exam tips

బోర్డు ఎగ్జామ్స్ రాస్తున్నారా..? ఇలా రాస్తే ఎక్కువ మార్కులు వస్తాయి..!

బోర్డు పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నారా..? అయితే కచ్చితంగా పరీక్షలు రాసే విద్యార్థులు వీటిని గుర్తు పెట్టుకోవాలి. వీటిని గుర్తు పెట్టుకొని పరీక్ష పేపర్ ని రాస్తే ఖచ్చితంగా మంచి మార్కులు స్కోర్ చేయొచ్చు. క్వశ్చన్ పేపర్ ని జాగ్రత్తగా చదవండి: చాలామంది ఈ విషయాన్ని చెప్తూ ఉంటారు మళ్ళీ చెప్తున్నాను అని అనుకోకండి ఇది చాలా...

Anxiety before exams : పరీక్షల ముందు ఇబ్బందిగా ఉందా..? విద్యార్థులూ ఈ టిప్స్ మస్ట్…!

పరీక్ష టెన్షన్ చాలా మంది విద్యార్థుల్లో ఉంటుంది. పరీక్ష టెన్షన్ లేకుండా హాయిగా పరీక్ష రాయండి అని చెప్పడానికే కానీ నిజానికి ప్రాక్టికల్ గా పరీక్ష టెన్షన్ లేకుండా రాయడం కుదరదు అని చాలామంది భావిస్తారు కానీ చిన్న చిన్న టిప్స్ ని ఫాలో అయితే యాంగ్జైటీ వంటివి ఏమి లేకుండా హాయిగా ప్రశాంతంగా...

విద్యార్థులూ.. పరీక్షల ముందు మానసిక ఆరోగ్యం ముఖ్యం… అందుకోసం ఇలా చేస్తే సరి…!

పరీక్షలకి సిద్ధమవుతున్న విద్యార్థులు వారి యొక్క మానసిక ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. మానసిక ఆరోగ్యం బాగుండేందుకు కొన్ని చిట్కాలని పాటిస్తే మానసిక ఆరోగ్యం బాగా ఉంటుంది. సమస్యలు దూరం అవుతాయి. ఫ్రీగా పరీక్షని రాసి వచ్చేయొచ్చు చాలా మంది పిల్లలకి పరీక్షలు అంటే భయం వేస్తుంది.   పరీక్షలు ఎలా రాయగలను ఫెయిల్ అవుతానేమో.. ఇలా...

విద్యార్థులూ.. పరీక్షలకి ప్రిపేర్ అవుతున్నారా..? ఇలా చదవండి పక్కా ఫస్ట్ క్లాసే..!

చాలామంది విద్యార్థులకు పరీక్షలు అంటే భయం. పరీక్ష మొదలయ్యే వరకు కూడా పుస్తకం పట్టుకుని కూర్చుంటారు. కానీ నిజానికి విద్యార్థులు ఇలా చదివితే అసలు తిరిగే ఉండదు మంచిగా మార్కులు వస్తాయి ఫస్ట్ క్లాస్ లో పాస్ అవ్వచ్చు. మరి ఇక విద్యార్థులు పరీక్షల్లో మంచి స్కోర్ చేయాలంటే ఎలాంటి టిప్స్ ని ఫాలో...

ఆ పరీక్షను ఇలా ప్లాన్ చేసుకుంటే..ఈజిగా 60 మార్కులను పొందవచ్చు..

తెలంగాణలో ఎస్ఐ , కానిస్టేబుల్ ఉద్యోగాల నియామకాలను చేపట్టారు. ఈ మేరకు పరీక్షలు కూడా జరుగుతున్నాయి.ఆగస్టు 7న ఎస్ఐ ప్రిలిమినరీ పరీక్ష జరగుతున్న విషయం తెలిసిందే..ఇందుకు సంబంధించిన హాల్ టికెట్లను సైతం ఇప్పటికే విడుదల చేశారు. అభ్యర్థులు హాల్ టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవడంలో ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటే 93937 11110/93910 05006 నంబర్లను సంప్రదించాలని...

జేఈఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు సూచనలు

దేశవ్యాప్తంగా మంగళవారం నుంచి జేఈఈ మెయిన్స్‌ పరీక్షలు ప్రారంభమవుతున్న సంగతి తెలిసిందే. కరోనా ఉన్నప్పటికీ ఇకపై పరీక్షలను వాయిదా వేయడం కుదరదని, వాయిదా వేస్తే విద్యార్థులు ఒక సంవత్సరం నష్టపోతారని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. దీంతోపాటు పరీక్షలను వాయిదా వేయాలన్న పిటిషన్‌ను కూడా కొట్టివేసింది. ఈ క్రమంలో సెప్టెంబర్‌ 2 నుంచి పరీక్షలు యథాతథంగా...
- Advertisement -

Latest News

shraddha das : పబ్ లో డ్రింక్ చేస్తూ అల్లు అర్జున్ హీరోయిన్ రచ్చ

టాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా దాస్ సోషల్ మీడియాలో మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేసింది. తాజాగా ఈ భామ పబ్ లో కాక్ టెయిల్ పార్టీ చేసుకుంటూ...
- Advertisement -

BREAKING : హై కోర్టును ఆశ్రయించిన బండి సంజయ్ కుమారుడు బండి భగీరధ్

తెలంగాణ హై కోర్టును ఆశ్రయించారు బండి సంజయ్ కుమారుడు బండి భగీరధ్. జనవరి 20 న భగీరధ్ ను సస్పెండ్ చేసింది మహేంద్ర యూనివర్సిటీ. అయితే... తనను ఎలాంటి వివరణ అడగకుండానే యూనివర్సిటీ...

2019 ఎన్నికల్లో గెలిచిన సీట్ల కంటే ఎక్కువే గెలుస్తాం – మంత్రి పెద్దిరెడ్డి

2019 ఎన్నికల్లో గెలిచిన సీట్ల కంటే ఎక్కువే గెలుస్తామన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. చిత్తూరు జిల్లా లో 3వ విడత వైఎస్సార్ ఆసరా పథకాన్ని ప్రారంభించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి... ఈ సందర్భంగా...

సస్పెండైన ఎమ్మెల్యేలు పార్టీని వీడినా ఎలాంటి నష్టం లేదు – మంత్రి కాకాణి

నెల్లూరు జిల్లా వైసీపీ కీలక నేత, మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. సస్పెండైన ఎమ్మెల్యేలు పార్టీని వీడినా ఎలాంటి నష్టం లేదన్నారు మంత్రి కాకాణి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో సస్పెండ్...

న్యూ ఢిల్లీలో ప్రపంచ సమస్యలపై పోరాడేందుకు IGF వార్షిక సదస్సు ఏర్పాటు..

ఇండియా గ్లోబల్ ఫోరమ్ (IGF) ఈరోజు తన ఫ్లాగ్‌షిప్ వార్షిక సమ్మిట్‌ను మార్చి 27, 2023న న్యూఢిల్లీలో ‘సెట్టింగ్ ది పేస్’ అనే థీమ్‌తో నిర్వహించనున్నట్లు ప్రకటించింది.30 థీమ్‌లు మరియు 500+ మంది...