feature
వార్తలు
అందమైన దీవి వెనుక నమ్మలేని నిజాలు.. సైన్స్ కే సవాల్ విసురుతున్న మిస్టరీలు..
ఈ భూ ప్రపంచంలో ఎన్నో వింతలు, విశేషాలున్నాయి.. అందులో కొన్ని జనాల కళ్ళను మోసం చేస్తే.. మరికొన్ని అవ్వాక్కేలా ఉన్నాయి..కొన్ని ప్రాంతాల పేరు వినాలంటేనే చాలామంది భయపడుతున్నారు.. అలాంటి భయంకరమైన ప్రాంతం గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రపంచంలో అత్యంత భయంకరమైన నిషేధ ప్రాంతం ఇటలీలోని వెనిస్.. లిడో నగరాల మధ్య వెనీషియన్ గల్ఫ్. ఈ ప్రాంతానికి...
ఆహారం
రెడ్ ఫుడ్ కలర్ ఎలా చేస్తారో తెలుసా..? ఇన్ని రోజులు వెజ్ అనుకున్నారుగా..!!
కలర్ను బట్టే మనకు ఆ ఫుడ్ మీద ఆకర్షణ పెరుగుతుంది. చిన్నపిల్లలు అయితే రంగురంగులగా ఉండే ఆహారాన్ని తినడానికి ఇష్టపడతారు. ఇక పెద్దవాళ్లు అయితే ఎర్రగా ఉండేవి తినడానికి ఇష్టపడతారు. బాగా ఎర్రగా ఉండే చికెన్పీస్లు, మటన్పీసులు చూస్తే నోరూరిపోతుంది. ఇక మంచురియా ఇలాంటివి కుడా..! స్పెసీఫుడ్స్ అని దాదాపు ఎర్రగానే ఉంటాయి.. ఇవి...
ఇంట్రెస్టింగ్
టూత్ బ్రష్తో జైలు గోడలకు కన్నం వేసి ఇద్దరు ఖైదీలు జంప్
జైలు నుంచి తప్పించుకునేందుకు ఖైదీలు ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటారు.. తినడానికి ఇచ్చిన ప్లేట్తో గోడలను గీకడం, ఆరోగ్యంపాడైనట్లు నాటకం ఆడటం, కూరగాయవ్యాన్లో దాక్కోవడం ఇవన్నీ మనం సినిమాల్లో చూశాం..కానీ రియల్గా జైలు నుంచి పారియోందుకు ఇద్దరు ఖైదీలు చేసిన పని ఇప్పుడు ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇలా కూడా పారిపోవచ్చా అని మీరు షాక్ అవుతారం.....
ఇంట్రెస్టింగ్
లిక్విడ్ ట్రీస్.. సైంటిస్టుల అద్భుత సృష్టికి నిదర్శనం..!! ఇక చెట్లు పెంచక్కర్లేదా..?
మొక్కలు నాటడం మానవాళికి చాలా అవసరం.. చుట్టూ పచ్చదనం ఉంటే.. మన ఆరోగ్యం కూడా బాగుంటుంది. పల్లెల్లోకి అడుగుపెడుతూనే..మనకు ఎన్నో చెట్లు స్వాగతం చెబుతాయి. ఎటూ చూసినా ఏదో ఒక చెట్టు ఉంటుంది. ఇక ఇంటికో కొబ్బరిచెట్టు, వేపచెట్టు ఇలాంటివి అయితే కచ్చితంగా ఉంటాయి. చుట్టు చెట్లు ఉంటే చూసేందుకు కళ్లకు హాయిగా ఉంటుంది....
ఇంట్రెస్టింగ్
ఒకప్పుడు వందకోట్లకు యజమాని.. కానీ ఇప్పుడు కూటికి కూడా లేదు..!
లక్ష్మీదేవికి ఎవరి దగ్గర ఉండాలో బాగా తెలుసు అనుకుంట..తనకు గౌరవం, విలువ ఇవ్వని వాళ్ల దగ్గర ఎంత కష్టపడినా నిలవదు అంటారు.. అందుకే కొంతమంది ఎంత కష్టపడ్డా తింటానికి, ఉండటానికి తప్ప ఏం వెనకేసుకోలేరు.. ఇంకొంతమంది ఏం చేసినా అదృష్టమే అన్నట్లు ఉంటారు. ఓ వ్యక్తి ఒకప్పుడు కోటీశ్వరుడు.. కానీ ఇప్పుడు బిచ్చగాడు అయ్యాడు..కారణం...
ఇంట్రెస్టింగ్
ఈ చెట్లు కరెంట్ను ఉత్పత్తి చేస్తాయట..! రోజుకు ఒక్కో చెట్టు నుంచి 4660 యూనిట్ల విద్యుత్
టెక్నాలజీ విపరీతంగా పెరిగిపోతుంది.. ఒకప్పుడు మనం చూసిన ఊరికి ఇప్పుడు మనం చూస్తున్న ఊరికే పొంతన లేదు.. అన్నీ మారిపోయాయి.. ఇక ప్రపంచం మారకుండా ఉంటుందా. ఒకప్పుడు రోడ్డుకు ఇరువైపులా చెట్లు నాటండి అనేవాళ్లు.. ఇప్పుడు అదే రోడ్డుకు ఇరువైపులా.. సోలార్ ట్రీస్ వచ్చేశాయి.. మనుషుల వాడకం తగ్గుతుంది.. మనిషే మనిషితో పనిలేకుండా జరిగేపోయే...
ఇంట్రెస్టింగ్
తల్లికి ఊబకాయం ఉంటే.. ఆ ప్రభావం కూతురుమీద పడుతుందట..!
షుగర్, బీపీ, అధిక బరువు ఇలాంటివి అంటువ్యాధులు కాదు..మన జీవనశైలి మార్పుల వచ్చే రోగాలు ..ఇలానే మనం ఇన్ని రోజులు అనుకుంటున్నాం.. కానీ.. తల్లి అధిక బరువు ఉంటే.. ఆమెకు పుట్టిన ఆడపిల్లలపై ఆ ప్రభావం ఉంటుందట.. తాజా అధ్యయనంలో ఈ విషయం తేలింది. తల్లికి పుట్టిన మగసంతానికి ఆ ముప్పు ఉండదట. ఎండోక్రైన్...
ఇంట్రెస్టింగ్
బ్రౌన్ షుగర్ను చర్మానికి ఇలా వాడితే ముడతలే రావట..!
బ్రౌన్ రైస్ ఆరోగ్యానికి మంచిదని మనకు తెలుసు.. అలాగే బ్రౌన్ బ్రెడ్ కూడా.. వైట్ బ్రెడ్తో పోలిస్తే.. బ్రౌన్ బ్రెడ్ తినడమే ఆరోగ్యానికి మంచిది.. వైట్ షుగర్ కంటే..బ్రౌన్ షుగర్ వాడటం వల్ల ప్రమాదం బారిన పడకుండా ఉండొచ్చు.. అయితే బ్రౌన్ షుగర్ ఆరోగ్యాన్నే కాదు.. అందాన్ని కూడా కాపాడుతుంది. బ్రౌన్ షుగర్ను 2...
ఇంట్రెస్టింగ్
అక్కడ జీడిపప్పు కేజీ 30 రూపాయలు మాత్రమే..! ఎగబడి కొంటున్న జనం
జీడిపప్పు, బాదంపప్పు, పిస్తా ఇవన్నీ..రిచ్ ఫుడ్స్.. వీటిలో పోషకాలు రిచ్గానే ఉంటాయి.. వీటి కాస్ట్ కాస్ట్లీగానే ఉంటుంది. కేజీ కొనాలంటే.. ఇక ఆ ఏరియా, క్వాలిటీని బట్టి.. 1000 రూపాయలు కూడా ఉండొచ్చు. మన దేశంలోనే ఒక ప్రాంతంలో మాత్రం కేవలం కూరగాయల ధరకే జీడిపప్పును అందిస్తున్నారు. నమ్మడానికి కష్టంగా ఉన్నా ఇది నిజమే....
వార్తలు
సమాధిపై క్యూ ఆర్కోడ్.. వైరల్ అవుతున్న కాన్సప్ట్..
చనిపోయిన వారి సమాధులపై వారి పేరు పుట్టిన తేదీ, చనిపోయిన తేదీ రాస్తారు. ఇంటి పేరు రాస్తారు. మహా అయితే వారి ఫోటో కూడా ఒకటి చిన్నది ఉంటుంది. ఇంతకు మించి సమాధులపై ఇంకే ఉండవు కాదా..కానీ ఓ వ్యక్తి సమాధిపై క్యూర్ కోడ్ పెట్టాడు.. మనకు తెలిసి క్యూఆర్ కోడ్ను డబ్బులు పంపించడానికి...
Latest News
ఎస్ఎస్ఎంబి 28 రిలీజ్ డేట్ అవుట్..
టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు మాటలు మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న ఎస్ఎస్ఎమ్ బి 28 రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసింది చిత్ర...
Telangana - తెలంగాణ
బీఆర్ఎస్ దొంగల పార్టీ : విజయశాంతి
బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేపట్టారు. సీఎం అంటే క్రిమినల్ మినిస్టర్ అంటూ వ్యాఖ్యానించారు. ఇల్లీగల్ దందా చేసేది కేసీఆర్ ప్రభుత్వమే అంటూ ధ్వజమెత్తారు. టీఎస్పీఎస్సీ పేపర్...
వార్తలు
ఫడ్నవిస్ కు సవాల్ విసిరిన కేసీఆర్
మహారాష్ట్రలోని కాందార్ లోహలో నిర్వహించిన బహిరంగ సభలో బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేపట్టారు. మహారాష్ట్ర రాష్ట్రం లోని ప్రతి జిల్లాపరిషత్ లో గులాబీ జెండా ఎగరడమే...
బిజినెస్ ఐడియా
బిజినెస్ ఐడియా: మహిళలకోసం ప్రత్యేక బిజినెస్ లు..ఇంట్లోనే ఉంటూ లక్షలు సంపాదించవచ్చు..
మహిళలకు ఇంట్లో ఎన్నో బాధ్యతలు ఉంటాయి..పిల్లలు పని, వాళ్ళు ఒకరోజు పని చెయ్యకుంటే ఎంత గందరగోళంగా మారుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు..కుటుంబ భాద్యతలను నిర్వర్తించడంతో పాటు మగవాళ్ళతో సమానంగా అన్ని రంగాల్లో రానిస్తున్నారు..
ఈ...
Telangana - తెలంగాణ
తెలంగాణలో అవినీతి విలయతాండవం చేస్తోంది – కిషన్ రెడ్డి
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ ఆందోళనలో అరెస్ట్ అయిన బిజెపి నేతలను చంచల్గూడా జైలులో పరామర్శించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లీకేజీ నిరసనలో బీజేవైఎం నేతలపై అక్రమ...