forest
ముచ్చట
ఎడిట్ నోట్: వనంలో ‘కుల’ రాజకీయం..!
పవిత్రమైన కార్తీకమాసాన్ని సైతం..రాజకీయాలకు వేదికగా మార్చుకుని, రాజకీయ ప్రయోజనాలు పొందడమే లక్ష్యంగా రాజకీయ నేతలు ముందుకెళుతున్నారు. కార్తీక మాసం సందర్భంగా వన సమారాధన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఏ కులం వారు ఆ కులానికి సంబంధించి వన సమారాధన కార్యక్రమం చేసుకుంటున్నారు. అయితే వన భోజనాల కార్యక్రమం రాజకీయంగా జరుగుతున్నాయి. ఈ కులాల వారీగా జరుగుతున్న కార్యక్రమంలో..ఆయా...
ఇంట్రెస్టింగ్
అడవిలో స్పృహతప్పి పడినపోయిన యజమానిని కాపాడిన పెంపుడు కుక్క..
కుక్కలకు ఎంత విశ్వాసం ఉంటుందో.. మనందరికి తెలుసు..అవి ప్రేమించడం మొదలుపెట్టాయంటే.. మీరు వద్దన్నా ఆపవు. ఒక అధ్యయనం ప్రకారం.. కుక్కలు యజమాని ఏ మూడ్లో ఉన్నాడో కూడా కనిపెట్టగలవు అని తేలింది. అంటే మనం సాడ్గా ఉన్నా, హ్యాపీగా ఉన్నా అవి గ్రహించగలవట..మ్యాటర్ ఏంటంటే.. కుక్కతో కలిసి అడివిలో వెళ్తున్న ఆ వ్యక్తి స్పృహ...
క్రైమ్
బాలికతో టీచర్ శృంగారం.. ఆ తర్వాత ఇద్దరూ !
దేశంలో అక్రమ సంబంధాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. వాయి, వరుస లేకుండా.. లైంగిక సంబంధాలు పెట్టుకుంటున్నారు. మన ఇండియాలో ఇలాంటి సంఘటనలు మరీ ఎక్కువే. అయితే.. తాజాగా ఉత్తరప్రదేశ్లోని సహరాన్పూర్ లోని అడవిలో విషాదం చోటుచేసుకుంది.
రసూల్పూర్ గ్రామంలోని పాఠశాలలో వీరేంద్ర(40) అనే ఉపాధ్యాయుడు పనిచేస్తున్నాడు. తన వద్ద చదువుకునే 9వ తరగతి విద్యార్థిని(17) తో ఎఫైర్...
భారతదేశం
భారతదేశంలో మూడింట ఒక వంతుకు తగ్గిపోతున్న అడవులు
దాదాపు నాలుగు దశాబ్దాల క్రితం, 1980ల మధ్యకాలంలో, నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ, హైదరాబాద్, ఉపగ్రహ చిత్రాలను ఉపయోగించి భారతదేశం యొక్క అటవీ విస్తీర్ణంపై ఒక నివేదికను తయారు చేసింది. నివేదిక 1972-75 మరియు 1980-82 మధ్య అటవీ విస్తీర్ణాన్ని పోల్చింది మరియు ఈ ఏడేళ్ల కాలంలో దేశం ప్రతి సంవత్సరం 1.3 మిలియన్ హెక్టార్ల...
ఇంట్రెస్టింగ్
ఆన్లైన్ ఇంటర్వ్యూ.. నెట్ కోసం 2 గంటలు వెతికాడు.. అడవిలో అలా.. కానీ
కరోనా వల్ల ఇంటర్వూలు కూడా ఆన్ లైన్ లోనే పెట్టేస్తున్నారు. ఇది చాలామందికి సులభంగానే ఉన్నా..నెట్ సరిగ్గాలేని వారికి మాత్రం కాస్త కష్టంగానే ఉంది.. ముఖ్యంగా వీడియోకాల్ అయితే.. వారు మన ఫేషియల్ ఎక్సప్రెషన్స్ ను, బ్యాక్ గ్రౌండ్ ను బట్టి మనమీద ఒక ఒపీనియన్ కు వస్తారు. అందుకే చాలా మంది ఆన్...
Districts
ములుగు: అడవిని పరిరక్షించాలి
ములుగు జిల్లాలోని మేడారం పరిసర ప్రాంతాల్లోని అడవులను సంరక్షించాలని మేడారం అటవీశాఖ రేంజ్ అధికారి గౌతమ్ రెడ్డి అన్నారు. మేడారంలోని కన్నెపల్లి స్థూపం వద్ద వెదురు బొంగు విక్రయం కోసం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అడవుల సస్యరక్షణలో భాగంగా జాతరలో భక్తుల సౌకర్యార్థం దుకాణదారులకు వెదురు విక్రయించేందుకు ఫారెస్ట్ శాఖ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాన్ని...
Telangana - తెలంగాణ
పోడు భూములపై అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష
గత కొన్ని ఏళ్లుగా తెలంగాణ రాష్ట్రంలో కొలిక్కిరాని అంశంలో పోడు భూముల సమస్య ఒకటి. తాజా పోడు భూముల వివాదంపై అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. అక్టోబర్ మూడో వారం నుంచి పోడు సమస్య పరిష్కారానికి బీజం పడనుంది. పోడు భూముల పరిష్కారానికి అన్ని పార్టీల ఎమ్మేల్యేల సహకారం ఉండాలని ఇటీవల జరిగిన...
Telangana - తెలంగాణ
ఎమ్మెల్యే వర్సెస్ ఫారెస్ట్ ఆఫీసర్స్
ఇటీవల కాలంలో పోడు వ్యవసాయంపై ఫారెస్ట్ అధికారుల దాడులు చేస్తున్నారు. అడవులను రక్షించే పనిలో పోడు వ్యవసాయాన్ని అడ్డుకుంటున్నామని ఫారెస్ట్ అధికారులు చెబుతున్నారు. ఇటీవల మహబూబాబాద్ జిల్లాలో ఇటీవల పోడు భూముల్లో వ్యవసాయం చేసుకుంటున్న రైతును అడ్డుకోవడంతో పాటు పంటను పీకేయడంతో వివాదం మొదలైంది. తాజాగా రైతులకు మద్దతుగా మహబూబాబాద్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే శంకర్...
ఇంట్రెస్టింగ్
అడవిలో ఒంటరిగా బ్రతికే దమ్ము నీకుందా? బుష్ క్రాఫ్ట్ గురించి పూరీ జగన్నాథ్ చెప్పిన మాటలు
ఈ భూమి మీద ఉన్న ప్రతీజీవికి జీవించడానికి హక్కు ఉంటుంది. అలాగే ప్రతీ జీవికి తనని కాపాడుకునే నైపుణ్యాలు ఉంటాయి. అడవుల్లో ఉండే జంతువులకి ఇలాంటి నైపుణ్యాలు ఎక్కువగా ఉంటాయి. చిన్న చీమకైనా ఆపద నుండి తనను తాను రక్షించుకునే గుణం ఉంటుంది. అవేవీ ఇతర జంతువుల మీద ఆధారపడవు. కానీ మనిషి తనను...
భారతదేశం
భద్రతా బలగాలే టార్గెట్ గా మావోల బాంబ్ బ్లాస్ట్.. ముగ్గురు మృతి !
ఛత్తీస్ఘడ్ జిల్లా నారాయణ్పుర్ జిల్లాలో నక్సల్స్ విరుచుకుపడ్డారు. నారాయణపూర్ నుంచి బస్సులో వెళ్తుండగా ఐఈడీతో పేల్చారు. జిల్లా రిజర్వ్ గార్డు(డీఆర్జీ) జవాన్లతో నిండిన బస్సును నక్సలైట్లు పేల్చివేశారు. ఈ సంఘటనలో, 3 సైనికులు మృతి చెందగా సుమారు 12 మంది సైనికులు తీవ్రంగా గాయపడ్డారని చెబుతున్నారు. అయితే జవాన్ల మృతుల సంఖ్య మరింత పెరిగే...
Latest News
ఏపీ రాజధాని అంశంపై ఈనెల 23న సుప్రీంలో విచారణ
ఏపీ రాజధాని అమరావతిపై దాఖలైన పిటిషన్లు విచారించాలని సుప్రీం కోర్టులో ఏపీప్రభుత్వ తరఫున సీనియర్ న్యాయవాది నిరంజన్రెడ్డి ప్రస్తావించారు. దీనిపై అమరావతి ప్రాంత రైతులు, ఇతర...
valentines day
Valentines Day 2023: ఈ ప్రదేశాల్లో రొమాంటిక్ డే ని మరింత ప్రేమగా జరుపుకుందామా..
ప్రేమ జంటలు ఎదురుచూస్తున్న రోజు రానే వస్తుంది..వాలెంటైన్స్ డే 2023 వచ్చేస్తోంది. ప్రేమ జంటలు ఎంతో ఆత్రుతగా ఎదురుచూసే ప్రేమికుల రోజును ఎప్పటికీ గుర్తుండిపోయేలా వేడుకగా జరుపుకోవాలనే కోరిక చాలా మందికి ఉంటుంది....
నోటిఫికేషన్స్
గుడ్న్యూస్.. PWC 30వేల ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్..
నిరుద్యోగులకు సువర్ణవకాశం..ప్రముఖ సంస్థ పీఎడబ్ల్యూసీ భారీగా ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. ఒకేసారి 30 వేల ఉద్యోగాలను భర్తీ చెయ్యనున్నట్లు ప్రకటించింది.ద్రవ్యోల్బణం, ఆర్థిక మాంద్యం, ఉద్యోగ కోతల సమయంలో పీడబ్ల్యూసీ ఓ తీపి...
Telangana - తెలంగాణ
భద్రాద్రి సీతారాముల కల్యాణోత్సవానికి ముహూర్తం ఖరారు
భద్రాద్రి సీతారాముల కల్యాణ మహోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ప్రతి ఏడాది ఎంతో వైభవంగా నిర్వహించే రామయ్య కల్యాణానికి అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ సంవత్సరం సీతారాముల కల్యాణం మార్చి 30వ తేదీన నిర్వహిస్తున్నట్లు...
వార్తలు
మీ ఆధార్ తో పాన్ లింక్ అయ్యిందా?.. ఇలా చెక్ చేసుకోండి..
మనకు ఇప్పుడున్న అత్యంత ముఖ్యమైన డాక్యుమెంట్స్ లో ఆధార్ కూడా ఒకటి.. అందుకే ప్రతి డానికి అనుసంధానం చెయ్యాలని ప్రభుత్వం కోరుతుంది.. చదువుల దగ్గరి నుంచి రేషన్ వరకు అన్ని కూడా ఆధార్...