garuda puranam
దైవం
గరుడ పురాణం: ఇలాంటి బ్రహ్మణులతో పూజలు చేయిస్తే ఎలాంటి ఫలితాలు ఉండవు.!
హిందువులు బ్రాహ్మణులను దైవసమానులుగా భావిస్తారు. ఎలాంటి కార్యమైనా వారి సలహాలు సూచనలు తీసుకుని మాత్రమే మొదలుపెడతారు. అయితే బ్రాహ్మణులంతా దైవసమానులు కాదు.. కొంతమంది బ్రహ్మణులతో పూజలు చేయిస్తే అవి సత్ఫలితాలను ఇవ్వవు. ఎలాంటి బ్రాహ్మణులు ఎలాంటి కార్యక్రమాలు చేయాలో గరుడ పురాణంలో స్పష్టంగా పేర్కొన్నారు. గరుడ పురాణంలో కొందరు బ్రాహ్మణులు లేదా పండితుల సమక్షంలో...
దైవం
గరుడ పురాణం: మీ దగ్గర డబ్బులు ఉండకపోవడానికి ముఖ్య కారణాలు ఇవే..!
ఎప్పుడూ కూడా ఎదుటి వాళ్ళ సంపదని బలవంతంగా లాక్కోకూడదు. అది మహా పాపం. ఇటువంటి తప్పులు చేసే వాళ్ళ జీవితంలో ఆనందాన్ని అనుభవించలేరు. లక్ష్మీదేవికి ఇలాంటి వాళ్ళ మీద ఆగ్రహం కలుగుతుంది. దోపిడీ చేసి డబ్బులు సంపాదించే వాళ్ళ ఆస్తి చాలా త్వరగా నాశనం అయిపోతుంది. అలాంటి వాళ్ళు ఎంత ధనవంతులైనా కూడా క్రమంగా...
దైవం
భార్యకు ఈ లక్షణాలు ఉంటే మీ అంత అదృష్టవంతుడు మరొకరు ఉండరు?
గొడ్డు వచ్చిన వేల.. బిడ్డ వచ్చిన వేల అంటారు పెద్దలు.. కొత్త కొడలు అడుగు పెట్టగానే ఎలాంటి పరిణామాలు జరగకుంటే అదృష్టం లేకుంటే అయిష్టం అంటారు.. అయితే గరుడ పురాణం ప్రకారం మనిషి జీవితం నడుస్తుందని ప్రముఖులు చెబుతున్నారు.. ఇందులో జీవితాన్ని మంచి, సరైన మార్గంలో ఎలా జీవించాలో స్పష్టంగా తెలియజేశారు. దీని ప్రకారం,...
సందేహాలు
గరుడ పురాణం ప్రకారం అత్యాచారాలకు ఏ శిక్షలు విధిస్తారో తెలుసా..?
అత్యాచారాలు, లైంగిక వేధింపులకు పాల్పడే కామాంధులకు మన దేశంలో తగిన శిక్షలు విధించకపోవచ్చు. కానీ గరుడ పురాణం ప్రకారం.. అలాంటి కామాంధులకు నరకంలో దారుణమైన శిక్షలు ఉంటాయి.
దేశంలో రోజు రోజుకీ మానవ మృగాల సంఖ్య పెరిగిపోతోంది. అడ్డూ అదుపూ లేకుండా మహిళలపై పడి తమ పశువాంఛను తీర్చుకుంటున్నారు. కామంతో కళ్లు మూసుకుపోయి ప్రవర్తిస్తున్నారు. వారికి...
సందేహాలు
గరుడ పురాణం : మనుషులు చేసే పాపాలను బట్టి వారికి నరకంలో ఏయే శిక్షలు వేస్తారంటే..?
వ్యాస మహర్షి రచించిన గరుడ పురాణం.. అష్టాదశ పురాణాల్లో ఒకటి. దీంట్లో ఎలాంటి పాపాలు చేసిన వారికి ఏయే శిక్షలు నరకంలో విధిస్తారో రాసి ఉంటుంది. అందుకు అనుగుణంగానే ఎవరైనా పాపం చేసి నరకానికి వెళితే యముడు అక్కడ వారికి గరుడ పురాణంలో ఉన్నట్లుగా శిక్షలు విధిస్తాడు. మరి ఏయే పాపాలు చేస్తే నరకంలో...
Latest News
ఏకైక టెస్ట్: ఐర్లాండ్ ను చిత్తు చేసిన ఇంగ్లాండ్…
ఇంగ్లాండ్ మరియు ఐర్లాండ్ జట్ల మధ్య జరిగిన ఏకైక టెస్ట్ కేవలం మూడు రోజుల్లోనే ముగిసిపోయింది. మొదట బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ 172 పరుగులకే అల్...
Cricket
WTC ఫైనల్ ముందు ఇండియాను హడలెత్తిస్తున్న రికార్డులు…
ఇండియా మరియు ఆస్ట్రేలియా జట్ల మధ్యన జూన్ 7వ తేదీ నుండి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ లార్డ్స్ వేదికగా జరగనుంది. ఐపీఎల్ తర్వాత జరగనున్న మ్యాచ్ కావడంతో ఇండియా...
భారతదేశం
ప్రధాని మోడీపై కాంగ్రెస్ నేత ఆసక్తికర వ్యాఖ్యలు
ప్రధాని మోడీపై కాంగ్రెస్ నేత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నేత శామ్ పిట్రోడా ఇవాళ మాట్లాడుతూ.. నరేంద్ర మోదీ భారత దేశానికి ప్రధాని కావడం వల్లే ఆయనకు గౌరవం లభిస్తోందని, అంతే...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
ఒడిశా రైలు ప్రమాద ఘటనపై బొత్స సహా మంత్రుల సమీక్ష
ఒడిశా రాష్ట్రంలో రైలు ప్రమాద ఘటనపై మంత్రులు బొత్స సత్యనారాయణ, జోగి రమేష్, కారుమూరి నాగేశ్వర రావులు అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం బొత్స మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్ నేతృత్వంలో సమీక్ష...
Telangana - తెలంగాణ
హైదరాబాద్ వాసులకు అలర్ట్.. రేపు ట్రాఫిక్ ఆంక్షలు
తెలంగాణ దశాబ్ది వేడుకలను 21 రోజుల పాటు నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఈ నెల 4వ తేదీన రాష్ట్ర పోలీస్ శాఖకు సంబంధించి ‘సురక్ష...