details

SBI కస్టమర్స్ కు కొత్త రూల్స్.. తెలుసుకోకుంటే నష్టాలు తప్పవు..

ప్రముఖ ప్రభుత్వ బ్యాంక్ ఎస్బిఐ తన కస్టమర్స్ కోసం కొత్త రూల్స్ ను ప్రవేశపెట్టారు..ఎప్పటికప్పుడు రూల్స్ మారుస్తూనే ఉన్న ఈ బ్యాంక్ మరోసారి రూల్స్ ను మార్చింది..అవేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. SBI న్యూ రూల్స్.. *. ఈ మార్పులకు సంబంధించిన వివరాలను ఎస్‌బీఐ కార్డ్ తమ కస్టమర్లకు అధికారిక వెబ్‌సైట్, ఇమెయిల్స్ ద్వారా వెల్లడిస్తోంది. మరి...

ఎల్ఐసీ సూపర్ ప్లాన్.. రూ.160 కడితే రూ.75 లక్షలు మీవే..

ఎల్ఐసీ ఎన్నో పథకాలను అందిస్తుంది.. అందులో కొన్ని పథకాలను ఎక్కువ డిమాండ్ ఉంటుంది.ఎల్ఐసీ అందిస్తున్న ప్లాన్స్‌లో న్యూ పెన్షన్ ప్లన్ కూడా ఒకటి..మీరు ఈ ప్లాన్‌లో చేరాలంటే ఒకసారి ప్రీమియం చెల్లించి చేరొచ్చు. లేదంటే రెగ్యులర్‌గా ప్రీమియం చెల్లిస్తూ ఉండొచ్చు. ఇలా రెండు ఆప్షన్లు ఉంటాయి. మీరు ఎంచుకున్న పాలసీ టర్మ్ వరకు ప్రీమియం...

అద్భుతమైన స్కీమ్.. ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే చాలు.. రూ. 70 లక్షలు మీ సొంతం..

చిన్న పొదుపు పథకాల్లో డబ్బులను ఇన్వెస్ట్ చేస్తే ఎటువంటి రిస్క్ లేకుండా మంచి లాభాలను పొందవచ్చు..ఐదేళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలంలో మంచి మొత్తం సంపాదించవచ్చు..చిన్న పొదుపు పథకం కింద పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, NSC, సుకన్య సమృద్ధి యోజన మరియు సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ వంటి పథకాలు చేర్చబడ్డాయి. ఎన్‌ఎస్‌సీలో పెట్టుబడి...

సీనియర్ సిటిజన్లకు బ్యాంక్ అదిరిపోయే గుడ్ న్యూస్..భారీగా వడ్డీ పెంపు..

డబ్బులను ఆదా చెయ్యడం చాలా అవసరం.. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు..ముఖ్యంగా సీనియర్ సిటీజన్స్ డబ్బులను దాచుకోవడం బెస్ట్.. ఫిక్స్డ్ డిపాజిట్స్ చేస్తూ డబ్బులను దాచుకోవడం చాలా మంచిది.. ఇప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్ చెయ్యాలని అనుకొనేవారికి చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి.. ఎందుకంటే ఫిన్‌కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ (FSFB) సీనియర్ సిటిజన్‌లు, ఇతరుల...

నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. 535 ఉగ్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..

రోజురోజుకు నిరుద్యోగుల సమస్యలు దేశంలో పెరుగుతున్నాయి.. చదువుకుంటున్న వారి సంఖ్య నానాటికి పెరుగుతూ వస్తుంది.. అయితే ప్రభుత్వం తాజాగా ఓ గుడ్ న్యూస్ చెప్పింది..డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ lగుడ్ న్యూస్ చెప్పింది. భారీగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది.. ఆ నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.. మొత్తం...

అదిరిపోయే గవర్నమెంట్ స్కీమ్..అకౌంట్ లోకి రూ.55 లక్షలు పొందే అవకాశం…

ప్రభుత్వం ఎన్నో రకాల స్కీమ్ లను అందిస్తున్నారు.. అందులో కొన్ని స్కీమ్ లు మాత్రం తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలను అందిస్తున్నాయి.. ఆడపిల్లల కోసం అదిరిపోయే స్కీమ్ లను అందుబాటులోకి తీసుకొని వస్తున్నారు.. ప్రభుత్వం అందిస్తున్న స్కీమ్ లలో ఒకటి సుకన్య సమృద్ధి స్కీమ్.. ఈ పథకం చేరేవారికి అదిరిపోయే బెనిఫిట్స్ ను అందిస్తున్నారు..ఇంకా...

అతి తక్కువ పెట్టుబడితో భారీ ఆదాయం పొందే సూపర్ ప్లాన్..రూ.54లక్షల వరకూ పొందే అవకాశం..

ఎల్ఐసీ పాలసీల గురించి అందరికి తెలుసు.. ఎన్నో పథకాలు జనాల ఆదరణ పొందాయి.. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలను పొందే స్కీమ్ లను అందిస్తుంది.. ఎప్పటికప్పుడు తమ కస్టమర్లకు మంచి బెనిఫిట్స్ ను అందిస్తుంది.. అందులో ఒకటి ఎల్ఐసీ జీవన్ పాలసీ ఒకటి.. ఇది బీమా, పొదుపు రెండు ప్రయోజనాలను అందిస్తుంది. ప్రతి నెలా...

Lic సూపర్ స్కీమ్..రోజుకు రూ.45 పెట్టుబడితో రూ.25 లక్షల రాబడి.. పూర్తి వివరాలు..

మన దేశంలో అతి పెద్ద భీమా కంపెనీ ఎల్ఐసి ప్రజల కోసం ఎన్నో పథకాలను అందిస్తుంది.. ఇప్పటికే ఉన్న ఎన్నో పథకాలు మంచి రాబడిని ఇస్తున్నాయి.. ఎల్ఐసీలో అన్ని వయసుల వారికి పాలసీలు అందుబాటులో ఉన్నాయి, ఇక్కడ మీరు తక్కువ పెట్టుబడితో కూడా అధిక లాభాలు పొందవచ్చు.. తాజాగా మరో పాలసిని అందుబాటులోకి తీసుకొని...

యూపీఐ యాప్స్ తో వేరొకరికి డబ్బులు పంపారా? ఇలా చేస్తే ఈ అకౌంట్ లోకి డబ్బులు వస్తాయి..

కరోనా తర్వాత అందరు ఆన్ లైన్ పేమెంట్స్ ను ఎక్కువగా చేస్తున్నారు.. 2016లో డీమోనిటైజేషన్ తర్వాత ఏటీఎంల వద్ద రద్దీని నియంత్రించడానికి ఆన్‌లైన్ చెల్లింపులు సులభమైన ప్రత్యామ్నాయంగా మారాయి.. అప్పటి నుంచి ప్రతి ఒక్కరు డిజిటల్ పేమెంట్స్ చేస్తున్నారు.. యూపీఐ ద్వారా డిజిటల్ చెల్లింపులు సౌకర్యవంతంగా, సులభంగా మారాయి. అయితే ఎంత సౌకర్యంగా ఉన్నప్పటికీ...

వాట్సాప్ వినియోగదారులకు అదిరిపోయే గుడ్ న్యూస్..మరో కొత్త ఫీచర్..

ప్రముఖ సోషల్ మీడియా యాప్ వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ ను అందుబాటులోకి తీసుకొని వస్తుంది.. కొత్త ఫీచర్స్ తో యువతను ఆకట్టుకుంటుంది.. ఇక ఇప్పుడు సరికొత్త ఫీచర్​ను లాంచ్​ చేసింది. అదే.. 'ఛాట్​ లాక్​' ఫీచర్​. ఈ ఫీచర్​తో వినియోగదారుల ఛాట్స్​కు అదనపు భద్రత లభిస్తుందని మెటా సీఈఓ మార్క్​ జుకర్​బర్గ్​ తెలిపారు....
- Advertisement -

Latest News

తాడేపల్లి ప్యాలస్ లో సజ్జల ఒక బ్రోకర్ – నారా లోకేష్‌

ఏపీ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డిపై విరుచుకుపడ్డారు టీడీపీ పార్టీ నేత నారా లోకేష్‌. తాడేపల్లి ప్యాలస్ లో సజ్జల ఒక బ్రోకర్ అంటూ సంచలన వ్యాఖ్యలు...
- Advertisement -

రైలు ప్రమాదంపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్‌…!

రైలు ప్రమాదంపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్‌ పెట్టాడు. ఒడిశాలో శుక్రవారం జరిగిన ఘోర రైలు ప్రమాదంపై అంతర్జాతీయ మీడియా దృష్టి సారించింది. 21వ శతాబ్దంలో జరిగిన ఈ అతి పెద్ద రైలు దుర్ఘటన...

ఏపీ ప్రజలకు అలర్ట్‌..3 రోజుల పాటు భారీగా ఎండలు

ఏపీ ప్రజలకు అలర్ట్‌..3 రోజుల పాటు భారీగా ఎండలు ఉన్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. రుతుపవనాలు ఆలస్యంతో ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో మరో మూడు రోజులు ఎండతీవ్రత ఉండనుంది. నేడు...

గుండెపోటు కేసులు ‘ఆ రోజే’ ఎక్కువట.. తాజా అధ్యయనంలో వెల్లడి

ఇటీవల చిన్నాపెద్దా తేడా లేకుండా చాలా మంది గుండెపోటు బారిన పడి అర్దాంతరంగా కన్నుమూస్తున్నారు. అయితే గుండెపోటుకు అనేక కారణాలున్నా.. జీవనశైలిలో మార్పులు, ఇతర ఆరోగ్య సమస్యలే ముఖ్య కారణాలుగా నిపుణులు చెబుతున్నారు....

బండి సంజయ్‌ కి షాక్‌..బీజేపీ అసంతృప్తులతో చేతులు కలిపిన ఈటల !

తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ కి షాక్‌ ఇచ్చాడు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌. బండి సంజయ్‌కు వ్యతిరేకంగా...ఆయనను దెబ్బకొట్టేందుకు.. రంగం సిద్ధం చేస్తున్నారు ఈటల రాజేందర్‌. బండి సంజయ్‌కు...