disha act

దిశ నిందితుల ఎన్కౌంటర్ కి ఏడాది..

దిశ అత్యాచారం, హత్య కేసులో నిందితుల ఎన్కౌంటర్ నేటికి ఏడాది పూర్తయింది. తొండుపల్లి గేట్ వద్ద దిశ(పోలీసులు పెట్టిన పేరు) అనే వెటర్నరీ డాక్టర్ ను అత్యాచారం చేసిన నలుగురు నిందితులు దారుణంగా హత్య చేశారు. షాద్ నగర్ చటన్ పల్లి అండర్ బ్రిడ్జ్ కింద దిశ ను పెట్రోల్ పోసి నిందితులు తగలబెట్టారు....

దిశా చట్టం పై ప్రచారం తప్ప అమలు లేదు: పవన్ కళ్యాణ్

ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న వరుస సంఘటనల నేపథ్యంలో జనసేన పార్టీ స్పందించింది.మహిళలపై జరుగుతున్న ఆకృత్యాలకు ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని, పోలీస్ స్టేషన్ లో జాప్యం జరుగుతుందని ఆరోపించింది. అధికార పార్టీ నాయకుడు అప్పు చెల్లించలేదని ఓ గిరిజన మహిళను అత్యంత దారుణంగా ట్రాక్టర్ కింద తొక్కించి చంపేస్తే పోలీసులు జాప్యం...

చంద్రబాబు ఆగ్రహం.. ‘దిశ’ చట్టానికి దిక్కు లేదు..!

జగన్ సర్కార్ దిశ చట్టం చేశామని కోట్ల ప్రజాధనంతో ప్రచారం చేసుకున్నారని.. కానీ అమలులో ఆ దిశ చట్టానికే దిక్కులేకుండా చేశారని చంద్రబాబు మండిపడ్డారు. వైసీపీ పాలనలో 14నెలల్లో 400పైగా అత్యాచారాలు, 16గ్యాంగ్ రేప్‌లు జరిగాయని ధ్వజమెత్తారు. రాజమండ్రిలో మైనర్ బాలికను గ్యాంగ్ రేప్ చేసి.. చివరకు నిందితులే పోలీస్ స్టేషన్ వద్ద విడిచిపెట్టారంటే...

సీఎం జగన్ సర్కార్ కి పవన్ సూటి ప్రశ్న..!

రాజమండ్రిలో ఓ 16 ఏళ్ల బాలికపై కొందరు కామాంధులు అత్యాచారానికి ఒడిగట్టారనే వార్త తీవ్రంగా కలచి వేసిందని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. 4 రోజుల పాటు చిత్ర హింసలకు గురి చేసిన ఆ మృగాళ్లను కఠినంగా శిక్షించాలని‌ కోరారు. తన కుమార్తె ఆచూకీ తెలియడం లేదని తల్లి పోలీస్ స్టేషన్‌లో...

జగన్ నిర్ణయానికి మహారాష్ట్ర ఫిదా…!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకొచ్చిన ఎన్నో నిర్ణయాలు ఇప్పుడు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఆయన తీసుకుంటున్న పలు నిర్ణయాలు చూసి పక్క రాష్ట్రాలు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. ఆర్ధిక లోటు ఉన్నా సరే సంక్షేమ కార్యక్రమాలను జగన్ ఎంతో విజయవంతంగా అమలు చేస్తూ వస్తున్నారు. అలాగే పలు చట్టాలను...

ఆడపిల్లలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న జగన్…!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆడపిల్లలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ఆడపిల్లల రక్షణ కోసం దిశా చట్టాన్ని చేసిన జగన్ దాని కోసం తొలి ప్రత్యేక పోలీస్ స్టేషన్ ని ఏర్పాటు చేసారు. రాజమండ్రిలో ఈ పోలీస్ స్టేషన్ ని ఏర్పాటు చేసారు. దీని ద్వారా ఆంధ్రప్రదేశ్ లో ఆడపిల్లల రక్షణ కోసం కీలక...

వాళ్ళను 14 రోజుల్లోనే చంపేస్తాం…!

రాజమండ్రిలో తొలి దిశ పోలీస్ స్టేషన్ ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన కీలక వ్యాఖ్యలు చేసారు. రాష్ట్ర వ్యాప్తంగా 18 దిశా పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేస్తామని అన్నారు. ఇద్దరు డిఎస్పీ స్థాయి అధికారులతో 52 మంది సిబ్బందిని నియమిస్తామని చెప్పారు. నేరాలు ఎవరు చేసినా సరే...

మహిళల రక్షణ కోసం కేసీఆర్ అదిరిపోయే ప్లాన్…!

షాద్ నగర్ లో జరిగిన దిశా అత్యాచార సంఘటన తర్వాత మహిళల భద్రతపై దేశ వ్యాప్తంగా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. మహిళల భద్రత అనేది ప్రశ్నార్ధకంగా మారిపోయింది. వెటర్నరి డాక్టర్ ని దారుణంగా హత్య చేయడంతో దేశ వ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. తర్వాత నిందితులను తెలంగాణ పోలీసులు కాల్చి చంపడంతో...

జగన్ నీ నిర్ణయం భేష్… దిశ చట్ట౦పై జగన్ కి లేఖ రాసిన ఢిల్లీ సిఎం…!

ఆంధ్రప్రదేశ్ లో మహిళల భద్రతే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఎపి దిశా చట్టంపై ఇప్పుడు సర్వత్రా ప్రసంశలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు దేశ వ్యాప్తంగా కూడా చర్చనీయంశంగా మారింది. ప్రధానంగా మహిళా సంఘాలు జగన్ ని ఆకాశానికి ఎత్తేస్తున్నాయి. తమ రాష్ట్రాల్లో కూడా ఈ విధమైన...
- Advertisement -

Latest News

టీమిండియా ముందు భారీ టార్గెట్..!

మూడు టీ-20 సిరీస్ లో భాగంగా ముంబయిలోని వాంఖడే స్టేడియంలో భారత మహిళల క్రికెట్ జట్టుతో ఇంగ్లండ్ తలబడుతోంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణిత...
- Advertisement -

వైఎస్ పాలనలాగే రేవంత్ రెడ్డి పాలన ఉంటుంది : వంశీకృష్ణ

దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలన లాగే.. రేవంత్ రెడ్డి పాలన ఉంటుంది అన్నారు అచ్చంపేట ఎమ్మెల్యే వంశీ కృష్ణ. హైదరాబాద్ ఎల్బీ స్టేడియం వేదికగా తెలంగాణ ముఖ్యమంత్రిగా రేపు రేవంత్...

రేపు విజయవాడలో సీఎం జగన్ పర్యటన..!

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు విజయవాడలో పర్యటించనున్నారు. కనకదుర్గమ్మ ఆలయంలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం, భూమి పూజ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. అనంతరం కనకదుర్గమ్మను సీఎం దర్శించుకోనున్నారు. ఈ సందర్భంగా...

దయచేసిన నన్ను క్షమించండి : మంచు మనోజ్‌

టాలీవుడ్ నటుడు మంచు మనోజ్ 2017 తర్వాత ఏ సినిమా చేయలేదు. కొన్ని సినిమాలకు సైన్ చేసినా అవి మధ్యలోనే ఆగిపోయాయి. ఇక ఇప్పుడు ఆయన మళ్లీ వెండితెరపైకి రాబోతున్నారు. మరోవైపు ఓటీటీలోనూ...

NTR 31 అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్..!

RRR  మూవీ తరువాత నెక్ట్స్ ప్రాజెక్ట్ ని పట్టాలు ఎక్కించడానికి చాలా గ్యాప్ తీసుకున్న ఎన్టీఆర్.. దేవర స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మూవీస్ మేకింగ్ విషయంలో స్పీడ్ పెంచేశాడు. దేవరని ఇప్పుడు...