడికేరికి చెందిన స్టార్టప్‌ కంపెనీ ఇలాంటి కాఫీ గింజలకు మంచి పాపులారిటి తీసుకొచ్చింది. ఆ పిల్లి...
- Advertisement -

Latest News

ప్రగతి భవన్ కేసీఆర్ సొంత జాగీరా ? : ఈటల

ప్రగతి భవన్ ఏమైనా  కేసీఆర్ సొంత జాగీరా అని ప్రశ్నించారు  హూజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. ఇవాళ మీడియాతో ఆయన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు....
- Advertisement -

ఎంఐఎం విధానం ఏంటో అసదుద్దీన్ ఒవైసీ చెప్పాలి : రేవంత్ రెడ్డి

ఎంఐ ఎంతో కలిసి పార్లమెంట్లో ప్రతీ బిల్లుకు బిఆర్ ఎస్ మద్దతిచ్చింది. మోడీ కేసీఆర్ ఒకటైనప్పుడు వి ఆర్ ఎస్ తో MIM ఎలా కలిసి ఉంటుంది. ఇప్పుడు ఎంఐఎం విధానం ఏంటో...

కాంగ్రెస్ లో సంవత్సరానికి ఒక ముఖ్యమంత్రి ఉంటే తప్పేంటి – రేవంత్ రెడ్డి

కాంగ్రెస్ పార్టీలో సంవత్సరానికి ఒక ముఖ్యమంత్రి ఉంటే తప్పేంటి అంటూ పీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నిన్న నిజామాబాద్‌ జిల్లాలో మోడీ సభకు కౌంటర్‌ ఇస్తూ.. ఇవాళ రేవంత్‌...

బ్రేకింగ్ : పసుపు బోర్డు, గిరిజన యూనివర్సిటీలకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం..?

తెలంగాణలో ప్రస్తుతం రాజకీయాలు రసవత్తరంగా మారాయి. రేపో, మాపో ఎన్నికలు జరుగనుండటంతో అటు అధికార పార్టీ, ఇటు ప్రతిపక్ష పార్టీలు ప్రచారాన్ని జోరుగా కొనసాగిస్తాయి. ఇప్పటివరకు తెలంగాణలో అధికారం చేపట్టన బీజేపీ మంచి...

BREAKING : ఏపీ మంత్రి రోజాకు తీవ్ర అస్వస్థత !

BREAKING : ఏపీ మంత్రి రోజాకు తీవ్ర అస్వస్థత నెలకొంది. తిరుపతి పుత్తూరు మండలం తిరుమల కుప్పం గ్రామం లో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం లో పాల్గొన్నారు ఏపీ మంత్రి రోజా....