ind vs ingland
Sports - స్పోర్ట్స్
Official: కాసేపట్లో రెండవ వన్డే.. సీరీస్ నుంచి కోహ్లీ ఔట్
రెండు రోజుల కిందట ఇండియా మరియు ఇంగ్లాండ్ జట్ల మధ్య వన్డే సిరీస్ ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇవాళ రెండో మ్యాచ్ లండన్ లోని లార్డ్స్ స్టేడియంలో రెండు జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం సాయంత్రం ఐదున్నర గంటలకు ప్రారంభం కానుంది. ఈ రెండో వన్డేకే...
Cricket
India vs England: తొలి వన్డేకు వరుణుడి గండం? లండన్ వాతావరణం ఎలా ఉందంటే?
ఇవాళ ఇండియా మరియు ఇంగ్లాండ్ జట్ల మధ్య వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా ఇవాళ మొదటి మ్యాచ్ లండన్ లోని ఓవల్ స్టేడియంలో రెండు జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం సాయంత్రం ఐదున్నర గంటలకు ప్రారంభం కానుంది. అయితే.. ఇంగ్లాండ్ లో వాతావరణం ఎప్పుడు ఎలా ఉంటుందో...
Cricket
IND Vs ENG: ఐదో టెస్టులో భారత్ ఓటమి.. టెస్ట్ సిరీస్ సమం
భారత్ తో జరుగుతున్న 5వ టెస్టులో ఇంగ్లాండ్ జట్టు 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఐదు టెస్టుల సిరీస్ ను 2-2 తో సమానం చేసింది. 378 పరుగుల విజయలక్ష్యంతో ఓవర్నైట్ స్కోరు 259/3 తో ఐదవ రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన స్టోక్స్ సేనా మరో వికెట్ కోల్పోకుండానే విజయాన్ని...
Cricket
IND Vs ENG: తొలి ఇన్నింగ్స్లో416 పరుగులకు భారత్ ఆలౌట్
ఇంగ్లాండ్ తో బర్మింగ్హామ్ లోని ఎడ్జ్బాస్టన్ స్టేడియంలో జరుగుతున్న ఐదో టెస్ట్ మ్యాచ్ లో భారత జట్టు తొలి ఇన్నింగ్స్ లో 416 పరుగులకి ఆలౌటైంది. మ్యాచ్ లో రెండో రోజైన శనివారం ఓవర్నైట్ స్కోరు 338/7 తో ఇన్నింగ్స్ కొనసాగించిన భారత జట్టులో రవీంద్ర జడేజా 194 బంతుల్లో 104 పరుగులు చేశాడు....
Latest News
టీమిండియా ముందు భారీ టార్గెట్..!
మూడు టీ-20 సిరీస్ లో భాగంగా ముంబయిలోని వాంఖడే స్టేడియంలో భారత మహిళల క్రికెట్ జట్టుతో ఇంగ్లండ్ తలబడుతోంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణిత...
Telangana - తెలంగాణ
వైఎస్ పాలనలాగే రేవంత్ రెడ్డి పాలన ఉంటుంది : వంశీకృష్ణ
దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలన లాగే.. రేవంత్ రెడ్డి పాలన ఉంటుంది అన్నారు అచ్చంపేట ఎమ్మెల్యే వంశీ కృష్ణ. హైదరాబాద్ ఎల్బీ స్టేడియం వేదికగా తెలంగాణ ముఖ్యమంత్రిగా రేపు రేవంత్...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
రేపు విజయవాడలో సీఎం జగన్ పర్యటన..!
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు విజయవాడలో పర్యటించనున్నారు. కనకదుర్గమ్మ ఆలయంలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం, భూమి పూజ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. అనంతరం కనకదుర్గమ్మను సీఎం దర్శించుకోనున్నారు. ఈ సందర్భంగా...
వార్తలు
దయచేసిన నన్ను క్షమించండి : మంచు మనోజ్
టాలీవుడ్ నటుడు మంచు మనోజ్ 2017 తర్వాత ఏ సినిమా చేయలేదు. కొన్ని సినిమాలకు సైన్ చేసినా అవి మధ్యలోనే ఆగిపోయాయి. ఇక ఇప్పుడు ఆయన మళ్లీ వెండితెరపైకి రాబోతున్నారు. మరోవైపు ఓటీటీలోనూ...
వార్తలు
NTR 31 అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్..!
RRR మూవీ తరువాత నెక్ట్స్ ప్రాజెక్ట్ ని పట్టాలు ఎక్కించడానికి చాలా గ్యాప్ తీసుకున్న ఎన్టీఆర్.. దేవర స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మూవీస్ మేకింగ్ విషయంలో స్పీడ్ పెంచేశాడు. దేవరని ఇప్పుడు...