hotels
ఇంట్రెస్టింగ్
హోటల్లో ఎక్కువగా తింటున్నారా?ఇది చూస్తే జీవితంలో తినరు..
చాలా మంది ఉదయాన్నే ఉద్యోగానికి వెళ్తూన్నారు.. అయితే లంచ్ బాక్స్ తీసుకొని వెళ్లడానికి టైం లేక బయట హోటల్లో తింటారు. కడుపునిండా భోజనం తిన్నామా లేదా అని చూస్తున్నారు తప్ప సుచి,శుభ్రత గురించి మాత్రం పెద్దగా పట్టించుకోరు.దాంతో హోటల్ నిర్వాహకులు ఇష్టానుసారం ప్రవర్తిస్తున్నారు.కాసుల కక్కుర్తి తో మనుషుల ప్రాణాలను ఖేతార్ చేస్తున్నారు.. కొన్ని హోటల్...
ఇంట్రెస్టింగ్
హోటల్స్లో వాడేసిన సోప్స్ ఏం చేస్తారో తెలుసా..? మళ్లీ వాడుకలోకి..!!
మీరంతా చూసే ఉంటారు..హోటల్స్కు వెళ్లినప్పుడు రూమ్లో సోప్స్, షాంపూలు ఉంటాయి.. ఇష్టం ఉన్నవాళ్లు వాటిని వాడతారు..లేదంటే వదిలేస్తారు. అయితే మనం ఉండే రెండు మూడు రోజులు ఆ సోప్ వాడినా అది అయిపోదు.. వాటిని అక్కడే పడేసి వచ్చేస్తాం.. మరీ ఆ హోటల్ వాళ్లు ఆ సోప్ను డస్ట్బిన్లో వేసి మళ్లీ కొత్తవి పెడతారునుకుంటున్నారా.?...
వార్తలు
అక్టోబర్ ఒకటి నుండి 7 కొత్త రూల్స్… వీటిలో మార్పులట జాగ్రత్త…!
ప్రతీ నెలా కూడా కొన్ని అంశాలు మారుతూ ఉంటాయి. అలానే ఈ అక్టోబర్ నెలలో కూడా కొన్ని మార్పులు వస్తున్నాయి. మ్యూచువల్ ఫండ్ రూల్స్ మొదలు స్కీమ్స్ దాకా పలు అంశాల్లో మార్పులు రానున్నాయి. మరి అవేమిటో చూద్దాం.
మ్యూచువల్ ఫండ్స్:
మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసే వారు ఇక నుండి నామినేషన్ వివరాలను ఇవ్వాలి. లేదంటే...
వార్తలు
రెస్టారెంట్లో సర్వీసు చార్జీలు వేస్తే..వెంటనే ఇలా చెయ్యండి..
ఎప్పుడైనా సరదాగా కుటుంబంతో కలిసి తినడానికి ఏ రెస్టారెంట్ కో, హోటల్ కో వెళ్ళిన వారికి సర్వీసు చార్జీలు పేరుతో చుక్కలు చూపిస్తున్నారు హోటల్ యాజమాన్యం.బిల్లు చెల్లించాల్సిందిబోయి, దానికి తోడు సర్వీసు ఛార్జీలను భారీగా వసూలు చేస్తున్నారు. ప్రస్తుత రోజుల్లో ఏ హోటల్, రెస్టారెంట్లకు వెళ్లినా అక్కడ ఆటోమాటిక్గా సర్వీసు ఛార్జీలను విధిస్తున్నారు. ఫుడ్...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
రెస్టారెంట్లు, హోటళ్లకు సీఎం జగన్ గుడ్న్యూస్
జగన్ మోహన్ రెడ్డి సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా.. హోటళ్లు మరియు రెస్టారెంట్లు రాత్రి 12 గంటల వరకూ తెరుచుకోవచ్చని జగన్ మోహన్ రెడ్డి సర్కార్ పేర్కొంది. ఈ మేరకు తాజాగా అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఉదయం 5 గంటల సమయం నుంచి.. రాత్రి 12...
క్రైమ్
బిర్యానీ కోసం బండ బూతులు..ఆపై దాడి..చివరికి..
భోజన ప్రియులకు ఏమి వచ్చినా ఆపుకోలేరు.ఆకలి వేసిన, వండింది నచ్చకపొయిన అస్సలు ఊరుకోరు..హోటల్ లో తినే బిర్యాని గురించి చెప్పనక్కర్లేదు.. ఈ మధ్య బిర్యానిలో వస్తున్న వాటిని వింటే మాత్రం జీవితంలో బిర్యాని జోలికి వెళ్లరు..మొన్న ఓ వ్యక్తికి బిర్యానీలో రావడం చూసిన వాళ్లంతా బిర్యానిని తినడానికి ఆసక్తి చూపించలేదు.. తాజాగా తెలంగాణలోనే మరో...
ఇంట్రెస్టింగ్
హోటల్ రూమ్స్ లో తెల్లటి బెడ్ షీట్స్ ని ఎందుకు వేస్తారు..?
ఎప్పుడైనా హోటల్లో స్టే చేసినప్పుడు గమనిస్తే మంచాల పైన తెల్లటి బెడ్ షీట్లు ఉంటాయి. నిజానికి తెల్లటి బెడ్ షీట్స్ ని ఉతుక్కోవడం కష్టంగా ఉంటుంది అలాంటప్పుడు ఎందుకు హోటల్స్ లో మంచాల పైన వైట్ బెడ్ షీట్స్ నే వేస్తారు..? నిజానికి చాలా చోట్ల ఇదే పద్ధతిని ఫాలో అవుతూ ఉంటారు. అయితే...
ఇంట్రెస్టింగ్
ఈ జాగ్రత్తలని పబ్లిక్ టాయిలెట్స్ లో, ట్రయల్ రూమ్ లో తీసుకుంటే మంచిది..!
మనం ఏదైనా టూర్ కి వెళ్ళినా లేదంటే ఎక్కడికైనా బయటకి వెళ్లినా కొన్ని కొన్ని సార్లు ట్రయిల్ రూమ్స్ ని మరియు పబ్లిక్ టాయిలెట్స్ ని ఉపయోగించాల్సి వస్తుంది. అయితే ఎప్పుడైనా సరే పబ్లిక్ టాయిలెట్స్ ని కానీ ట్రయల్ రూమ్స్ ని కానీ ఉపయోగించాలనుకుంటే జాగ్రత్త పడే అవసరం ఎంతైనా ఉంది.
కొందరు కీచకులు...
సమాచారం
మైక్రో కెమేరా ఉందని అనుమానమా? ఇలా గుర్తుపట్టండి!
మైక్రో కెమేరాలు. యువతులు, మహిళల పట్ల శాపంగా మారాయి. షాపింగ్ మాల్స్, హోటళ్లకు వెళ్లినప్పుడు ఎక్కడ ఉన్నాయో తెలియని పరిస్థితి. దుస్తులు మార్చుకోవాలంటే ఏదో ఆందోళన. ఎక్కడ వీడియో చిత్రీకరణ అవుతుందోననే టెన్షన్. ఏ ఆకతాయి తమ పరువును తీస్తారో తెలియని పరిస్థితి. అయితే, అప్రమత్తత ద్వారా ఆకతాయిల ఆట కట్టించవచ్చు. సులువుగా మైక్రో...
Telangana - తెలంగాణ
ఆ నియోజకవర్గంలో హోటల్స్ కి ఇప్పుడు ఫుల్ డిమాండ్…!
దుబ్బాక ఉప ఎన్నికతో సంగారెడ్డి జిల్లాలో ఎటు చూసినా ఎన్నికల వాతావరణమే కనిపిస్తోంది. తమ అభిమాన నేతలు, పార్టీని గెలిపించుకోవడానికి అన్ని పార్టీల నాయకులు వాలిపోతున్నారు. ప్రచారంలో తమవంతుగా ఓ చెయ్యి వేస్తున్నారు. ప్రధాన పార్టీల తరపున అగ్ర నేతలు సైతం ఇక్కడే ఉండటంతో హోటల్స్, లాడ్జీల వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా...
Latest News
ముందస్తు ఎన్నికలు పిచ్చోడి చేతిలో రాయి లాంటిది – రేవంత్ రెడ్డి
ముందస్తు ఎన్నికలు పిచ్చోడి చేతిలో రాయి లాంటిదని అన్నారు టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి. ములుగు జిల్లా ప్రాజెక్టు నగర్ లో రెవంత్ రెడ్డి మీడియాతో...
ఆరోగ్యం
బిర్యానీ ఆకుల నీళ్లతో బరువు తగ్గడంలో నిజమెంత..?అసలు తాగొచ్చా..?
బిర్యానీల్లో వాడే ఆకు అందరూ బిర్యానీ, పులావ్ చేసేటప్పుడు మాత్రమే వాడతారు.. కానీ బిర్యాని ఆకు వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలుసా..? అయితే బిర్యానీ ఆకులతో తయారు చేసే మిశ్రమాన్ని తాగితే...
Telangana - తెలంగాణ
అక్బరుద్దీన్ ఓవైసీ తో కాంగ్రెస్ నేతల భేటీ
అసెంబ్లీలో ఎంఐఎం ఎమ్మెల్యే అభ్యర్థున్ ఓవైసీ తో భేటీ అయ్యారు కాంగ్రెస్ సీనియర్ నేతలు భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే జగ్గారెడ్డి. గంటపాటు అబరుద్దీన్ తో కాంగ్రెస్ నేతల సమావేశం కొనసాగింది....
agriculture
వరిలో అగ్గితెగులు నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
మన దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో పండించే పంటలలో ఎక్కువగా వరిని పండిస్తారు.. అయితే అన్ని ప్రాంతాల్లో అగ్గి తెలుగు ఎక్కువగా బాదిస్తుంది.పంటకు తీవ్రనష్టాన్ని కలిగిస్తుంది. ఈ తెగులు వైరక్యులేరియా గ్రిజీయా అనే శిలీంధ్రం...
వార్తలు
త్రివిక్రమ్ భుజస్కందాలపై మహేష్ బరువు భాద్యతలు.!
మహేశ్ బాబు అంటే తెలుగు పరిశ్రమ లో మామూలు సినిమా తో 100 కోట్లు వసూళ్లు రాబట్ట గల సత్తా ఉన్నోడు. ఇక తన సినిమాలు అమెరికా మార్కెట్ లో ఈజీ గా...