Digital Amnesia
ఆరోగ్యం
స్మార్ట్ ఫోన్ వాడకం పిల్లల జ్ఞాపకశక్తిపై ప్రభావం చూపిస్తుందా?
స్మార్ట్ ఫోన్ స్క్రీన్ టైమ్ కారణంగా పిల్లల్లో జ్ఞాపకశక్తి తగ్గుతుందనేది నిపుణుల వాదన. పిల్లల చేతికి స్మార్ట్ ఫోన్ అందించకుండా చేయడం కష్టమైపోతుంది. చాలాసార్లు ఫోన్లు లాగేసుకుందామని ప్రయత్నిస్తుంటే ఏడవడం, కోపంతో వస్తువులు విసిరివేయడం చేస్తుంటారు. అలాంటప్పుడు స్క్రీన్ టైమ్ తగ్గించడం ఇంకా కష్టంగా మారుతుంది. ఎక్కువ సమయం స్క్రీన్ వైపు చూస్తుంటే వచ్చే...
Latest News
రవితేజ ‘రావణాసుర’ ఆంథెమ్ సాంగ్ రిలీజ్.. గూస్బంప్స్ తెప్పిస్తోన్న వీడియో
మాస్ మహారాజ రవితేజ హీరోగా నటిస్తున్న రావణాసుర సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ వీడియో విడుదలైంది. సుధీర్ వర్మ తెరకెక్కిస్తున్న ఈ సినిమా విడుదలైన ఆంథమ్...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
ఏపీ రాజధాని అంశంపై ఈనెల 23న సుప్రీంలో విచారణ
ఏపీ రాజధాని అమరావతిపై దాఖలైన పిటిషన్లు విచారించాలని సుప్రీం కోర్టులో ఏపీప్రభుత్వ తరఫున సీనియర్ న్యాయవాది నిరంజన్రెడ్డి ప్రస్తావించారు. దీనిపై అమరావతి ప్రాంత రైతులు, ఇతర ప్రతివాదుల తరఫు న్యాయవాదులు స్పందిస్తూ ఈ...
valentines day
Valentines Day 2023: ఈ ప్రదేశాల్లో రొమాంటిక్ డే ని మరింత ప్రేమగా జరుపుకుందామా..
ప్రేమ జంటలు ఎదురుచూస్తున్న రోజు రానే వస్తుంది..వాలెంటైన్స్ డే 2023 వచ్చేస్తోంది. ప్రేమ జంటలు ఎంతో ఆత్రుతగా ఎదురుచూసే ప్రేమికుల రోజును ఎప్పటికీ గుర్తుండిపోయేలా వేడుకగా జరుపుకోవాలనే కోరిక చాలా మందికి ఉంటుంది....
నోటిఫికేషన్స్
గుడ్న్యూస్.. PWC 30వేల ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్..
నిరుద్యోగులకు సువర్ణవకాశం..ప్రముఖ సంస్థ పీఎడబ్ల్యూసీ భారీగా ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. ఒకేసారి 30 వేల ఉద్యోగాలను భర్తీ చెయ్యనున్నట్లు ప్రకటించింది.ద్రవ్యోల్బణం, ఆర్థిక మాంద్యం, ఉద్యోగ కోతల సమయంలో పీడబ్ల్యూసీ ఓ తీపి...
Telangana - తెలంగాణ
భద్రాద్రి సీతారాముల కల్యాణోత్సవానికి ముహూర్తం ఖరారు
భద్రాద్రి సీతారాముల కల్యాణ మహోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ప్రతి ఏడాది ఎంతో వైభవంగా నిర్వహించే రామయ్య కల్యాణానికి అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ సంవత్సరం సీతారాముల కల్యాణం మార్చి 30వ తేదీన నిర్వహిస్తున్నట్లు...