diwali 2022

దీపావళి తర్వాత ఈ వ్యాధులు ముదిరే ప్రమాదం ఎక్కువ..!!

దీపావళి పండుగ మొదలైంది..మార్కెట్‌లో టపాసులుతో దుకాణాలు నిండిపోయాయి. దీపావళి తర్వాత, దేశంలో కాలుష్యం పెరిగే పెను ప్రమాదం పొంచి ఉంది. మారుతున్న వాతావరణం, పంట వ్యర్థాలను కాల్చడం, పటాకులు పేల్చడం వంటి కారణాలతో గాలి నాణ్యత ప్రమాదకర స్థాయికి చేరుతుందని నిపుణులు అంటున్నారు..ఈసారి పెరుగుతున్న కాలుష్యంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరింత కఠినంగా వ్యవహరిస్తున్నాయి....

తియ్యటి గవ్వలను దీపావళికి సింపుల్ గా చేసేయచ్చు..!

దీపావళికి మంచిగా స్వీట్స్ ని తయారు చేస్తుంటారు అంతా. మీరు కూడా ఏదైనా స్వీట్ ని తయారు చెయ్యాలని అనుకుంటున్నారా..? ఈజీగా మీరు దీపావళి కి గవ్వలను చేసేయచ్చు. అది కూడా ఎంతో సింపుల్ గానే. ఇవి చక్కగా తియ్యగా క్రిస్పీ గా ఉంటాయి. మైదాపిండి, బొంబాయి రవ్వని కలిపి వీటిని చెయ్యాలి. అలానే చక్కెర...

దీపావళికి రుచికరమైన కజ్జికాయలను ఇలా తయారు చేసుకోండి..!

దీపావళి పండుగ అంటే ప్రతి ఒక్కరికీ ఇష్టమే. పిల్లలు మొదలు పెద్దల వరకు దీపావళి పండుగను ఎంతో ఆనందంగా జరుపుకుంటారు. దీపావళి అంటే అందరికీ మొదట గుర్తొచ్చేది దీపాలు. ఇంటిని చక్కగా దీపాలతో అలంకరిస్తుంటారు. అలానే మంచిగా స్వీట్స్ ని తయారు చేసుకుంటూ వుంటారు. దీపావళికి మీ ఇంట్లో మంచి రుచికరమైన స్వీట్ ని తయారు...

దీపావళి కి గిఫ్ట్స్ కొంటున్నారా..? ఇవి మాత్రం ఇవ్వకూడదట..!

ఈ ఏడాది పండుగ ఎప్పుడు వచ్చింది అనేది చూస్తే.. హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది దీపావళి అక్టోబర్ 24న వచ్చింది. అయితే అక్టోబర్ 25న సాయంత్రం 5.11 గంటల నుంచి 6.27 గంటల వరకు సూర్య గ్రహణం ఉంటుందిట. అమావాస్య వెళ్లిపోయి పాడ్యమి వస్తుందని దీపావళి అక్టోబర్ 24న అని అంటున్నారు పండితులు. అయితే...

దీపావళికి మీ ఇంటిని ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది..

దీపావలి పండుగ ఈ ఏడాది అక్టోబర్ 24 కు వచ్చింది.అందుకే అందరూ ఇంటిని అలంకరించే పనిలో ఉన్నారు.ఇంటికి రంగులు వేస్తున్నారు, మరికొన్ని చోట్ల ఇంటి కర్టెన్లు కూడా మారుస్తున్నారు. కొన్నిచోట్ల కొత్త ఫర్నీచర్ కొంటున్నారు.  ఇంటిని అలంకరించడంలో వాస్తు నియమాలు చాలా ముఖ్యమైనవి.దీపావళి నాడు వాస్తు నియమాలను దృష్టిలో ఉంచుకుని ఇంటిని సిద్ధం చేసుకుంటారు....

దీపావళికి అందమైన బహుమతులను ఇవ్వాలనుకుంటున్నారా..? అయితే ఈ గిఫ్టింగ్ ఐడియాస్ చూడాల్సిందే..!

ఈ దీపావళి సందర్భంగా మీరు మీకు నచ్చిన వాళ్ళకి బహుమతులను ఇవ్వాలనుకుంటున్నారా..? అయితే ఈ గిఫ్ట్ ఐడియాస్ ను చూడండి. వీటిని కనుక మీరు ఫాలో అయ్యారంటే కచ్చితంగా మీరు ఇచ్చే బహుమతులు వాళ్లకి నచ్చుతాయి. అరోమా డిఫ్యూజర్: దీపావళికి అందరూ అందంగా ఇంటి అలంకరించుకుంటారు అలానే మంచి సువాసన వెదజల్లే అరోమా డిఫ్యూజర్స్ ని ఉపయోగిస్తూ...

దీపావళి నాడు దీపాలను పెట్టేటప్పుడు ఇవి ముఖ్యం పాటించండి..!

దీపావళి.. లక్ష్మీప్రదమైన పండుగగా పేరు దీనికి. ముఖ్యంగా వ్యాపార వర్గాల వారు పెద్ద ఎత్తున దీన్ని జరుపుకొంటారు. ఈ పండుగ మతభేదాలు లేకుండా జరుపుకుంటారు. ఈ రోజున శ్రీ మహాలక్ష్మీ పూజ చేసి రాక్షసుల బాధలు తొలగిన ఆనందాన్ని వ్యక్తపరచుటకై దీపాలంకరాలు చేసి టపాసులు కాలుస్తారు. అసలు దీపావళి అంటే దీపాల పండుగ అని పేరు...

దీపావళికి ఇంటిని అందంగా మార్చాలనుకుంటున్నారా..? అయితే ఇవి బెస్ట్ ఐడియాస్..!

దీపావళి పండుగ అంటే ప్రతి ఒక్కరికీ ఇష్టమే. పిల్లలు మొదలు పెద్దల వరకు దీపావళి పండుగను ఎంతో ఆనందంగా జరుపుకుంటారు. దీపావళి అంటే అందరికీ మొదట గుర్తొచ్చేది దీపాలు. ఇంటిని చక్కగా దీపాలతో అలంకరిస్తుంటారు. నిజానికి దీపావళి పండుగ కి డెకరేషన్ చేయడం అంత ఈజీ కాదు. పైగా ఇంటిని అందంగా మార్చుకోవాలని ప్రతి...

ఈసారి దీపావళి పండుగ ఎప్పుడు వచ్చింది..? ఏం చేస్తే మంచిది..?

హిందువులు జరుపుకునే ప్రధాన పండుగల్లో దీపావళి పండుగ ఒకటి. దీపావళి నాడు మంచి జరగాలని.. చెడు దూరం అయిపోవాలని అందరూ పండుగను జరుపుకుంటారు. ఇక ఈ ఏడాది పండుగ ఎప్పుడు వచ్చింది అనేది చూస్తే.. హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది దీపావళి అక్టోబర్ 24న వచ్చింది. అయితే అక్టోబర్ 25న సాయంత్రం 5.11...
- Advertisement -

Latest News

బోయ, వాల్మీకిలను ఎస్టీల్లో…దళిత క్రిస్టియన్లను ఎస్సీల్లో చేర్చుతూ ఏపీ అసెంబ్లీ ఆమోదం

ఇవాళ ఏపీ అసెంబ్లీ లో రెండు అప్రాప్రియేషన్ బిల్లులతో సహా ఐదు బిల్లులను ప్రవేశపెట్టింది జగన్ ప్రభుత్వం. ఇక ఇప్పటికే ఐదు బిల్లులను ఆమోదించింది ఏపీ...
- Advertisement -

బండి సంజయ్ జోకర్ లా మారాడు – పొన్నం ప్రభాకర్

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్. బండి సంజయ్ సీఎం కేసీఆర్ ను విమర్శించే విషయంలో జోకర్లా మారాడని అన్నారు. సూరత్...

BRS అంటే భారత ” రైతు ” సమితి – KTR

BRS అంటే భారత " రైతు " సమితి అని తెలిపారు మంత్రి కేటీఆర్‌ KTR. ఈ మేరకు రైతుతో ఉన్న సీఎం కేసీఆర్‌ ఫోటోను షేర్‌ చేశారు మంత్రి కేటీఆర్‌. BRS...

రాహుల్ పై చర్యలు.. అప్రకటిత ఎమర్జెన్సీనే – రేవంత్ రెడ్డి

రాహుల్‌ గాంధీపై అనర్హత వేటు పడింది. పరువు నష్టం కేసులో రాహుల్‌కు రెండేళ్ల జైలు శిక్ష పడగా.. రెండేళ్ల జైలుశిక్షతో ఎంపీగా అనర్హత వేటు వేసింది లోక్‌ సభ. ఇక ఈ అంశంపై...

పటోళ్ల గోవర్ధన్ రెడ్డి హత్య కేసులో నాంపల్లి కోర్టు కీలక తీర్పు

పటోళ్ల గోవర్ధన్ రెడ్డి హత్య కేసులో నాంపల్లి కోర్టు కీలక తీర్పుని వెల్లడించింది. ఈ కేసులో ప్రధాన ముద్దాయిగా ఉన్న శేషన్నను నిర్దోషిగా ప్రకటిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. 11 ఏళ్ల సుదీర్ఘ...