electric bike

Breaking : కుషాయిగూడలో పేలిన రెండు ఎల‌క్ట్రిక్ బైక్‌లు

పెట్రోల్‌, డీజిల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో అందరూ ఎలక్ట్రిక్‌ వాహనదారుల వైపు మొగ్గు చూపుతుంటే.. రోజు రోజుకు ఎలక్ట్రిక్‌ బైక్‌లు పేలుతూ వినియోగదారులను భయాందోళనకు గురి చేస్తున్నాయి. అయితే తాజాగా.. కుషాయిగూడలో రెండు ఎల‌క్ట్రిక్ బైక్‌లు పేలిపోయాయి. వాటికి చార్జింగ్ పెడుతుండ‌గా వాటిల్లో బ్యాట‌రీలు పేలిపోయాయి. సంబంధిత బైక్‌ల య‌జ‌మాని ఇంటి బ‌య‌ట చార్జింగ్...

రాయల్ ఎన్ ఫీల్డ్ నుంచి మొట్టమొదటి ఎలక్ట్రిక్‌ బైక్ అప్పుడే..

పెట్రోల్‌, డిజీల్ ధరలు రోజురోజుకు పెరుగుతుపోతున్న నేపథ్యంలో.. ప్రజలు ఎలక్ర్టిక్‌ వాహన వాహనాలపై మొగ్గు చూపుతున్నారు. అయితే ఈ క్రమంలోనే.. ప్రముఖ వాహన తయారీ సంస్థలన్నీ ఇప్పుడు ఎలక్ట్రిక్ బాటపడుతున్నాయి. పర్యావరణ హిత వాహనాల తయారీని అనేక దేశాల ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి. అంతకంతకు పెరిగిపోతున్న కాలుష్య నివారణకు విద్యుత్ ఆధారిత వాహనాలే మేలని నిపుణులు...

ఈ-బైక్ ఛార్జింగ్ పెడుతుండగా కరెంట్ షాక్.. యువతి మృతి..!!

ఎలక్ట్రిక్ బైక్ వల్ల మరో ప్రాణం బలైంది. ఇటీవల కాలంలో ఇలాంటి ఘటనలు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. ఎలక్ట్రిక్ బైక్‌కు ఛార్జింగ్ పెడుతుండగా.. కరెంట్ షాక్ తగిలి ఓ యువతి ప్రాణాలు కోల్పోయిన ఘటన మహారాష్ట్ర జిల్లాలో చోటు చేసుకుంది. మహారాష్ట్రలోని సతారా జిల్లా కరాడ్ మండలం మోప్రో చెందిన శివానీ అనిల్ పాటిల్...

విషాదం: పేలిన కొత్త ఎలక్ట్రిక్ బైక్.. తండ్రీకూతుళ్లు మృతి

చెన్నై: తమిళనాడు లోని వేలూరు చినఅల్లాపురం విషాదం చోటు చేసుకుంది. కూతురు కోసం కొన్న బైక్ యమపాశంగా మారింది. పేలుడు సంభవించి తండ్రి, కూతురు ఇద్దరు మృతి చెందారు. ఛార్జింగ్ లో ఉన్న బైక్ బ్యాటరీ పేలి ఈ దుర్ఘటన జరిగింది. వివరాలలోకి వెళ్ళితే..   దురై వర్మ తన కూతురు బడికి వెళ్లే క్రమం లో...

భారత్ లో తొలి ఎలక్ట్రిక్ బైక్ ఇదే.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే చాలు 250 కిలోమీటర్ల వరకూ ఆగేదేలేదు..!

పెట్రోల్ ధరలు భగ్గమంటున్న ఈ సమయంలో..ఎలక్ట్రిక్ వాహనాల మీద అందరి దృష్టి పడుతుంది. పలు దిగ్గజ ఆటోమొబైల్‌ కంపెనీలు కొత్త ఎలక్ట్రిక్‌ వాహనాలతో ముందుకువస్తున్నాయి. దేశీయ స్టార్టప్స్‌ కూడా తీవ్రమైన పోటీనిస్తున్నాయి. ఆయా స్టార్టప్స్‌ ముఖ్యంగా రేంజ్‌పై, ఛార్జింగ్‌ సమయంపై ఫోకస్‌ పెట్టాయి. పెట్రోల్ నడిచే బైక్ లు అయితే..ఎంత పెట్రోల్ కి ఎంత...

ఎల‌క్ట్రిక్‌ వెహికిల్ కొనుగోలు చెయ్యాలనుకుంటే.. ఇవి తెలుసుకోవాలి..!

ఈ మధ్య కాలంలో చాలా మంది ఎలక్ట్రిక్ వెహికిల్ ( Electric vehicle ) ని కొనుగోలు చెయ్యడానికి మక్కువ చూపిస్తున్నారు. మామూలుగా ఇంధన వాహ‌నాల వ‌ల్ల ఎంతో కాలుష్యం అవుతోంది. ఈ కారణంగా కొంద‌రు వీటికి దూరంగా ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌ను వాడాలని అనుకుంటారు. మీరు కూడా ఎలక్ట్రిక్ వాహనాల్ని కొనుగోలు చెయ్యాలని అనుకుంటున్నారా..?...

రూ.5 లతో 65 కిలోమీటర్లు ప్రయాణించే ఎలక్ట్రిక్‌ బైక్‌!

గత ఏడాడి లాక్‌డౌన్‌ విధించినప్పటి నుంచి ఎలక్ట్రిక్‌ బైక్‌ల వైపే అందరు చూస్తున్నారు. అయితే, ఇప్పుడు మార్కెట్‌లోకి మరో ఎలక్ట్రిక్‌ బైక్‌ వచ్చేసింది. కేవలం రూ.5 లతో 65 కిలోమీటర్లు ప్రయాణించే ఎలక్ట్రిక్‌ బైక్‌ ఉటన్‌ ఎనర్జియా సంస్థ ప్రవేశపెట్టింది. ఇప్పటికే రోజుకొక కొత్త మోడల్‌ ఎలక్ట్రికల్‌ బైక్‌ లు మార్కెట్‌లో అందుబాటులోకి వస్తున్నాయి....

సూపర్‌ బైక్‌..17 రూపాయిలతో 116 కిలోమీటర్ల ప్రయాణం!

పెరుగుతున్న ఎలక్ట్రిక్‌ బైకుల విక్రయాల నేపథ్యంలో అదిరిపోయే బైక్‌తో ముందుకు వచ్చింది స్టార్టప్‌ కంపెనీ. ఈ బైక్‌ను ప్రత్యేకమై షాకెట్‌ తో ఛార్జింగ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ బైకులకు కేవలం సెల్‌ ఫోన్‌ కు ఛార్జింగ్‌ పెట్టుకున్నట్లు పెడితే సరిపోతుంది. ఇక రోజురోజుకు పెరుగుతున్న పెట్రోల్‌ ధరల వల్ల వీటిపై మక్కువ పెరుగుతోంది. ఇటువంటి...

డ్రైవింగ్‌ లైసెన్స్‌ అక్కర్లేని ఎలక్ట్రిక్‌ బైక్‌!

ఇప్పుడు మీకు పరిచయం చేయబోయే ఎలక్ట్రిక్‌ బైక్‌కు డ్రైవింగ్‌ లైసెన్స్‌ అవసరం లేదు. దీనికి 2 ఏళ్ల వారెంటీ కూడా ఉంది. పైగా దీని మైలేజీ 100 కీమీ. దీన్ని చిన్నాపెద్దా అన్న తేడా లేకుండా ఏ వయసు వారైనా నడపవచ్చు. ఇప్పుడు ఆ బైక్‌ కథా కహానీ ఏంటో మనం తెలుసుకుందాం. వంశీ...

Atum 1.0: ఈ టూ వీలర్ కి లైసెన్స్, పెట్రోల్ అవసరమే లేదు…!

పెట్రోల్ ధరలు విపరీతంగా పెరిపోతున్నాయి. దీనితో వాహనదారులు కూడా ఎలెక్ట్రిక్ వాహనాల వైపు మక్కువ చూపిస్తున్నారు. తాజాగా హైదరాబాద్ కి చెందిన ప్రముఖ స్టార్టప్ కంపెనీ ఆటమ్ మొబైల్ సరికొత్త ఎలక్ట్రిక్ బైక్ ను విడుదల చేసింది. పైగా లైసెన్స్, పెట్రోల్ అవసరమే లేదు. ఇక ఈ టూ వీలర్ ఫీచర్స్ ని కనుక...
- Advertisement -

Latest News

తెలంగాణ ప్రజలకు బీజేపీకి ఇచ్చే సీట్ల సంఖ్య జీరో – KTR

తెలంగాణ ప్రజలకు బీజేపీకి ఇచ్చే సీట్ల సంఖ్య జీరో అంటూ మంత్రి KTR సెటైర్లు పేల్చారు. ప్రధాని మోదీ మహబూబ్ నగర్ పర్యటన నేపథ్యంలో మంత్రి...
- Advertisement -

నాగార్జున కొత్త సినిమాలో ఇద్దరు హీరోయిన్లు?

అక్కినేని నాగార్జున హీరోగా నటిస్తున్న 'నా సామిరంగ' సినిమాలో ఇద్దరు హీరోయిన్లు నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అషిక రంగనాథ్, మిర్నా మీనన్ ఈ మూవీలో నాగార్జునకు జోడిగా కనిపించనున్నారట. దీనిపై అధికారిక ప్రకటన...

మీ ఉద్యోగం పోతుందేమోన‌ని భ‌యంగా ఉందా ? ఈ 5 మార్గాల్లో ముందే సిద్ధం కండి…!

ఉన్న‌ట్లుండి స‌డెన్‌గా జాబ్ పోతే ఎవరికైనా క‌ష్ట‌మే. అలాగే జాబ్ పోవ‌డం ఖాయ‌మ‌ని తెలుస్తున్న‌ప్పుడు అందుకు సిద్ధంగా ఉండాలి. లేదంటే ఒక్క‌సారిగా వ‌చ్చే ఇబ్బందుల‌ను ఎదుర్కోవ‌డం కష్ట‌త‌ర‌మ‌వుతుంది. జాబ్ పోతుంద‌ని తెలుస్తున్న‌ప్పుడు అందుకు...

ఇండియాలో 13 ఏళ్లకే పోర్న్‌కు బానిసవులతున్న పిల్లలు

ఇండియాలో పోర్న్‌ను బ్యాన్‌ చేశారు.. కానీ చూడాలనుకున్న వాళ్లకు వేరే దారులు ఎలాగూ వెతుక్కుంటున్నారు. పోర్న్‌ చూడటం తప్పేం కాదు. కానీ దానికి ఒక వయసు ఉంటుంది. కంట్రోల్లో ఉండాలి. నిరంతరం అదే...

రేపు దళితబంధు రెండో విడత ప్రారంభం

దళిత బంధు పథకం రెండో విడత కార్యక్రమాన్ని మంత్రి కేటీఆర్ రేపు ప్రారంభించనున్నారు. కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలోని 162 మంది లబ్ధిదారులకు మురుగు వ్యర్ధాల రవాణా వాహనాలను అందించనున్నారు....