Director Om Raut reaction on trolls on Adipurush teaser

‘ఆదిపురుష్’ టీజర్​పై ట్రోల్స్.. డైరెక్టర్ రియాక్షన్ ఏంటంటే..?

ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా, సైఫ్ అలీఖాన్ రావణుడిగా.. డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కించిన మైథలాజికల్ మూవీ 'ఆదిపురుష్'. ఈ సినిమా టీజర్​ విడుదలైనప్పటి నుంచి నెటిజన్లు తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. ఈ మూవీ టీజర్ లయన్ కింగ్ లాంటి ఆనిమేషన్ సినిమాలా ఉందని విమర్శిస్తున్నారు. ఈ ట్రోల్స్ పై తాజాగా సినిమా...
- Advertisement -

Latest News

Business Idea : ఈ వ్యాపారం చేస్తే నెలకు లక్ష సంపాదించవచ్చు

ప్లాస్టిక్ వస్తువులపై నిషేధం తర్వాత కాగితంతో తయారైన వస్తువులకు డిమాండ్ పెరిగింది. మార్కెట్లో పేపర్ ప్లేట్, గ్లాస్, పేపర్ బ్యాగ్ వంటి ఎన్నో వస్తువులను చూడవచ్చు....
- Advertisement -

BRS 70 కి పైగా సీట్లు సాధిస్తుంది : కేటీఆర్

తెలంగాణ 70 కి పైగా సీట్లు సాధిస్తుందని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. తెలంగాణ శాస‌న‌స‌భ‌కు గురువారం పోలింగ్ జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. ఈ అంశంపై తాజాగా కేటీఆర్ ఓ ట్వీట్ చేశారు....

BREAKING : డిసెంబర్‌ 4న సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన కేబినేట్‌ సమావేశం

BREAKING : సీఎం కేసీఆర్‌ కీలక ప్రకటన చేశారు. సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన కేబినేట్‌ సమావేశం జరుగనుంది. డిసెంబర్ 4 వ తేదీ మధ్యాహ్నం 2గంటలకు..డా.బిఆర్.అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో…ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు...

మహానంది క్షేత్రంలో మళ్లీ ఎలుగుబంటి కలకలం

నంద్యాల మహానంది క్షేత్రంలో ఎలుగుబంటి కలకలం రేపింది. టోల్ గేట్ వద్ద ఉన్న అరటి తోటల్లో నుంచి మహానంది క్షేత్రంలోకి ఎలుగు బంటి వచ్చింది. దీంతో ఎలుగు బంటిని చూసి భయాందోళనలకు గురయ్యారు...

విజయవాడ దుర్గగుడిపై పాము కలకలం

విజయవాడ దుర్గగుడిపై పాము కలకలం రేపింది. దుర్గగుడి దగ్గరి స్కానింగ్ సెంటర్ దగ్గర పాము కనపడటంతో భయాందోళనకు గురయ్యారు అమ్మవారి భక్తులు. అయితే.. దేవస్థానం అధికారులు అటవీ శాఖ సిబ్బందికి సమాచారం ఇవ్వటం...