health care

ఇయర్ ఫోన్స్ వాడుతున్నారా..? సరే చెవిటి మిషన్ కొనిపెట్టుకోండి మరి..

ఈ రోజుల్లో జనం చెవిలో ఇయర్ ఫోన్స్ లేకుండా బయటకు రావడం లేదు.. జనం అవసరాలు కూడా అలాగే ఉన్నాయి లెండి.. ఫోన్ కాల్స్ ఎక్కువ రావడం, వ్యాపారాల్లో తీసుకునే నిర్ణయాల చర్చలు, ఉద్యోగ అవసరాలు, ప్రేమ ఇలాంటివి ఎన్నో చెవిలో ఇయర్ ఫోన్స్ కి కారణంగా చెప్పుకోవచ్చు. ఇక ఇళ్ళల్లో ఆడాళ్ళు కూడా...

పిరియడ్స్‌ నెల నెలా ఆలస్యంగా వస్తున్నాయా..? కారణాలు ఇవే..

పురుషులకు మానసికంగా సమస్యలు ఎక్కువగా ఉంటాయి, కానీ మహిళలకు వాటితోపాటు.. శారీరకంగా కూడా బోలెడు సమస్యలు ఉంటాయి. అసలు ఈ పిరయడ్స్‌ కాన్సప్ట్‌ వల్ల ప్రతి స్త్రీ ఎన్నో రకాల ఇబ్బందులను ఫేస్‌ చేయాల్సి వస్తుంది. కొందరికి అధికంగా బ్లీడింగ్‌ అయితే, మరికొందరికి అసలే అవదు. కొందరికి టైమ్‌కు డేట్‌ రాదు, పిరియడ్స్‌లో భరించలేని...

ఇంట్లో ఆస్థమా పేషెంట్స్‌ ఉంటే.. ఫ్లేవర్ క్యాండిల్స్‌ వెలిగిస్తున్నారా..?

ఈ మధ్య చాలా మంది బెడ్‌రూమ్‌లో మంచి ఫ్లేవర్‌ ఉన్న క్యాండిల్స్‌ వెలిగిస్తున్నారు. వీటి వాసనకు మత్తుగా ఉండి.. త్వరగా నిద్రపోవచ్చు. అలాగే.. మైండ్‌ కూడా చాలా రీఫ్రష్‌ అయినట్లు ఉంటుంది. అయితే వీటిని వెలిగించే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించు కోవటం మంచిది. ముఖ్యంగా ఇంట్లో ఆస్థమాతో బాధపడే వారుంటే ఈ...

బీపీ ని కంట్రోల్ లో ఉంచుకోవాలంటే వీటిని తీసుకోద్దు..!

ఈ మధ్యకాలంలో చాలా మందిలో హైబీపీ వస్తోంది. హైబీపీ ఉన్నవాళ్లు అసలు నెగ్లెక్ట్ చేయకూడదు. డాక్టర్ సలహా తీసుకుని అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. టాబ్లెట్లను వాడటం తో పాటు ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఈ రోజు హైబీపీతో బాధపడే వాళ్ళు ఏ ఆహార పదార్థాలు తీసుకోకూడదు అనేది చూద్దాం. మరి...

ఛాతిలో ఎడమవైపు నొప్పి..? కారణాలు ఏమై ఉండొచ్చు..?

ఛాతీలో ఎడమ వైపు నొప్పి అనగానే.. అందరికి ఒక క్షణం భయమేస్తుంది. హార్ట్ ఎటాక్ అనుకుంటారు. దీనికి పలు కారణాలు ఉంటాయి. గ్యాస్ వల్ల కూడా ఇలా నొప్పి వస్తుంది. మరి..అలాంటప్పుడు ఆ నొప్పిని దేనికి సంకేతం అనుకోవాలి. గ్యాస్ పెయిన్ అని లైట్ తీసుకుంటే.. కొన్నిసార్లు అది హార్ట్ ఎటాక్ కావొచ్చు. అయితే...

గుడ్ న్యూస్.. కెనరా బ్యాంక్ నుంచి కొత్తగా మూడు లోన్ స్కీమ్స్..!

మహమ్మారిని దృష్టిలో పెట్టుకుని రుణం తీసుకోవాలనుకునే వారి కోసం మూడు కొత్త పథకాలను ప్రవేశపెట్టింది. దీని కింద వ్యక్తులకు హెల్త్​ కేర్​ క్రెడిట్, బిజినెస్​ లోన్​, పర్సనల్​ లోన్​లను అందిస్తుంది. అయితే ఈ స్కీమ్స్ ద్వారా రూ. 25 వేలు, గరిష్టంగా రూ.50 కోట్ల వరకు తక్కువ వడ్డీరేట్లకే రుణాలిచ్చేందుకు ముందుకొచ్చింది. ఇక ఈ...

శరీరం వేడి చేసిందని ఎలా తెలుస్తుంది? దినికేమైనా సంకేతాలున్నాయా?

సాధారణంగా శరీర ఉష్ణోగ్రత 37 డిగ్రీలసెంటిగ్రేడ్ స్థాయిలో ఉంటుంది. ఇది కాస్త ఎక్కువైతే శరీరం బాగా వేడి చేసిందని చెప్పవచ్చు. అయితే శరీరంలో ప్రస్తుతం ఎంత వేడి ఉందో చెప్పలేము. మరి ఉష్ణోగ్రత ఎక్కువయిందని ఎలా నిర్థారించగలం అని చాలామందికి సందేహాలు వస్తుంటాయి. వీటికి కొన్ని సంకేతాలున్నాయి. అవేంటో చూద్దాం. శారీరక శ్రమ ఎక్కువైనప్పుడు, జ్వరం...

గర్భిణీలు తప్పనిసరిగా తీసుకోవాల్సిన కాయ ఇదే..!

మనలో చాలామంది కాకరకాయను ఎంతో ఇష్టంగా తింటారు. అయితే కొందరు మాత్రం చేదుగా ఉండే కాకరకాయను తినడానికి పెద్దగా ఇష్టపడరు. రుచికి చేదుగా ఉండే కాకరకాయ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అన్నీఇన్నీ కావు. కనీసం రెండు వారాలకు ఒకసారైనా కాకరకాయను తినాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు కాకరకాయతో చేసిన వంటలు...

శరీరంలో మెగ్నీషియం లోపిస్తే ఏమవుతుందో తెలుసా?

శరీరంలో మెగ్నీషియం లోపిస్తే.. కష్టాలు రానంత వరకు దేవుడు గుర్తుకురాడు. అలాగే ఆరోగ్యంగా ఉన్నన్ని రోజులు ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోం. ఎప్పుడైనా ఆనారోగ్యం వస్తే మాత్రం ఎందుకిలా అయిందన్న డౌట్ వస్తుంది. అప్పుడే ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని అనిపిస్తుంది. శరీరంలో మెగ్నీషియం లోపిస్తే ఏం జరుగుతుందో తెలుసుకుందాం. అది ఎందుకు అవసరమో లోపించకుండా ఏం చెయ్యాలో...

జుట్టు ఎక్కువసమయం స్మూత్‌గా ఉండాలా?

ఇంట్లో నచ్చిన విధంగా ముఖానికి మేకప్‌, హైర్‌ైస్టెల్‌తో ఇంటి నుంచి బయలుదేరుతాం. ఆఫీసుకు వచ్చేసరికి మేకప్‌ ఏమోగాని జుట్టు మాత్రం అసలు దువ్వుకున్నామా లేదా అన్న సందేహం వస్తుంది. ఇంట్లో ఉన్నప్పుడు స్మూత్‌గా అనిపించిన జుట్టు కొద్దిసేపటికే చింపిరిగా ఎందుకు తయారైందనుకుంటాం. దీన్నే జుట్టు పొడిబారడం అంటారు. ఎక్కువసేపు జుట్టు స్మూత్‌గా ఉండేందుకు ఈ...
- Advertisement -

Latest News

రీజనల్ రింగ్ రోడ్డుతో హైదరాబాద్ మరింత అభివృద్ధి : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

మహబూబ్ నగర్ జిల్లాలో ప్రధాని మోడీ పర్యటించారు. ప్రధాని మోడీ రిమోట్ తో రహదారులను ప్రారంభించారు. రూ. 13700 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేశారు...
- Advertisement -

దంపతులను కారుతో ఢీ కొట్టిన నటుడు.. మహిళా మృతి..!

సాధారణంగా ఈ మధ్య కాలంలో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. దీనికి ప్రధాన కారణం అతివేగం లేదా డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే చాలా మంది ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. తాజాగా  బెంగళూరులో...

వివేకా హత్య కేసు.. బెయిల్ పొడిగించాలని కోర్టును ఆశ్రయించిన వైఎస్ భాస్కర్‌రెడ్డి

ఏపీ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడు, కడప  ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి తన బెయిల్‌ను పొడిగించాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తన ఎస్కార్ట్...

లోకేష్ కి పేర్నినాని సవాల్.. సిట్టింగ్ జడ్జీతో విచారణకు సిద్దమా..?

చంద్రబాబు చేసిన పాపాలకు శిక్ష అనుభవించక తప్పదని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. ఆదివారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడుతూ.. కాపులకు రిజర్వేషన్లు ఇస్తామని మోసం చేసిన...

తెలంగాణ ప్రజలకు బీజేపీకి ఇచ్చే సీట్ల సంఖ్య జీరో – KTR

తెలంగాణ ప్రజలకు బీజేపీకి ఇచ్చే సీట్ల సంఖ్య జీరో అంటూ మంత్రి KTR సెటైర్లు పేల్చారు. ప్రధాని మోదీ మహబూబ్ నగర్ పర్యటన నేపథ్యంలో మంత్రి కేటీఆర్ బిజెపిని విమర్శిస్తూ ట్విట్ చేశారు....