hanged

శోభనం గదిలో ఉరివేసుకున్న వరుడు.. కారణం ఏమై ఉండొచ్చు..?

పెళ్లి తర్వాత శోభనం రాత్రి ఆ జంటకు చాలా మధురమైనది.. లవ్‌ మ్యారేజ్‌ అయితే ఇంకా బాగా ఎంజాయ్‌ చేస్తారు. అదే అరేంజ్‌ మ్యారేజ్‌ అయితే అన్ని భయాలు, మొహమాటాలు ఉంటాయి.. ఏది ఏమైనా వారికి దొరికి మొదటి ఏకాంత సమయం అది. కానీ ఓ వరుడు శోభనం గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు....

బీహార్ లో నక్సల్స్ దారుణం… నలుగురిని చంపిన నక్సలైట్లు.

బీహార్ లో నక్సలైట్లు దారుణానికి ఒడిగట్టారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురిని ఉరేసి చంపారు. ఈ ఘటన గయాలోని డుమారియాలోని మనువార్ గ్రామంలో శనివారం అర్థరాత్రి చోటు చేసుకుంది. పోలీసులకు సహకరిస్తున్నారనే అనుమానంతో నక్సలైట్లు ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. అనంతరం బాధితుల ఇంటిని డైనమైట్ తో పేల్చేశారు. డుమారియా ప్రాంత నిషేధిత నక్సలైట్లకు,...

బ్రేకింగ్ : ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న బీజేపీ ప్రెసిడెంట్‌..!

పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని ఈస్ట్ మిడ్నాపూర్ జిల్లా రాంనగర్ కి చెందిన బీజేపీ నేత పూర్ణచంద్ర దాస్ చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపింది. బుధవారం రాత్రి ఆయన చెట్టుకు ఉరివేసుకొని మరణించినట్లు స్థానికులు గుర్తించారు. ఐతే ఇది ఆత్మహత్య కాదని.. రాజకీయ హత్య అని వారు ఆరోపిస్తున్నారు. ఆయనని...

నీటి కోసం వచ్చిన కోతికి ఊరి..!

మనుషుల్లో మానవత్వం అనేది తగ్గిపోతుంది.. రాక్షసత్వం పెరిగిపోతుంది. మూగజీవాల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఖమ్మం జిల్లాలో జరిగిన ఈ దారుణమైన ఘటనే ఇందుకు నిదర్శనం.. దాహం తీర్చుకునేందుకు వచ్చిన కోతిని పట్టుకుని, దాన్ని కొట్టి.. అనంతరం ఉరివేసి చంపాడు ఒక క్రూరుడు. ఖమ్మం జిల్లా వేంనూరు మండలంలోని అమ్మపాలెంలో ఈ నెల 26న సాధు...

భార్య కువైట్ లో..! ప్రేయసి నగ్నంగా..! ప్రియుడు పడిపోయి..!

భార్య విదేశాల్లో విధులు నిర్వహిస్తుంది. భర్త కడపలో అక్రమసంబంధాలు పెట్టుకున్నాడు. కొంతకాలం గడిచింది భర్త చనిపోయి కనిపించాడు అతడి ప్రేయసి నగ్నంగా ఉరికి వేలాడుతూ కనిపించింది. ఇంతకీ ఇదా హత్య..? ఆత్మ హత్య..? అనే ప్రశ్నకి సమాధానం దొరకడం లేదు. దృశ్యాలు చూసిన పోలీసులు కంగుతిన్నారు.. ఈ ఘటన కడపలోని గుర్రాలగడ్డ లో చోటు...

ఎట్టకేలకు ఉరి.. ఏడున్నరేండ్లుగా ఎప్పుడేం జరిగిందో తెలుసా మరి!

నిర్భయ తల్లి ఆశాదేవి పోరాటం ఫలించింది. ఆమె కూతురుపై అఘాయిత్యానికి పాల్పడ్డ నరరూప రాక్షసులకు కొంత ఆలస్యంగానైనా తగిన శాస్తి జరిగింది. ఏడున్నరేండ్ల నాడు నిస్సహాయురాలైన ఓ ఆడపిల్లపై వీధికుక్కల్లా విరుచుకుపడ్డ మానవ మృగాలకు ఎట్టకేలకు ఉరిశిక్షలు అమలయ్యాయి. తీహార్‌ జైలు అధికారులు భారత కాలమానం ప్రకారం శుక్రవారం (మార్చి 20న) ఉదయం 5.30...

షాకింగ్; ఉరి మళ్ళీ వాయిదా…!

నిర్భయ అత్యాచార దోషులకు ఉరి మళ్ళీ వాయిదా పడినట్టే కనపడుతుంది. ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడిన ఉరి ఇప్పుడు మరోసారి వాయిదా పడనుంది. నిందితులను వేరు వేరు గా ఉరి తీయాలని కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్ట్ లో పిటీషన్ వేసింది. ఈ పిటీషన్ పై విచారణ జరిపిన కోర్ట్ దాన్ని మార్చ్...

ఇప్పుడు ఉరి తీయకపోతే దేశం అభాసుపాలు అవుతుందా…?

నిర్భయ అత్యాచారం, హత్య కేసు నిందితులకు దాదాపుగా దారులు అన్నీ మూసుకుపోయినట్టే కనపడుతుంది. వాళ్ళు ఇప్పటి వరకు ఆడాల్సిన డ్రామాలు అన్నీ దాదాపుగా ఆడేసారు. ఎట్టకేలకు మూడో సారి కోర్ట్ వారికి డెత్ వారెంట్ జారీ చేసింది. 7 ఏళ్ళ నుంచి ఉరి శిక్షను అన్ని విధాలుగా తప్పించుకుంటూ వస్తున్న నిర్భయ దోషులు అనేక...

ఢిల్లీ ఎన్నికల ముందు ఉరి తీస్తారా…?

నిర్భయ హంతకుల ఉరి అమలు విషయం ఇప్పుడు జాతీయ స్థాయిలో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఆ నలుగురికి ఉరి అమలు విషయంలో ఇప్పుడు అసలు అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మూడు సార్లు విధించిన ఉరిని వాయిదా ఎందుకు వేసారో ఎవరికి అర్ధం కాలేదు. వాళ్ళను ఉరి తీయనివ్వమని లాయర్ కోర్ట్ లో సవాల్...

వాళ్ళని చంపేయమని ట్వీట్ చేసిన గంభీర్…!

నిర్భయ నిందితుల ఉరి శిక్ష అమలులో వాయిదా పడటం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. దీనిపై మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ ఆగ్రహం వ్యక్తం చేసాడు. ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విట్టర్ లో గంభీర్ తన అసహనాన్ని వ్యక్తం చేసాడు. ‘‘దారుణం జరిగి ఏడేళ్లయ్యింది.. ఒక తల్లి నిరీక్షణ ఇంకెన్నాళ్లు? వెంటనే ఉరితీయండి’’ అని గంభీర్...
- Advertisement -

Latest News

కొత్త ప్రభుత్వానికి సహకరిద్దాం.. ఏం జరుగుతుందో చూద్దాం : కేసీఆర్

తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజార్టీతో గెలిచిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసే పనిలో నిమగ్నమైంది. మరోవైపు...
- Advertisement -

తెలంగాణ సహా నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత

తెలంగాణ సహా నాలుగు రాష్ట్రాలలో ఎన్నికలు ముగిశాయి. తాజాగా ఫలితాలు కూడా వెలువడ్డాయి. మరో రెండు మూడు రోజుల్లో ఈ నాలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కూడా కొలువు దీరనున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర...

రాష్ట్రంలో మూడో శాసనసభ ఏర్పాటుకు గెజిట్ నోటిఫికేషన్ జారీ

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కీలక గెజిట్ విడుదల చేసింది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడటంతో ఆ తర్వాత జరిగే ప్రక్రియను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో మూడో శాసనసభ...

గుడ్ న్యూస్.. రోడ్డు ప్రమాద బాధితులకు కేంద్రం ఉచిత వైద్యం​.. నాలుగు నెలల్లో అమలు!

కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి ఇక నుంచి ఉచిత వైద్యం అందించాలని నిర్ణయించింది. ఈ విధానాన్ని మరో నాలుగు నెలల్లో అందుబాటులోకి తీసుకువచ్చేలా ప్రణాళికలు రచిస్తోంది....

తెలంగాణ భవన్‌ కేంద్రంగా ప్రజలకు అందుబాటులో ఉంటాం: కేటీఆర్‌

తెలంగాణలో స్పష్టమైన అధికారం చేజిక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా సాగుతోంది. మరోవైపు ఈ ఎన్నికల్లో ఘోర ఓటమి పాలైన బీఆర్ఎస్ పార్టీ దిద్దుబాటు చర్యలపై ఫోకస్ పెడుతూనే ప్రజల్లోనే...