Independence day special
Independence Day
స్వాతంత్ర్య దినోత్సవం స్పెషల్: దేశ భక్తి చాటుకున్న కళాకారుడు..వైరల్..
భారత దేశం గురించి ఎంత చెప్పినా తక్కువే.. స్వాతంత్ర్యానికి ముందు మన దేశంలో మనం బానిసలుగా బ్రతికారు..ఆ తర్వాత ఎందరో త్యాగ ఫలం కారణంగా మనం ఇప్పుడు స్వేచ్చగా బ్రతుకుతున్నాము..భారత దేశం పై గల ప్రేమను ఒక్కొక్కరూ ఒక్కో విధంగా ఛాటుకుంటూన్నారు..ఇప్పటికే ఎన్నో కళాఖండాలను చూసాము..కానీ ఓ కళాకారుడు అద్బుతాన్ని చేశాడు..అదేంటో ఇప్పుడు ఒకసారి...
Best of Bharath
భారత దేశంలోని ఉత్తమ తీర్పులు,కొత్త చట్టాలు ఏంటో తెలుసా?
భారత దేశానికి స్వాతంత్ర్యం ముందు చట్టాలు, న్యాయమైన మార్పులు ఎన్నో జరిగాయి..అందులో కొన్ని చరిత్రను తిరగ రాసాయి..వాటినే ప్రభుత్వం నాటి నుంచి నేటి వరకూ ఆ చట్టాలను ప్రభుత్వం అమలు చేస్తుంది.వాటికి ఎంతో ప్రత్యేకత కూడా ఉంది.. ఆ తీర్పులు గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
భారతదేశ అత్యున్నత న్యాయస్థానం దేశంలోని అత్యున్నత న్యాయవ్యవస్థ. ఇది...
Best of Bharath
భారతదేశపు బెస్ట్ కార్టూనిస్టులు ఎవరో తెలుసా?
చిత్రాలు మరియు చిత్రలేఖనాలు ఎల్లప్పుడూ సాధారణ ప్రజల ఆలోచనలు మరియు అభిప్రాయాల చిత్రీకరణకు వేదికగా రూపొందాయి, లేకుంటే, వాయిస్ పొందలేము. హాస్యం, ఆనందం మరియు వినోదంతో కూడిన చిన్ననాటి అనుబంధాన్ని అందించిన కార్టూన్లు ఐస్బ్రేకర్లుగా పనిచేస్తాయి, ఇది కమ్యూనికేషన్ సందేశంతో ప్రేక్షకులను ఏకం చేస్తుంది..
మ్యాగజైన్లు, వార్తాపత్రికలు, వెబ్ ఇలస్ట్రేషన్లు, కామిక్ పుస్తకాల్లో మనకు కార్టూన్లు...
Best of Bharath
భారతదేశంలోని అత్యుత్తమ కళాకారులు, వారి ప్రసిద్ధ రచనలు..
మన దేశం అన్ని కళలకు ప్రసిద్ధి..ఎన్నో కులాలకు, మతాలకు అతీతంగ ఉన్న సంగతి తెలిసిందే..అదే విధంగా ఎన్నో కళలకు పుట్టినిల్లుగా ఉంది.. ఇక ఆలస్యం లేకుండా మన దేశంలోని 10 అత్యంత ప్రసిద్ధ భారతీయ కళాకారులు మరియు వారి అత్యుత్తమ రచనలు గురించి వివరంగా తెలుసుకుందాం..
భారతీయ కళకు వేల సంవత్సరాల పాటు గొప్ప మరియు...
Best of Bharath
వారి సాహిత్యం రగిలించిన ఉద్యమంతోనే.. మనకు స్వాతంత్య్రం
గన్ను కన్నా గొప్పది పెన్ను..ఈ విషయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు..కలంతో రాసే పదాలు ఎలాంటి వారినైన మేల్కొనేలా చేస్తుంది.. భారతదేశాన్ని 200 సంవత్సరాలకు పైగా బ్రిటిష్ వారు పాలించారు.. చివరకు స్వాతంత్ర్యం కోసం దశాబ్దాల పోరాటం తర్వాత, మన దేశం ఆగస్టు 15, 1947 న స్వాతంత్ర్యం పొందింది. బ్రిటిష్ రాజ్ సమయంలో,...
Changemakers
భారతదేశ వాతావరణ యోధులు: పచ్చని భవిష్యత్తు వెనుక ఉన్న వ్యక్తుల గురించి తెలుసుకోండి..
18వ శతాబ్దం మొదటిలో బొగ్గు మరియు చమురు వంటి శిలాజ ఇంధనాలను విస్తృతంగా ఉపయోగించినప్పటి నుంచి, భూమి నేడు దాదాపు 1 డిగ్రీ సెల్సియస్ వరకు వేడెక్కింది. దీనివల్ల భూతాపం పెరిగిపోయింది. గ్లోబల్ వార్మింగ్ దెయ్యం మనల్ని వెంటాడుతుండగా, మారుతున్న వాతావరణ వ్యవస్థ లక్షలాది మంది ప్రజలను స్థానభ్రంశం చేస్తోంది. వన్యప్రాణులను నాశనం చేస్తోంది....
Changemakers
భారత దేశంలో ఎన్జీవోలు తీసుకొచ్చిన అతిపెద్ద మార్పులు ఇవే..
భారత దేశంలో ఎన్జీవోల ద్వారా ఎన్నో మార్పులు వచ్చాయి.. దేశ అభివృద్ధి లో కీలక పాత్రను పోషించాయి..కొన్ని సంవత్సరాల నుంచి భారత దేశంలో వచ్చిన కీలక మార్పుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
సైట్సేవర్స్.. ఇది అంధులకు సంబంధించిన స్వచ్ఛంద సంస్థ, ఇది 1966 నుండి భారతదేశంలో అమలులో ఉంది మరియు ప్రభుత్వంలో నమోదు చేయబడింది. స్వచ్ఛంద...
Changemakers
శ్వేత విప్లవ పితామహుడు వర్గీస్ కురియన్ గురించి ఈ విషయాలు తెలుసా?
శ్వేత విప్లవం అనే పేరు వినగానే అందరికి ముందుగా గుర్తుకు వచ్చే పేరు వర్గీస్ కురియన్..ఈయనను శ్వేత విప్లవ పితామహుడు అని పిలుస్తారు..పాల ఉత్పత్తిలో విప్లవం తీసుకొచ్చి,దేశం గర్వించేలా చేసిన మహనీయుడు ఈయన..అలాంటి మహొన్నతమైన వ్యక్తి గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
పాల ఉత్పత్తిలో ప్రపంచ దేశాలలో అగ్ర స్థానంలో నిలిపారు వర్గీస్ కురియన్. ప్రపంచ...
Latest News
నేడు ముఖ్యమంత్రిగా రేవంత్రెడ్డి ప్రమాణస్వీకారం
తెలంగాణ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా నేడు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో మధ్యాహ్నం 1.04 గంటలకు రేవంత్ రెడ్డి చేత...
Sports - స్పోర్ట్స్
టీమిండియా ముందు భారీ టార్గెట్..!
మూడు టీ-20 సిరీస్ లో భాగంగా ముంబయిలోని వాంఖడే స్టేడియంలో భారత మహిళల క్రికెట్ జట్టుతో ఇంగ్లండ్ తలబడుతోంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణిత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి...
Telangana - తెలంగాణ
వైఎస్ పాలనలాగే రేవంత్ రెడ్డి పాలన ఉంటుంది : వంశీకృష్ణ
దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలన లాగే.. రేవంత్ రెడ్డి పాలన ఉంటుంది అన్నారు అచ్చంపేట ఎమ్మెల్యే వంశీ కృష్ణ. హైదరాబాద్ ఎల్బీ స్టేడియం వేదికగా తెలంగాణ ముఖ్యమంత్రిగా రేపు రేవంత్...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
రేపు విజయవాడలో సీఎం జగన్ పర్యటన..!
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు విజయవాడలో పర్యటించనున్నారు. కనకదుర్గమ్మ ఆలయంలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం, భూమి పూజ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. అనంతరం కనకదుర్గమ్మను సీఎం దర్శించుకోనున్నారు. ఈ సందర్భంగా...
వార్తలు
దయచేసిన నన్ను క్షమించండి : మంచు మనోజ్
టాలీవుడ్ నటుడు మంచు మనోజ్ 2017 తర్వాత ఏ సినిమా చేయలేదు. కొన్ని సినిమాలకు సైన్ చేసినా అవి మధ్యలోనే ఆగిపోయాయి. ఇక ఇప్పుడు ఆయన మళ్లీ వెండితెరపైకి రాబోతున్నారు. మరోవైపు ఓటీటీలోనూ...