famous temples

తిరుచెందూర్ విభూతికి అంత శక్తి ఉందా?.. అసలు రహస్యాలు ఇవే..!

దేవుడు ఉన్నాడు అని కొన్ని సంఘటనలను చూస్తే నమ్మాలనిపిస్తుంది..ఇప్పుడు మనం చెప్పుకోబోయే విభూతికి ఉన్న మహిమలు వింటే నోటమాటరాదు.. తిరుచెందూర్ లో సుబ్రహ్మణ్య స్వామి వారిని వర్ణించడం ఎవరి సాధ్యం కాదు. అంత అందంగా ఉంటారు. స్వామి తారకాసుర, సూర పద్మం అనే రాక్షసులను సంహరించడానికి ఇక్కడ నుండే బయలుదేరారు. అందుకే ఇక్కడ, స్వామి...

ఇదేం విడ్డూరం.. అక్కడ గడియారాలు కడితే కోరిక్కేలు వెంటనే తీరతాయట..

మన దేశంలో దేవుడ్లకు ప్రత్యేక స్థానం ఉంది.. అందుకే హిందువులు పవిత్రంగా పూజలు చేస్తారు.. అయితే గుడికి వెళ్లిన వారు కొంతమంది వారి కోరికలను దేవుడికి చెప్పి ముడుపులు కడతారు..మన తెలుగు రాష్ట్రాల్లో కొబ్బరికాయలు లేదా ఏదైనా వస్తువుతో ముడుపులు కడతారు కానీ ఓ ఆలయం లో మాత్రం ముడుపులుగా గోడ గడియారాన్ని కడతారట.....

ఏడాదికి ఒక్కసారి మాత్రమే అమ్మవారి దర్శనం..ఎక్కడంటే?

మన దేశంలో దేవలయాలు ఎక్కువ..సాంప్రదాయాల తో పాటు, భక్తి కూడా ఎక్కువే..అందుకే నిత్యం ప్రజలు దేవుడి సన్నీదానం లో ఎక్కువగా గడుపుతున్నారు..కుటుంబ సభ్యులందరూ కలిసి ఆలయాలకు వెళ్లి దైవ దర్శనం చేసుకుంటూ ఉంటారు..అలా దర్శనం చేసుకోవడానికి వెళ్లాలంటే కొన్ని ఆలయాలలో ఎప్పుడు పడితే అప్పుడు ప్రవేశం ఉండదు. కొన్ని దేవాలయాలకు ప్రత్యేకమైన ప్రవేశ సమయాలు...

ఆ అమ్మవారిని భక్తితో కొలిస్తే కోరిన కోర్కెలు ఇట్టే నెరవేరుతాయి..!!

మనసు పెట్టి పిలిస్తే ఏ దేవుడు అయిన పలుకుతాడు అనే నానుడి అందరికి తెలిసిందే..అలా మనం భక్తితో మొక్కితే కోరిన కోరికలు తీర్చె అమ్మవారు కూడా ఉన్నారు. అక్కడ కోరుకున్న కోరికలు తీరుతుండటంతో ప్రతి ఏటా భక్తుల సంఖ్య రెట్టింపు అవుతుంది.ఆ ఆలయ విషేషాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటిగా వెలుగొందుతున్న...

రాఖీ పండగ రోజు మాత్రమే తెరిచి ఉండే దేవాలయం ఏదో తెలుసా?

కొన్ని దేవాలయాలకు కొన్ని ప్రత్యేకతలు వున్నాయి..మరి కొన్ని మాత్రం ప్రత్యేక రోజుల లో మాత్రమే తెరచుకుంటాయి.ఇప్పుడు మనం చెప్పుకోబోయె దేవాలయం మాత్రం చాలా ప్రత్యేకమైనది.కేవలం రక్షాబంధన్ రోజు మాత్రమే తెరచి ఉంటుంది.వినడానికి విచిత్రంగా ఉన్న కూడా ఇది నిజం..ఆ దేవాలయం గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. ఉత్తరాఖండ్ చమోలి జిల్లా ఉర్గామ్ లోయలో ఉన్న బన్షీ...

కప్పకు దేవాలయం ఎక్కడ ఉందో తెలుసా?

ఈ భూ ప్రపంచం ఎన్నో ప్రముఖ దేవాలయాలు ఉన్నాయి. అందులో కొన్ని వింతలు జనాలను ఆకర్షిస్తున్నాయి. దేవుళ్ళకు గుడి కట్టించడం ఒక ఎత్తు..కానీ జంతువులకు కూడా దేవాలయాలు ఉన్నాయి.అవి ఎక్కడ ఉన్నాయి. వాటి ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. మనదేశంలో భక్తి రోజురోజుకు కొత్త రూపులు తొక్కుతుంది. ఎంతలా అంటే.. అవసరమైతే ఆలయాలను కట్టేంత. దేవుళ్లకు...

బెజవాడ కనకదుర్గమ్మ ఆలయ రహస్యాలు ఇవే..!!

మన తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో ప్రముఖ పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. అందులో ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఆలయాలకు ఒక ప్రత్యేకత ఉంది.. ఇప్పుడు మనం విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ రహస్యాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం... ఈ దేవాలయం ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో కొలువై ఉంది.దక్షిణభారతదేశంలో ప్రసిద్ధపుణ్యక్షేత్రాలలో ఒకటిగా, అఖిలాండకోటి బ్రహ్మాండాలను కాపాడుతూ బెజవాడలోని ఇంద్రకీలాద్రి మీద...

ఆ రాష్ట్రంలోని దేవాలయంలో స్తంభాల నుంచి సంగీతం వినిపిస్తోంది..

మన దేశంలో ఎన్నో ప్రముఖ దేవలయాలు ఉన్నాయి..అందులో కొన్ని దేవాలయాలలో ప్రత్యేకతలు ఉన్నాయి..అలాంటి దేవలయాలలో ఒకటి తిరునెల్వేలిలో ఉన్న నెల్లయ్యప్పర్ ఆలయం.తమిళనాడులో ఈ ఆలయం ప్రసిద్ధి చెందింది.కొన్ని శతాబ్ధాలుగా చెక్కు చెదరని రీతిలో ఉన్న ఆలయాలను మీరు ఇక్కడ చూడవచ్చు. గొప్ప పురాణ ప్రాముఖ్యత కలిగిన ఎన్నో దేవాలయాల్లో తిరునెల్వేలిలో ఉన్న నెల్లయ్యప్పర్ ఆలయం...

శ్రీశైలం మల్లి కార్జునిడిని దర్శించుకోనేవాళ్ళు వీటిని తప్పక తెలుసుకోవాలి..

ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ పుణ్యక్షేత్రాలలో ఒకటి..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత సుందరమైన నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్న పర్వత ప్రాంతం శ్రీశైలం. కర్నూలు జిల్లాలో ఉన్న శ్రీశైలం పట్టణం పరమ పవిత్రమైన ఆధ్యాత్మిక కేంద్రం. ఇక్కడి జనాభా 10 వేల కంటే తక్కువగా ఉంటుంది. సనాతన హిందూ మత సాంప్రదాయాలకు, సంస్కృతికి ఈ ప్రాంతం ఒక...

పాలంక వీరభద్రుడి క్షేత్రానికి భారీగా వచ్చిన భక్తులు..ఆ నీళ్ళు తాగితే పిల్లలు పుడతారట..

హిందువులు దేవుళ్ళను ఎక్కువగా నమ్ముతారు.అయితే వారి నమ్మకం నిజమైన ఘటనలు కూడా లేకపోలేదు..తొలి ఏకాదశి అంటే అందరికి ఎంతో పవిత్రమైన రోజు..ఈ పండుగ సందర్భంగా నల్లమల దట్టమైన అడవిలో కృష్ణానది ఒడ్డున ఉన్న పాలంక వీరభద్రుడి క్షేత్రానికి భక్తులు పోటేత్తారు..   ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం పాలుట్ల సమీపంలో దట్టమైన నల్లమల అరణ్యం లోని లోయలో...
- Advertisement -

Latest News

BREAKING : డిసెంబర్‌ 4న సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన కేబినేట్‌ సమావేశం

BREAKING : సీఎం కేసీఆర్‌ కీలక ప్రకటన చేశారు. సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన కేబినేట్‌ సమావేశం జరుగనుంది. డిసెంబర్ 4 వ తేదీ మధ్యాహ్నం 2గంటలకు..డా.బిఆర్.అంబేద్కర్...
- Advertisement -

మహానంది క్షేత్రంలో మళ్లీ ఎలుగుబంటి కలకలం

నంద్యాల మహానంది క్షేత్రంలో ఎలుగుబంటి కలకలం రేపింది. టోల్ గేట్ వద్ద ఉన్న అరటి తోటల్లో నుంచి మహానంది క్షేత్రంలోకి ఎలుగు బంటి వచ్చింది. దీంతో ఎలుగు బంటిని చూసి భయాందోళనలకు గురయ్యారు...

విజయవాడ దుర్గగుడిపై పాము కలకలం

విజయవాడ దుర్గగుడిపై పాము కలకలం రేపింది. దుర్గగుడి దగ్గరి స్కానింగ్ సెంటర్ దగ్గర పాము కనపడటంతో భయాందోళనకు గురయ్యారు అమ్మవారి భక్తులు. అయితే.. దేవస్థానం అధికారులు అటవీ శాఖ సిబ్బందికి సమాచారం ఇవ్వటం...

తెలంగాణలో ఎక్కడా రిపోలింగ్ కు అవకాశం లేదు – సీఈఓ వికాస్ రాజ్

తెలంగాణ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది...తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా రిపోలింగ్ కు అవకాశం లేదని ఎన్నికల సంఘం అధికారి వికాస్‌ రాజ్‌ వెల్లడించారు. తెలంగాణలో పోలింగ్ శాతం 70.92% నమోదు అయినట్లు ఎన్నికల...

తెలంగాణలో పోలింగ్ శాతం 70.92% – ఎన్నికల సంఘం

తెలంగాణలో పోలింగ్ శాతం 70.92% నమోదు అయినట్లు ఎన్నికల సంఘం అధికారి వికాస్‌ రాజ్‌ ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ పై సీఈఓ వికాస్ రాజ్ ప్రెస్‌ మీట్‌ నిర్వహించారు....