Edit Note

ఎడిట్ నోట్: బాబు-జగన్ దూకుడు..పవన్‌ స్లో.!

ఏపీ రాజకీయాలు ఇప్పుడు ఎన్నికలే లక్ష్యంగా నడుస్తున్నాయి..ఇంకా ఎన్నికలకు ఏడాది పైనే సమయం ఉన్నా సరే..ప్రధాన పార్టీలు ఎన్నికలు టార్గెట్ గానే రాజకీయం చేస్తున్నాయి. ఈ సారి ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలనే కసితో చంద్రబాబు పనిచేస్తున్నారు. ఇటు జగన్ సైతం మరొక్కసారి సత్తా చాటితే..మరో 30 ఏళ్ల పాటు తానే సీఎంగా ఉండొచ్చని...

ఎడిట్ నోట్: ‘ఐటీ’ హీట్..’సిట్’ స్ట్రోక్..!

ఐటీ, ఈడీ రైడ్స్..సిట్ విచారణలతో తెలంగాణ రాజకీయాలు ఓ రేంజ్‌లో వేడెక్కాయి. టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా సాగుతున్న రాజకీయ యుద్ధంలో కేంద్ర ప్రభుత్వ సంస్థలైన ఐటీ, ఈడీలు..టీఆర్ఎస్ నేతల వ్యాపారాలు, క్యాసినో వ్యవహారం..అలాగే ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించిన అంశాలపై రైడ్లు కొనసాగుతున్నాయి. అటు ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పడిన...

ఎడిట్ నోట్: దిగజారిన ‘రాజకీయం’..!

ఒకప్పుడు రాజకీయాలు అంటే నిర్మాణాత్మకమైన విమర్శలు.. పాలసీ పరమైన విభేదాలు ఉండేవి.. వ్యక్తి పూజ, వ్యక్తిగత దూషణలు ఉండేవి కావు. అయితే రాను రాను రాజకీయం దిగజారిపోతుంది.. వ్యక్తి పూజలు, వ్యక్తిగత దూషణలు, దాడులే నేటి రాజకీయమైంది. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి దిగజారిన రాజకీయం నడుస్తోంది. అయితే ఇదంతా ఏపీలో ఎక్కువగా...

ఎడిట్ నోట్: ఒక్క ఛాన్స్..మరొక్క ఛాన్స్..చివరి ఛాన్స్..!

ఏపీలో ఛాన్స్‌లో గోల ఎక్కువైపోయింది...ప్రజలని సెంటిమెంట్‌తో పడగొట్టి ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి రావాలని ప్రధాన పార్టీలు చూస్తున్నాయి. ఎవరికి వారే ఒక్క ఛాన్స్, చివరి ఛాన్స్, మరొక్క ఛాన్స్ అంటూ ప్రజలని ఆకట్టుకోవడానికి చూస్తున్నారు. ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉండగానే, ఇప్పటినుంచే ప్రజలని ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే గత ఎన్నికల్లో జగన్...ఒక్క...

ఎడిట్ నోట్: మోదీతో పవన్..జగనే టార్గెట్‌గా.!

దాదాపు 8 ఏళ్ల తర్వాత ప్రధాని మోదీతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. 2014 ఎన్నికల సమయంలో పొత్తులో భాగంగా మోదీతో..పవన్ కలిశారు. మళ్ళీ ఆ తర్వాత కలవడం జరగలేదు. ఇక మధ్యలో బీజేపీపై పవన్ విమర్శలు చేశారు..2019 ఎన్నికల్లో కమ్యూనిస్టులతో కలిసి పోటీ చేసి ఫెయిల్ అయ్యారు. ఎన్నికల తర్వాత...

ఎడిట్ నోట్: కారు వర్సెస్ కమలం..గేమ్ ఫిక్స్..!

మొన్నటివరకు కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుందని, ఏదేమైనా టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీ మాత్రమే అవుతుందని..బీజేపీ దూకుడుగా రాజకీయం చేసిన సంస్థాగత బలం మాత్రం కాంగ్రెస్ పార్టీదే ఉందని, కాబట్టి రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఎంత హడావిడి చేసిన టీఆర్ఎస్-కాంగ్రెస్‌ల మధ్యే ప్రధాన పోరు జరుగుతుందని అంతా భావించారు. దుబ్బాక, హుజూరాబాద్ ఉపఎన్నికల్లో...

ఎడిట్ నోట్: ‘కొనుగోలు’ కథ కొనసాగింపు..!

తెలంగాణలో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం కీలక మలుపులు తిరుగుతుంది. రోజుకో ట్విస్ట్ అన్నట్లు ఎమ్మెల్యేల కొనుగోలు కథ నడుస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించి ముగ్గురు వ్యక్తులని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక ఈ కేసుకు సంబంధించి ఓ వైపు కోర్టులో, మరో వైపు రాజకీయంగా రచ్చ జరుగుతుంది. ఇప్పటికే కేసీఆర్ ప్రెస్ మీట్...

ఎడిట్ నోట్: కాపులకి ‘కాపు’..!

ఏపీలో రాజకీయాలు కులాల ఆధారంగానే నడుస్తాయనే సంగతి తెలిసిందే. అయితే ఇలా కులాల ఆధారంగా రాజకీయం చేసి..ప్రత్యర్ధులకు చెక్ పెట్టి విజయం సాధించడంలో వైసీపీని మించిన పార్టీ లేదనే చెప్పాలి. గత ఎన్నికల్లో కులాల పరంగా రాజకీయం చేసి ఓట్లు బాగానే కొల్లగొట్టింది. ఇప్పుడు అధికారంలో ఉన్న వైసీపీ అదే తరహాలో ముందుకెళుతూ..నెక్స్ట్ ఎన్నికల్లో...

ఎడిట్ నోట్: ఎవరి ఆట వారిదే..!

తెలంగాణ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్‌లు చోటు చేసుకుంటున్నాయి..గత ఏడాది కాలం నుంచి రాష్ట్ర రాజకీయాలు ఆసక్తికరంగా నడుస్తున్నాయి. ముఖ్యంగా టీఆర్ఎస్-బీజేపీల మధ్య వార్ తీవ్ర స్థాయిలో నడుస్తోంది. ఎప్పటికప్పుడు రెండు పార్టీలు తమ అధికార బలాన్ని పూర్తి స్థాయిలో వాడుతూ.. ముందుకెళుతున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. కేసీఆర్‌ని నిలువరించాలని చూస్తుంది. ఇటు రాష్ట్రంలో...

ఎడిట్ నోట్: మునుగోడు ముచ్చట.!

మొత్తానికి మునుగోడు ఉపఎన్నిక నామినేషన్ల పర్వం ముగిసింది. ఈ నెల 7వ తేదీన మొదలైన నామినేషనలు..14వ తేదీకి ముగిశాయి. ప్రధాన పార్టీల నుంచి.. టీఆర్ఎస్ నుంచి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి పాల్వాయి స్రవంతి, బీజేపీ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నామినేషన్ వేశారు. అలాగే టి‌జే‌ఎస్ పార్టీ నుంచి పల్లె వినయ్...
- Advertisement -

Latest News

మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్‌రావు

మరోసారి సంచలన వ్యాఖ్యలు చేపట్టారు మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్‌రావు . నలుగురికి చీరలు పంచిపెట్టే కాంగ్రెస్ నేతలకు ఎందుకు ఓట్లు వేయాలని ప్రజలను ప్రశ్నించారు ఎమ్మెల్యే...
- Advertisement -

విశ్రాంత జీవితాన్ని విశాఖలో గడపాలనుకుంటున్నా : తమన్‌

విశాఖపట్నం లోని ఆంధ్రా యూనివర్సిటీలో కొత్తగా సౌండ్ అండ్ ప్రీ ప్రొడక్షన్ సర్టిఫికెట్ కోర్సును ప్రారంభించిన విషయం అందరికి తెలిసిందే. ఈ నేపధ్యం లో, ఆంధ్రా యూనివర్సిటీ, సెయింట్ లుక్స్ సంస్థ సంయుక్తంగా...

Breaking : గోల్డ్‌ సాధించిన నిఖత్‌ జరీన్‌

భారత బాక్సర్లు ఢిల్లీలో జరుగుతున్న ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ షిప్ లో తమ సత్తా చాటుతున్నారు. తాజాగా స్వర్ణం సాధించింది మన తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్. 50 కిలోల కేటగిరీలో నిఖత్...

మహేష్ బాబు కొత్త సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్​ శ్రీనివాస్​, సూపర్​స్టార్ మహేష్​ బాబు కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి అందరికి తెలిసిందే. SSMB28 వర్కింగ్​ టైటిల్​తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అతడు,...

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ

మహిళల ప్రీమియర్ లీగ్ చివరి మ్యాచ్ కి తేరా లేచింది. ముంబైలోని బ్రబౌర్న్‌ స్టేడియం వేదికగా తుదిపోరులో ముంబై ఇండియన్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్‌ ఢీ కొట్టనుంది. ఈ ఫైనల్‌ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి...