Gas Price Hike
Telangana - తెలంగాణ
అదానికి జరిగిన నష్టాన్ని భర్తీ చేసేందుకే గ్యాస్ ధరల పెంపు – గంగుల కమలాకర్
గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ తెలంగాణ వ్యాప్తంగా బిఆర్ఎస్ శ్రేణులు ఆందోళనలు చేపట్టాయి. ఈ నిరసనలో పాల్గొన్న కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. భారతదేశానికి మోడీ ప్రధాని కావడమే మన దురదృష్టకరమని అన్నారు. మూడు రాష్ట్రాల్లో ఎన్నికలు పూర్తికావడంతో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం మరోసారి పేద, మధ్యతరగతి ప్రజలపై ఊహించని భారాన్ని మోపింది...
వార్తలు
జనవరి ఒకటి నుంచి మారిన నిబంధనలు..భారీ జరిమానా తప్పదు..
ప్రతి నెల కొత్త రూల్స్ వస్తాయన్న విషయం తెలిసిందే.. బ్యాంకింగ్ లో అయితే ఎక్కువగా మార్పులు జరుగుతాయి.. గ్యాస్ సిలిండర్, ఆదాయపు పన్ను, ఇన్సూరెన్స్, పెట్రోల్, డీజిల్ ధరలు తదితర రంగాలలో కీలక మార్పులు చోటు చేసుకుంటాయి. అదే విధంగా జనరవరి 1 నుంచి కొత్త రూల్స్ అందుబాటులోకి రానున్నాయి. వినియోగదారుల ఇలాంటి విషయాలను...
భారతదేశం
గ్యాస్ మంట : కేంద్రం ఒకటో తారీఖు కానుక ఏంటంటే ?
వినియోగదారులంతా అప్రమత్తంగా ఉండండి. గ్యాస్, పెట్రో ధరలు ఎప్పుడు పడితే అప్పుడు ఎలా పడితే అలా పెరిగిపోతున్న నేపథ్యాన కేంద్రం మరోసారి తన మార్కు ఝలక్ ఇవ్వడం ఖాయం అని తేలిపోయింది. దీంతో జూన్ నెల ఆరంభమే ధరల పెంపుతో వినియోగదారులకు కాస్త భారంగా ఉండనుంది. సామాన్య కుటుంబాలకు ఇదొక పెద్ద ధరాఘాతమే! గ్యాస్...
Latest News
Barrelakka : తెలంగాణ ఎన్నికల్లో ఓటు వేసిన బర్రెలక్క..
Barrelakka Sirisha : శిరీష అలియాస్ బర్రెలక్క గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సారి తెలంగాణ చరిత్రలోనే డిగ్రీ చదివిన ఒక యువతి శిరీష...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
అవుకు రెండో టన్నెల్ ను ప్రారంభించిన సీఎం జగన్
ఏపీ ప్రజలకు సీఎం జగన్ అదిరిపోయే శుభవార్త చెప్పారు. అత్యాధునిక పరిజ్ఞానంతో నిర్మించిన ఆవుకు రెండో టన్నెల్ ను ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఆవుకు మండలం...
వార్తలు
ఓటీటీలోకి కిరణ్ అబ్బవరం ‘రూల్స్ రంజన్’
హిట్ ప్లాఫ్లతో సంబంధం లేకుండా టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం వరుసగా సినిమాలు చేస్తున్నాడు. అయితే ఎన్ని సినిమాలు చేసినా కంటెంట్ మాత్రం ఒకదానితో ఒకటి పోలిక లేకుండా డిఫరెంట్గా ఉండేలా...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
AP : KGBV పార్ట్ టైమ్ PGTల జీతాలు భారీగా పెంపు
జగన్ మోహన్ రెడ్డి సర్కార్ మరో కీలక నిర్నయం తీసుకుంది. కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాల్లో పనిచేస్తున్న పార్ట్ టైమ్ పీజీటీల జీతాలను ప్రభుత్వం భారీగా పెంచింది రూ. 12,000 నుంచి రూ....
Telangana - తెలంగాణ
ఒంటిగంట వరకు 36.68 శాతం పోలింగ్ నమోదు
రాష్ట్రవ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల పండుగ వాతావరణం నెలకొంది. ప్రజలు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ప్రముఖులు కూడా సామాన్యులతో కలిసి క్యూలైన్లలో నిలబడి ఓటు వేశారు....