India vs Srilanka
Asia cup
ఆసియా కప్ ఫైనల్ లో శ్రీలంక ఓటమిపై విచారణ చెయ్యాలి… !
ఆదివారం రోజున ఇండియా మరియు శ్రీలంక జట్ల మధ్యన ఆసియా కప్ ఫైనల్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ సారధ్యంలోని ఇండియా జట్టు ఏకంగా పది వికెట్ల తేడాతో మ్యాచ్ ను గెలిచి టైటిల్ ను గెలుచుకుంది. కాగా తాజాగా శ్రీలంక SJB పార్టీ అట్టనాయకే కొత్త సందేహాన్ని...
Cricket
ASIA CUP FINAL: సిరాజ్ బౌలింగ్ కు షాక్ అయిన శ్రీలంక మహిళా అభిమాని… !
నిన్న కొలంబోలో ఇండియా మరియు శ్రీలంక ల మధ్యన జరిగిన మ్యాచ్ ఏకపక్షముగా ముగిసిన విషయం తెలిసిందే. సెమీఫైనల్ లాంటి మ్యాచ్ లో పాకిస్తాన్ పై కష్టంగా గెలిచి ఫైనల్ కు చేరుకున్నా ఉపయోగం లేకుండా పోయింది. మొదట టాస్ గెలిచినా శ్రీలంక బ్యాటింగ్ ఎంచుకుని తప్పుడు నిర్ణయం తీసుకుంది. ఈ ఫలితంగా శ్రీలంక...
Cricket
ఆసియా కప్ ఫైనల్ కు కీలక “ఆల్ రౌండర్” ఎంట్రీ … !
రేపు ఇండియా మరియు శ్రీలంక జట్ల మధ్యన ఆసియా కప్ 2023 ఫైనల్ కొలంబో వేదికగా జరగనుంది. ఈ ఫైనల్ లో ఇరు జట్లకు గెలుపు అవకాశాలు సమానంగా ఉన్నాయనే చెప్పాలి. ఎందుకంటే పాకిస్తాన్ తో శ్రీలంక ఆడిన విధానం మరియు నిన్న ఇండియా బంగ్లాదేశ్ తో ఆడిన విధానం చూస్తే గెలుపు అవకాశాలు...
Cricket
ఆసియా కప్; 49 సంవత్సరాల వన్ డే క్రికెట్ చరిత్రలో ఇండియా చెత్త రికార్డ్… !
శ్రీలంక వేదికగా జరుగుతున్న ఆసియా కప్ లో నిన్న శ్రీలంక మరియు ఇండియా జట్ల ఆమధ్య జరిగిన మ్యాచ్ లో రోహిత్ శర్మ సారథ్యంలో 41 పరుగుల తేడాతో విజయం సాధించినా, చివరికి ఒక చెత్త రికార్డును మూటగట్టుకుంది. ఇండియా ఇప్పటి వరకు క్రికెట్ లోకి ప్రవేశించి 49 సంవత్సరాలు పూర్తి అయింది ....
Cricket
RECORD: 10 వేల పరుగుల క్లబ్ లోకి రోహిత్ శర్మ ఎంట్రీ… !
ఈ రోజు కొలంబో వేదికగా శ్రీలంక మరియు ఇండియాల మధ్యన జరుగుతున్న సూపర్ 4 మ్యాచ్ లో ఇండియా మరో అయిదు బంతులు మిగిలి ఉండగానే 213 పరుగులకు ఆల్ అవుట్ అయింది. ఈ ఇన్నింగ్స్ లో మరోసారి రోహిత్ శర్మ అర్ధ సెంచరీ తో రాణించగా, మరో ముగ్గురు ఆటగాళ్లు కు పైగా...
Cricket
ఇండియాపై 5 వికెట్లతో యువ స్పిన్నర్ సంచలనం… !
ఇండియా మరియు శ్రీలంక ల మధ్య ఆసియా కప్ సూపర్ 4 లో జరుగుతున్న మ్యాచ్ లో ఆతిధ్య శ్రీలంక అప్పర్ హ్యాండ్ అని చెప్పాలి. మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా శ్రీలంక ముందు ఛాలెంజింగ్ టోటల్ ఉంచడంలో ఫెయిల్ అయింది. నిన్న మ్యాచ్ లో పాకిస్తాన్ పై భారీ స్కోర్ చేసినా, ఈ...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
పీకల్లోతు కష్టాల్లో రోహిత్ సేన.. పేకమేడలా కూలిపోయిన ఇండియా !
శ్రీలంక మరియు ఇండియాల మధ్యన కొలంబో వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచిన రోహిత్ శ్రమ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. రోహిత్ వరుసగా ఈ ఆసియ కప్ లో రెండవ అర్ద సెంచరీ పూర్తి చేసుకోగా, ఆ తర్వాత ఇన్నింగ్స్ ను భారీ స్కోర్ దిశగా నడిపించడంలో ఫెయిల్ అయ్యాడు. మొదటగా గిల్ (19)...
Cricket
ఆసియా కప్: ఇండియా రోహిత్, కోహ్లీ లను అవుట్ చేసిన యంగ్ స్పిన్నర్… !
ఆసియా కప్ లో భాగంగా ఈ రోజు శ్రీలంక మరియు ఇండియా ల మధ్యన మ్యాచ్ జరుగుతోంది. ముందుగా టాస్ గెలిచిన ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.. మొదటి పది ఓవర్ లలో ఓపెనర్లుగా వచ్చిన రోహిత్ శర్మ మరియు గిల్ లు వికెట్ కోల్పోకుండా 65 పరుగులు చేసి ఇండియా...
Cricket
10 వేల పరుగుల మైలురాయికి చేరువలో “హిట్ మ్యాన్” రోహిత్ శర్మ… !
నిన్న పాకిస్తాన్ పై భారీ విజయం తర్వాత ఇండియా జట్టు పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉంది అని చెప్పాలి. వర్షం కారణంగా రెండు రోజులు ఆడిన ఈ మ్యాచ్ లో ఇండియా అన్ని విభాగాలలో పాకిస్తాన్ ను చిత్తుచిత్తుగా ఓడించింది. కానీ షెడ్యూల్ ప్రకారం ఈ రోజు శ్రీలంక తో మ్యాచ్ ఆడాల్సి ఉంది.. కాగా...
Cricket
IND vs SL Pink Ball Test : మొదటి రోజు బౌలర్లదే.. 86 కే 6 వికెట్లను కూల్చిన భారత్
శ్రీలంక, టీమిండియా మధ్య జరుగుతున్న పింక్ బాల్ టెస్టు బెంగళూర్ లోని చిన్న స్వామి స్టేడియంలో జరుగుతన్న విషయం తెలిసిందే. కాగ శనివారం జరిగిన మొదటి రోజు ఆటలో బౌలర్లదే ఆధిపత్యం నడిచింది. రెండు జట్లకు చెందిన బౌలర్లు అద్భుతంగా రాణించారు. దీంతో డే అండ్ నైట్ మ్యాచ్ లలో ఒక రోజులో అత్యధిక...
Latest News
కొత్త ప్రభుత్వానికి సహకరిద్దాం.. ఏం జరుగుతుందో చూద్దాం : కేసీఆర్
తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజార్టీతో గెలిచిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసే పనిలో నిమగ్నమైంది. మరోవైపు...
Telangana - తెలంగాణ
తెలంగాణ సహా నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత
తెలంగాణ సహా నాలుగు రాష్ట్రాలలో ఎన్నికలు ముగిశాయి. తాజాగా ఫలితాలు కూడా వెలువడ్డాయి. మరో రెండు మూడు రోజుల్లో ఈ నాలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కూడా కొలువు దీరనున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర...
Telangana - తెలంగాణ
రాష్ట్రంలో మూడో శాసనసభ ఏర్పాటుకు గెజిట్ నోటిఫికేషన్ జారీ
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కీలక గెజిట్ విడుదల చేసింది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడటంతో ఆ తర్వాత జరిగే ప్రక్రియను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో మూడో శాసనసభ...
భారతదేశం
గుడ్ న్యూస్.. రోడ్డు ప్రమాద బాధితులకు కేంద్రం ఉచిత వైద్యం.. నాలుగు నెలల్లో అమలు!
కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి ఇక నుంచి ఉచిత వైద్యం అందించాలని నిర్ణయించింది. ఈ విధానాన్ని మరో నాలుగు నెలల్లో అందుబాటులోకి తీసుకువచ్చేలా ప్రణాళికలు రచిస్తోంది....
Telangana - తెలంగాణ
తెలంగాణ భవన్ కేంద్రంగా ప్రజలకు అందుబాటులో ఉంటాం: కేటీఆర్
తెలంగాణలో స్పష్టమైన అధికారం చేజిక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా సాగుతోంది. మరోవైపు ఈ ఎన్నికల్లో ఘోర ఓటమి పాలైన బీఆర్ఎస్ పార్టీ దిద్దుబాటు చర్యలపై ఫోకస్ పెడుతూనే ప్రజల్లోనే...