INDIA CRICKET

ధోనీని పొగిడిన గౌతం గంభీర్ … !

ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై మాజీ ఇండియా క్రికెటర్ గౌతమ్ గంభీర్ ప్రశంసల వర్షం కురిపించాడు. గౌతమ్ గంభీర్ ఒక ఇంటర్వ్యూ లో భాగంగా మాట్లాడుతూ, ధోని కెరీర్ లో ఒకవేళ కెప్టెన్ కాకపోయి ఉంటే తన కెరీర్ లో ఎన్నో రికార్డులను సాధించి ఉంటాడని అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ధోని...

RECORD: 10 వేల పరుగుల క్లబ్ లోకి రోహిత్ శర్మ ఎంట్రీ… !

ఈ రోజు కొలంబో వేదికగా శ్రీలంక మరియు ఇండియాల మధ్యన జరుగుతున్న సూపర్ 4 మ్యాచ్ లో ఇండియా మరో అయిదు బంతులు మిగిలి ఉండగానే 213 పరుగులకు ఆల్ అవుట్ అయింది. ఈ ఇన్నింగ్స్ లో మరోసారి రోహిత్ శర్మ అర్ధ సెంచరీ తో రాణించగా, మరో ముగ్గురు ఆటగాళ్లు కు పైగా...

మీడియా పై కెప్టెన్ రోహిత్ శర్మ ఫైర్ .. !

నిన్న ఆసియా కప్ లో నేపాల్ తో జరిగిన మ్యాచ్ లో ఇండియా 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది సూపర్ 4 కు అర్హత సాధించింది. ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ అర్థ సెంచరీ తో రాణించి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా ఎంపిక అయ్యారు. కాగా ఈ మ్యాచ్...

ధోనిని పొగడ్తలతో ముంచెత్తిన సునీల్ గవాస్కర్ !

ఇండియా మాజీ కెప్టెన్ మరియు కీపర్ అయిన మహేంద్ర సింగ్ ధోని ప్రస్తుతం ఐపీఎల్ ద్వారా క్రికెట్ తో టచ్ లోనే ఉన్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ ను మరోసారి ఛాంపియన్ గా నిలబెట్టాలన్న కసితో బరిలో ఉన్నాడు. ఇదిలా ఉంటే ఈ ఝార్ఖండ్ డైనమైట్ పై ఇండియా మాజీ క్రికెటర్ మరియు వ్యాఖ్యాత...
- Advertisement -

Latest News

కొత్త ప్రభుత్వానికి సహకరిద్దాం.. ఏం జరుగుతుందో చూద్దాం : కేసీఆర్

తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజార్టీతో గెలిచిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసే పనిలో నిమగ్నమైంది. మరోవైపు...
- Advertisement -

తెలంగాణ సహా నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత

తెలంగాణ సహా నాలుగు రాష్ట్రాలలో ఎన్నికలు ముగిశాయి. తాజాగా ఫలితాలు కూడా వెలువడ్డాయి. మరో రెండు మూడు రోజుల్లో ఈ నాలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కూడా కొలువు దీరనున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర...

రాష్ట్రంలో మూడో శాసనసభ ఏర్పాటుకు గెజిట్ నోటిఫికేషన్ జారీ

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కీలక గెజిట్ విడుదల చేసింది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడటంతో ఆ తర్వాత జరిగే ప్రక్రియను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో మూడో శాసనసభ...

గుడ్ న్యూస్.. రోడ్డు ప్రమాద బాధితులకు కేంద్రం ఉచిత వైద్యం​.. నాలుగు నెలల్లో అమలు!

కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి ఇక నుంచి ఉచిత వైద్యం అందించాలని నిర్ణయించింది. ఈ విధానాన్ని మరో నాలుగు నెలల్లో అందుబాటులోకి తీసుకువచ్చేలా ప్రణాళికలు రచిస్తోంది....

తెలంగాణ భవన్‌ కేంద్రంగా ప్రజలకు అందుబాటులో ఉంటాం: కేటీఆర్‌

తెలంగాణలో స్పష్టమైన అధికారం చేజిక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా సాగుతోంది. మరోవైపు ఈ ఎన్నికల్లో ఘోర ఓటమి పాలైన బీఆర్ఎస్ పార్టీ దిద్దుబాటు చర్యలపై ఫోకస్ పెడుతూనే ప్రజల్లోనే...