Hath Se Hath Jodo Yatra

నిజామాబాద్ రైతులకు పోరాటం చేసే సత్తా ఉంది – రేవంత్ రెడ్డి

నిజామాబాద్ రైతులకు పోరాటం చేసే సత్తా ఉందన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. హాత్ సె హాత్ జోడో యాత్రలో భాగంగా నిజామాబాద్ జిల్లా భీంగల్ లో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రాంత రైతులను అదుకోలేదన్నారు. బోర్డు తెస్తానని చెప్పి మాట తప్పారని మండిపడ్డారు. పసుపు, ఎర్రజొన్న, చెరుకు పంటలకు...

పాదయాత్రకు పిలిస్తే వెళతా – జగ్గారెడ్డి

పాదయాత్రలు ఎవరైనా చేసుకోవచ్చని అన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. రాష్ట్రంలో జరుగుతున్న పాదయాత్రలపై తనదైన శైలిలో స్పందించారు. సీఎల్పీ లో మీడియాతో చిట్ చాట్ లో మాట్లాడుతూ.. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్ర చేస్తానని చెప్పి స్టార్ట్ కూడా చేశారని తెలిపారు. అసెంబ్లీ తర్వాత ఎవరి నియోజకవర్గాలలో వారు పాదయాత్ర చేస్తారని అన్నారు. తనని...

ఈనెల 13 నుంచి నేను కూడా యాత్ర చేస్తా – కోమటిరెడ్డి

కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన ప్రకటన చేశారు. ఈ నెల 13వ తేదీ నుండి తాను కూడా యాత్ర చేపడతానని తెలిపారు. రంగారెడ్డి, నల్గొండ, మహబూబ్ నగర్, ఖమ్మం జిల్లాలలో యాత్ర చేస్తానని ప్రకటించారు. రాష్ట్రంలో ఎన్నికలు దగ్గర పడుతుండడంతో సమయం లేనందున బస్సు లేదా బైక్ యాత్ర చేస్తానని చెప్పారు. కాంగ్రెస్...

రాష్ట్రంలో సంపూర్ణ మార్పు కోసమే హాథ్‌ సే హాథ్‌ జోడో యాత్ర: రేవంత్​రెడ్డి

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ఎత్తి చూపేందుకు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ  హాథ్‌ సే హాథ్‌ జోడో అభియాన్‌ యాత్రను ప్రారంభించింది. ములుగు జిల్లా మేడారంలో సమ్మక్క-సారలమ్మ సన్నిధిలో పూజలు చేసి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఈ యాత్రకు శ్రీకారం చుట్టారు. మేళతాళాలతో రేవంత్‌రెడ్డికి పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. వన దేవతలకు...

ముందస్తు ఎన్నికలు పిచ్చోడి చేతిలో రాయి లాంటిది – రేవంత్ రెడ్డి

ముందస్తు ఎన్నికలు పిచ్చోడి చేతిలో రాయి లాంటిదని అన్నారు టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి. ములుగు జిల్లా ప్రాజెక్టు నగర్ లో రెవంత్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ లో సంపూర్ణ మార్పు కోసం ఈ యాత్ర చేపట్టామన్నారు. ఉద్యమకారులు తెలంగాణ వస్తే మార్పు వస్తుందనుకున్నారని,...

పార్టీకి నష్టం కలిగించేలా మాట్లాడితే చర్యలు తప్పవు – రేవంత్ రెడ్డి

రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఈనెల 30వ తేదీన ముగియనుంది. ఈ నేపథ్యంలో ఈ నెల 30న కశ్మీర్ లో రాహుల్ జాతీయ జెండా ఎగరవేస్తారు. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్య నాయకులంతా ముగింపు సభకు బయలుదేరి వెళతాం అన్నారు టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి. అందుకే హాత్ సే హాత్...
- Advertisement -

Latest News

బీజేపీలో ఎవరూ చేరేలా లేరని ఈటలకు అర్థమైంది : హరీశ్‌రావు

బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పై రాష్ట్ర వైద్య ఆరోగ్య, ఆర్థిక శాఖల మంత్రి హరీశ్ రావు తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. బీఆర్ఎస్ అంటే బీజేపీ,...
- Advertisement -

హామీలపై కర్ణాటక సర్కార్ తొలి అడుగు.. మహిళలకు ఫ్రీగా బస్సు ప్రయాణం పక్కా

ఇటీవలే కొలువుదీరిన కర్ణాటక సర్కార్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై కసరత్తు చేస్తోంది. కన్నడ నాట ఎన్నికల్లో హస్తం నేతలు ఐదు ప్రధాన హామీలు ఇచ్చారు. ఇప్పుడు ఈ హామీల అమలుపై ప్రజల్లో ఆసక్తి...

ఆయన హామీతో.. గంగానదిలో పతకాలు పడేయటంపై వెనక్కి తగ్గిన రెజ్లర్లు

భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు, ఎంపీ బ్రిజ్‌ భూషణ్‌ సింగ్​కు వ్యతిరేకంగా గత కొద్దిరోజులుగా రెజర్లు ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. తమకు న్యాయం చేయకపోవడం.. కనీసం ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం...

ఏఐపై ఎలాన్ మస్క్ ఆరోపణలపై మెటా స్ట్రాంగ్ రియాక్షన్

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ తో మానవ మనుగడకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని ఆరోపిస్తూ ఎలాన్‌ మస్క్‌ సహా పలువురు టెక్‌ రంగ నిపుణులు గత కొద్ది నెలలుగా ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం...

‘రూ.2వేల నోటు ఉపసంహరణకు RBIకి నో పవర్స్’.. పిటిషన్ పై హైకోర్టు తీర్పు రిజర్వ్

రెండు వేల రూపాయల నోట్ల ఉపసంహరణపై దిల్లీ హైకోర్టులో పిల్ దాఖలైన విషయం తెలిసిందే. ఈ పిల్ పై విచారణ చేపట్టిన ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. రజనీశ్ భాస్కర్ గుప్తా అనే...