electric shock

ఉత్తరాఖండ్ లో కరెంటు షాక్ తో 10మంది మృతి

ఉత్తరాఖండ్ రాష్ట్రంలో పెను ప్రమాదం చోటు చేసుకుంది. కరెంటు షాక్ తో ఏకంగా 10 మంది మరణించారు. చమోలి డ్యామ్‌ దగ్గర ట్రాన్స్‌ఫార్మర్ పేలుడు సంభవించింది. ఈ తరుణంలోనే.. ఏకంగా, 10 మంది మృతి చెందారు. ఇందులో 14 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు.. అక్కడి పరిస్థితులను పరిశీలిస్తున్నారు....

ఏపీలో విషాదం..కరెంట్ షాక్ తో నాలుగు ఏనుగులు మృతి

ఏపీలో విషాదం చోటు చేసుకుంది. కరెంట్ షాక్ తో నాలుగు ఏనుగులు మృతి చెందాయి. పార్వతీపురం జిల్లా భామిని (మ) కాట్రగడ సమీపంలో పొలాల్లో ఉన్న ట్రాన్స్ ఫర్ ను తాకీ విద్యుత్ షాక్ తో నాలుగు ఏనుగులు మృతి చెందాయి. మరో రెండు ఏనుగులు తివవ్వా కొండపైకి వెళ్లి నట్టు సమాచారం అందుతోంది. కాట్రగడ...

నల్గొండలో విషాదం.. రథం తరలిస్తుండగా విద్యుత్ షాక్.. ముగ్గురు దుర్మరణం!!

నల్గొండ జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఆలయ రథాన్ని తరలించే క్రమంలో అపశ్రుతి నెలకొంది. రథానికి విద్యుత్ తీగలు తగలడంతో.. రథాన్ని లాగుతున్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మిగిలిన వారికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ మేరకు అప్రమత్తమైన అధికారులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. వారు...

ఈ-బైక్ ఛార్జింగ్ పెడుతుండగా కరెంట్ షాక్.. యువతి మృతి..!!

ఎలక్ట్రిక్ బైక్ వల్ల మరో ప్రాణం బలైంది. ఇటీవల కాలంలో ఇలాంటి ఘటనలు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. ఎలక్ట్రిక్ బైక్‌కు ఛార్జింగ్ పెడుతుండగా.. కరెంట్ షాక్ తగిలి ఓ యువతి ప్రాణాలు కోల్పోయిన ఘటన మహారాష్ట్ర జిల్లాలో చోటు చేసుకుంది. మహారాష్ట్రలోని సతారా జిల్లా కరాడ్ మండలం మోప్రో చెందిన శివానీ అనిల్ పాటిల్...

బిహార్‌లో విషాదం.. విద్యుత్ తీగ‌లు త‌గిలి ముగ్గురు జ‌వాన్లు మృతి

బిహార్ రాష్ట్రంలోని సుపౌల్ ప్రాంతంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ తీగ‌లు త‌గిలి ముగ్గురు జ‌వాన్లు మృతి చెందారు. అంతే కాకుండా మ‌రో తొమ్మిది మంది జవాన్లకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఇందులో నలుగురి ప‌రిస్థితి విషమంగా ఉంది. కాగ బిహార్ లోని సుపౌల్ ప్రాంతంలో స‌శ‌స్త్ర సీమాబ‌ల్ 45బ ఈ బెటాలియ‌న్...

నారాయణ ఖేడ్: గాలిపటం ఎగర వేస్తూ ఉండగా..

సంగారెడ్డి జిల్లా నారాయణ ఖేడ్ పట్టణంలో ప్రమాదం చోటుచేసుకుంది. దత్తాత్రి కాలనీలో ఓ బిల్డింగ్‌పై చిన్నారులు గాలిపాటలు ఎగురవేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌ తగిలి లోకేష్ (11) , సాయిరాం (12), సుదర్శన్ (11) లకు గాయాలు అయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా మారడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు....

భార్య‌ను కాపాడ‌బోయి బ‌లైన భ‌ర్త‌

క‌రెంట్ షాక్ త‌గిలిన భార్య ను కాపాడ‌బోయి భ‌ర్త ప్రాణాల‌ను వ‌దిలేశాడు. ఈ ఘ‌ట‌న మహ‌బూబ్ న‌గ‌ర్ జిల్లా లోని బ‌య్యారం మండలం లో గ‌ల గంధం ప‌ల్లి లో జ‌రిగింది. భార్య బ‌ట్ట‌లు ఆరేస్తుండ‌గా క‌రెంట్ షాక్ త‌గ‌లడం తో భార్త కాపాడ‌బోయాడు. దీంతో భ‌ర్త కు కూడా షాక్ త‌గిలింది. వివ‌రాల‌కు...

విద్యుత్ షాక్‌కు గురైన బాలుడికి మంత్రి కేటీఆర్ భరోసా..!

హైదరాబాద్: విద్యుత్ షాక్‌కు గురై గాయాలపాలైన నిశాంత్‌కు మంత్రి కేటీఆర్ భరోసా కల్పించారు. వైద్య ఖర్చులు భరించి కుటుంబానికి అండగా నిలిచారు. ఏఎస్‌రావు నగర్‌లోని ఈస్ట్ మారుతినగర్‌కు చెందిన నిశాంత్ (8ఏళ్లు) ఆడుకునేందుకు ఇంటి నుంచి కిందికి వెళ్లాడు. అపార్ట్‌మెంట్ రోడ్డుకు ఆనుకుని ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ వైర్లు తగిలి విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. దీంతో...

మీ ఇంటికి ఎంతో అవసరమైన యాంటీ బ్యాక్టిరియాల్‌ స్విచ్‌లు

పరిశుభ్రమైన క్రిమిసంహారక, వైరస్‌ వ్యాప్తి నుంచి రక్షించబడే స్విచ్‌లు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుత కొవిడ్‌ నేపథ్యంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎంతో అవసరం. క్రమం తప్పకుండా మనం ఇంటిని నిత్యం పరిశుభ్రం చేసుకుంటాం. అదేవిధంగా బయటికిళ్లిన ప్రతిసారి శానిటైజ్‌ చేసుకుంటాం. ఇవేం ఆశ్చర్యకర విషయాలేం కాదు. కానీ, ఎప్పుడైనా మీరు మీ ఇంటి కరెంట్‌...

షాకింగ్‌.. చార్జింగ్ పెట్టిన ఐఫోన్ బాత్ ట‌బ్‌లో ప‌డి క‌రెంటు షాక్‌తో యువ‌తి మృతి..

స్మార్ట్ ఫోన్ల‌కు చార్జింగ్ పెట్టి ఉండ‌గా వాటితో మాట్లాడుతూ క‌రెంటు షాక్‌కు గురై గ‌తంలో కొంద‌రు చ‌నిపోయారు. అయితే ర‌ష్యాలోనూ స‌రిగ్గా ఇలాంటిదే ఓ సంఘ‌ట‌న చోటు చేసుకుంది. ఓ యువ‌తి బాత్ ట‌బ్‌లో స్నానం చేస్తుండ‌గా.. ప‌క్క‌నే చార్జింగ్ పెట్టి ఉన్న ఐఫోన్ అందులో ప‌డింది. దీంతో క‌రెంటు షాక్‌కు గురై ఆ...
- Advertisement -

Latest News

తెలంగాణ ప్రజలకు బీజేపీకి ఇచ్చే సీట్ల సంఖ్య జీరో – KTR

తెలంగాణ ప్రజలకు బీజేపీకి ఇచ్చే సీట్ల సంఖ్య జీరో అంటూ మంత్రి KTR సెటైర్లు పేల్చారు. ప్రధాని మోదీ మహబూబ్ నగర్ పర్యటన నేపథ్యంలో మంత్రి...
- Advertisement -

నాగార్జున కొత్త సినిమాలో ఇద్దరు హీరోయిన్లు?

అక్కినేని నాగార్జున హీరోగా నటిస్తున్న 'నా సామిరంగ' సినిమాలో ఇద్దరు హీరోయిన్లు నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అషిక రంగనాథ్, మిర్నా మీనన్ ఈ మూవీలో నాగార్జునకు జోడిగా కనిపించనున్నారట. దీనిపై అధికారిక ప్రకటన...

మీ ఉద్యోగం పోతుందేమోన‌ని భ‌యంగా ఉందా ? ఈ 5 మార్గాల్లో ముందే సిద్ధం కండి…!

ఉన్న‌ట్లుండి స‌డెన్‌గా జాబ్ పోతే ఎవరికైనా క‌ష్ట‌మే. అలాగే జాబ్ పోవ‌డం ఖాయ‌మ‌ని తెలుస్తున్న‌ప్పుడు అందుకు సిద్ధంగా ఉండాలి. లేదంటే ఒక్క‌సారిగా వ‌చ్చే ఇబ్బందుల‌ను ఎదుర్కోవ‌డం కష్ట‌త‌ర‌మ‌వుతుంది. జాబ్ పోతుంద‌ని తెలుస్తున్న‌ప్పుడు అందుకు...

ఇండియాలో 13 ఏళ్లకే పోర్న్‌కు బానిసవులతున్న పిల్లలు

ఇండియాలో పోర్న్‌ను బ్యాన్‌ చేశారు.. కానీ చూడాలనుకున్న వాళ్లకు వేరే దారులు ఎలాగూ వెతుక్కుంటున్నారు. పోర్న్‌ చూడటం తప్పేం కాదు. కానీ దానికి ఒక వయసు ఉంటుంది. కంట్రోల్లో ఉండాలి. నిరంతరం అదే...

రేపు దళితబంధు రెండో విడత ప్రారంభం

దళిత బంధు పథకం రెండో విడత కార్యక్రమాన్ని మంత్రి కేటీఆర్ రేపు ప్రారంభించనున్నారు. కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలోని 162 మంది లబ్ధిదారులకు మురుగు వ్యర్ధాల రవాణా వాహనాలను అందించనున్నారు....