farming
వార్తలు
స్ఫూర్తి: బ్యాంక్ జాబ్ ని వదిలేసి మరీ వ్యవసాయం.. ఏటా 21 కోట్లు..!
అనుకున్నది సాధించడం అంత ఈజీ కాదు. ప్రతి ఒక్కరికి కొన్ని కలలు ఉంటాయి వాటిని నిజం చేసుకోవాలని ఎంతో ట్రై చేస్తూ ఉంటారు. కానీ కొందరు మాత్రమే లైఫ్ లో సక్సెస్ ని అందుకుంటారు. లైఫ్ లో సక్సెస్ అవ్వాలంటే అందుకోసం మనం ఎంతగానో కష్టపడాలి. కొంతమంది ఉద్యోగాన్ని కూడా వదిలేసుకుని వ్యాపారంపై దృష్టి...
agriculture
దిగుబడి బాగా వచ్చే పంట ఇది.. ఈ సాగు తో తిరుగు ఉండదు..!
పంటలను పండించడానికి ఎన్నో రకాల విషయాలను దృష్టిలో ఉంచుకోవాలి, అంటే ఆ ప్రాంతంలో ఉండే వాతావరణం, వర్షపాతం మరియు ఏ రకమైన మట్టి ఉంటుందో అలా అన్నీ అనుకూలంగా ఉంటేనే ఆ రకమైన పంటను సాగు చేయడం మేలు. భారతదేశంలో పాటుగా పాకిస్తాన్, టర్కీ, మెక్సికో వంటి ఇతర దేశాలలో శెనగ పంటను ఎక్కువగా...
ప్రేరణ
స్ఫూర్తి: ఎక్కువ జీతం వచ్చే ఉద్యోగాన్ని వదులుకుని.. వ్యవసాయం తో ఏడాదికి రూ.15 లక్షలు..!
ప్రతి ఒక్కరు కూడా జీవితంలో పైకి రావాలని సక్సెస్ ని అందుకోవాలని అనుకుంటారు. కానీ అది అందరికీ సాధ్యం కాదు. నిజానికి సక్సెస్ పొందాలన్నా అనుకున్నది సాధించాలన్న ఎంతో కష్టపడాలి. ఈ వ్యక్తి ఉద్యోగాన్ని వదిలేసుకుని వ్యవసాయం చేయడం మొదలుపెట్టారు. ఇక ఆయన సక్సెస్ స్టోరీ ని చూద్దాం.. చేతన్ శెట్టి ఎక్కువ జీతం...
agriculture
వ్యవసాయంలో మల్చింగ్ అంటే ఏమిటి..ప్రాముఖ్యతలు..?
ఉద్యోగాలు చేసినా,వ్యాపారాలు చేసినా కూడా తృప్తి చెందని చాలా మంది వ్యవసాయం వైపు మొగ్గు చూపిస్తున్నారు.70 శాతం మంది వ్య్వసాయాన్ని చేస్తూ జీవనం సాగిస్తున్నారు.వ్యవసాయంలో అధిక దిగుబడి కోసం రసాయన ఎరువులు, పురుగు మందుల వాడకం పెరిగి నేల, నీరు, వాతావరణం కాలుష్యం పెరిగిపోతోంది. అదేవిధంగా వ్యవసాయానికి ఉపయోగపడే నీటి లభ్యత తగ్గుతోంది. కొన్ని...
వార్తలు
స్ఫూర్తి: బ్లాక్ రైస్ సాగు చేసి.. ఎందరో రైతులకి స్ఫూర్తిని ఇస్తున్న ఐటీ ఉద్యోగి..!
ప్రతి ఒక్కరి లైఫ్ లో సక్సెస్, ఫెయిల్యూర్ రెండు ఉంటాయి అనుకున్నంత మాత్రాన ప్రతి ఒక్కరూ గెలవలేరు. కానీ నిజానికి గెలవాలంటే మనం ఎంతో ప్రయత్నం చేయాలి. కానీ గట్టిగా అనుకుంటే గెలవడం సాధ్యం. అలానే గెలవాలంటే గెలుపుకి తగ్గ కృషి చేయాలి ఎప్పటినుంచో ఏదైనా సాధించాలని సాధించలేకపోయే వాళ్ళందరూ ఈయనని స్ఫూర్తిగా తీసుకోవాలి....
ప్రేరణ
స్ఫూర్తి: మూడంతస్తుల ఇంట్లో మొక్కలు.. ఏడాదికి డబ్భై లక్షలు..!
కొందరు మనకి ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటారు. ఒక్కొక్కసారి మనకి అనిపిస్తూ ఉంటుంది మనం ఏం చేయగలం..? మనకి ఏం వచ్చు అని కానీ నిజానికి ఒక మంచి ఐడియా మన జీవితాన్ని మార్చేస్తుంది. ఈయన చేసిన పనిని చూస్తే తప్పకుండా మెచ్చుకుంటారు.
ఏదైనా సాధించాలంటే మన దగ్గర ఓపిక టైం ఉంటే సరిపోతుంది ఆస్తులు డబ్బులు...
agriculture
తులసి సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..!!
తులసిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. అందుకే ఆయుర్వేద మందులతో పాటు..సౌందర్య సాధనాలు, టూత్ పేస్టు లలో కూడా వాడుతారు.కాలుష్యాన్ని పోగొట్టి వాతావరణాన్ని శుభ్రపరుస్తుంది.అందుకే రైతులు ఎక్కువగా తులసిని సాగు చెయ్యడానికి ముందుకు వస్తున్నారు.తులసి తైలముతో డెంటల్ క్రీములు, టూత్ పేస్టులు తయారుచేస్తారు. తులసి తైలాన్ని స్ప్రేలలో, పన్నీరులో, స్వీట్లలో వాడుతారు. తులసికి ప్రస్తుతం...
వార్తలు
స్ఫూర్తి: సేంద్రియ వ్యవసాయమే చేస్తున్న రైతు కుటుంబం…చూస్తే ఫిదా అవ్వాల్సిందే..!
ఈ మధ్యకాలంలో కెమికల్స్ తో పండించే పంటలు ఎక్కువైపోతున్నాయి. దీని వలన ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. నిజానికి సేంద్రియ వ్యవసాయం వలన చక్కటి ప్రయోజనం పొందవచ్చు. పురుగుల మందులను ఉపయోగించి పండించే కూరగాయలు ఆకుకూరలు వల్ల ఎంతో నష్టం ఉంటుంది.
వీటి వల్ల ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది అందుకని ప్రతి ఒక్కరూ కెమికల్స్ లేకుండా...
బిజినెస్ ఐడియా
బిజినెస్ ఐడియా: లక్షల్లో లాభాలను అందించే వెల్లుల్లి పంట..!
ఈ మధ్య కాలంలో చాలా మంది వ్యవసాయం పై మక్కువ చూపిస్తున్నారు. చక్కటి లాభాలను కలిగే పంటల్ని వేస్తూ అధికంగా లాభాలను పొందుతున్నారు. ముఖ్యంగా యువత కూడా పంటలపై ఆసక్తి చూపిస్తోంది చాలా మంది యువకులు వివిధ రకాల పంటలు వేసి దాని ద్వారా డబ్బులు సంపాదించుకుంటున్నారు.
వ్యవసాయం చేయాలన్నా మంచి లాభాలను పొందాలన్నా ఎటువంటి...
agriculture
బఠాణి సాగు విషయంలో ఈ జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం..!
ఏ పంటకైనా సరే తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. అప్పుడే నష్టాలేమి రావు. ఇక బఠాణి కి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, నేల, ఉష్ణోగ్రత ఇలాంటివన్నీ చూసేద్దాం. ఇక వివరాలలోకి వెళితే.. ఈ పంటను శీతకాలంలో రబీ పంటగా పండిస్తారు.
ఈ పంట బాగా పండాలంటే ఉష్ణోగ్రత 10-17 సేం. గ్రే ఉంటే మంచిది....
Latest News
TSPSC ని కాదు.. కేసీఆర్ ని రద్దు చేయాలి : రేవంత్ రెడ్డి
TSPSC నిర్వహించే పలు పరీక్షల్లో జరిగే తంతును అందరూ చూస్తూనే ఉన్నారని..ఇటీవలే గ్రూపు 1 పరీక్ష రద్దు అయిన విషయం తెలిసిందే. దీనిపై టీపీసీసీ ప్రెసిడెంట్...
Telangana - తెలంగాణ
రీజనల్ రింగ్ రోడ్డుతో హైదరాబాద్ మరింత అభివృద్ధి : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
మహబూబ్ నగర్ జిల్లాలో ప్రధాని మోడీ పర్యటించారు. ప్రధాని మోడీ రిమోట్ తో రహదారులను ప్రారంభించారు. రూ. 13700 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేశారు ప్రధాని మోడీ. ఈ సందర్భంగా కేంద్ర...
భారతదేశం
దంపతులను కారుతో ఢీ కొట్టిన నటుడు.. మహిళా మృతి..!
సాధారణంగా ఈ మధ్య కాలంలో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. దీనికి ప్రధాన కారణం అతివేగం లేదా డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే చాలా మంది ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. తాజాగా బెంగళూరులో...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
వివేకా హత్య కేసు.. బెయిల్ పొడిగించాలని కోర్టును ఆశ్రయించిన వైఎస్ భాస్కర్రెడ్డి
ఏపీ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడు, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి తన బెయిల్ను పొడిగించాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తన ఎస్కార్ట్...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
లోకేష్ కి పేర్నినాని సవాల్.. సిట్టింగ్ జడ్జీతో విచారణకు సిద్దమా..?
చంద్రబాబు చేసిన పాపాలకు శిక్ష అనుభవించక తప్పదని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. ఆదివారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడుతూ.. కాపులకు రిజర్వేషన్లు ఇస్తామని మోసం చేసిన...