intrest

ఈ స్కీమ్ లో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే అంతకు అంత వడ్డీ.. పూర్తి వివరాలు..

డబ్బులను పొదుపు చెయ్యడం చాలా మంచి పద్ధతి.. అలా ఆలోచిస్తున్నవారికి అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది.. ఎంత ఇన్వెస్ట్ చేస్తే అంతకు మించి డబుల్ వడ్డీ మీకు వస్తుంది.. ఆ స్కీమ్ గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. పోస్టాఫీస్‌లో కిసాన్ వికాస్ పత్ర పేరుతో ఒక పథకం అందుబాటులో ఉంది. ఇందులో చేరితే...

నేడే మే డే.. కార్మికుల దినోత్సవం గురించి మీకు తెలుసా..?

ఇప్పుడు అయితే.. 8 గంటలు పనిచేస్తున్నాం.. కానీ ఒకప్పుడు ఇలా కాదు.. ఇన్ని పనిగంటలు అని ప్రత్యేకంగా ఉండకపోవడంతో.. కొన్ని చోట్ల కార్మికులచేత రాత్రిబవళ్ళు పని చేయించే వారు.. ఈ రోజు ఉద్యోగం గానీ, ఏదైనా పనికి పోయిన... 8 గంటలు మాత్రమే పని వేళలు గుర్తించడానికి వెనుక ఎంతో మంది పోరాట శ్రమ...

ఫిక్స్​డ్​ డిపాజిట్లపై వడ్డీరేట్లు పెంచిన ఐడీబీఐ బ్యాంక్..!

ఐడీబీఐ బ్యాంక్ (IDBI Bank) లో మీకు ఖాతా ఉందా..? అయితే మీకు గుడ్ న్యూస్. తాజాగా ఐడీబీఐ బ్యాంక్ ఫిక్స్​డ్​ డిపాజిట్లపై వడ్డీరేట్లు పెంచాలని నిర్ణయం తీసుకుంది. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాలలోకి వెళితే..ఐడీబీఐ బ్యాంక్ ఫిక్స్​డ్​ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచింది. వాటి వివరాలలోకి వెళితే.. రూ. 2 కోట్ల కన్నా...

బ్యాంకులో రుణం తీసుకున్న వారికి ఊరట.. వచ్చేనెల కల్లా ఖాతాల్లోకి నగదు జమ..

బ్యాంకులో రుణం తీసుకున్న వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. అదేంటంటే.. మనం బ్యాంకులో రుణం తీసుకున్నప్పుడు వడ్డీ కట్టలేని పరిస్థితులలో వడ్డీకి కూడా వడ్డీ పడుతుంది కదా.. !! అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వడ్డీ మీద వడ్డీ మినహాయింపు అంశానికి సంబంధించి మార్గదర్శకాలు జారీ చేసింది. మోదీ సర్కార్ రూ.2...

నెలకు రూ.2000 కట్టండి… లక్ష రుణం పొందండి.. !!

ప్రజలను ఆకట్టుకునేలా ఈ పండుగ సీజన్ లో అన్ని రకాల ప్రైవేట్ బ్యాంకులు, షాపింగ్ మాల్స్, ఆన్లైన్ యాప్స్ అన్ని కూడా భారీ ఆఫర్లు, డిస్కౌంట్స్ ప్రకటించిన విషయం తెలిసిందే.. అయితే ఇప్పుడు ప్రభుత్వ రంగ బ్యాంకులు డిస్కౌంట్లు ఆఫర్లు అందించడానికి ముందుకు వచ్చాయి.అలాగే కస్టమర్లకు తక్కువ వడ్డీకే రుణాలు కూడా ఆఫర్ చేస్తున్నాయి....
- Advertisement -

Latest News

బ్రేకింగ్ న్యూస్ : బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ కి ఈడీ సమన్లు..!

దేశవ్యాప్తంగా ఈ మధ్య కాలంలో క్రికెట్ బెట్టింగ్ రోజు రోజుకు విపరీతంగా పెరిగిపోతుంది. చిన్న, పెద్ద అని తేడా లేకుండా అందరూ బెట్టింగ్ వలలో పడుతున్నారు....
- Advertisement -

ASIAN GAMES 2023: సెమీస్ కు చేరిన బంగ్లాదేశ్… ఇండియాతో అమీ తుమీ !

ఆసియన్ గేమ్స్ 2023 లో భాగంగా ఇప్పటికే మహిళల క్రికెట్ లో గోల్డ్ మెడల్ సాధించి దేశం గర్వించేలా చేశారు ఇండియా జట్టు.. ఇక ఇప్పుడు పురుషుల క్రికెట్ జట్టు వంతు వచ్చింది.....

బ్రేకింగ్ : బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ కి ఈడీ సమన్లు..!

ఈ మధ్య కాలంలో యువత బెట్టింగ్ వలలో పడి మోసపోతున్నారు. కొంత మంది ప్రాణాలను సైతం కోల్పోతున్నారు. దేశవ్యాప్తంగా ఈ తంతు కొనసాగుతూనే ఉంది. అయితే తాజాగా బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్...

తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటుకు నోటిఫికేషన్ విడుదల

కేంద్ర  క్యాబినేట్ నిర్ణయాలను ప్రకటించారు కేంద్ర మంత్రులు అనురాగ్ ఠాకూర్, కిషన్ రెడ్డి. తెలంగాణకు సమ్మక్క-సారక్క కేంద్రీయ గిరిజన యూనివర్సిటీ, జాతీయ పసుపు బోర్డుకు కేంద్ర క్యాబినేట్ ఆమోదం తెలిపింది. తెలంగాణలో ములుగు...

తెలంగాణలో జనసేన ప్రభావమెంత?

తెలంగాణలో ఎన్నికల హడావిడి మొదలైంది. అధికారం బిఆర్ఎస్ పార్టీ ఇప్పటికే తొలి జాబితాను ప్రకటించి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారని చెప్పవచ్చు. హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకోవాలని బిఆర్ఎస్ గట్టిపట్టుతో ఉంది. ఈసారైనా విజయాన్ని...