ipl 13th edition

ధోనీతోపాటే రిటైర్ ఎందుకు అయ్యాడో ఎట్ట‌కేల‌కు తెలిపిన సురేష్ రైనా

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ 2020 ఆరంభం సంద‌ర్బంగా భారత క్రికెట్ జ‌ట్టు మాజీ వికెట్ కీప‌ర్ ధోనీతోపాటు బ్యాట్స్‌మ‌న్ సురేష్ రైనా వెంట వెంట‌నే రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన విష‌యం విదిత‌మే. అయితే ధోనీ రిటైర్ అవుతాడ‌ని అప్ప‌టికే అభిమానులు ఊహించారు కానీ రైనా రిటైర్మెంట్ క్రికెట్ ఫ్యాన్స్‌కు షాక్‌ను క‌లిగించింది. ధోనీ రిటైర్మెంట్‌ను ప్ర‌క‌టించిన...

ఐపీఎల్ ట్రోఫీ మ‌ళ్లీ ముంబైదే.. ఢిల్లీపై ఘ‌న విజ‌యం..

దుబాయ్‌లో మంగ‌ళ‌వారం జ‌రిగిన ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్) 2020 టోర్నీ ఫైన‌ల్ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ పై ముంబై ఇండియ‌న్స్ ఘ‌న విజ‌యం సాధించింది. ఢిల్లీ నిర్దేశించిన 157 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ముంబై అల‌వోక‌గా ఛేదించింది. ఈ క్ర‌మంలో ఢిల్లీపై ముంబై 5 వికెట్ల తేడాతో గెలుపొంది మ‌రో ఐపీఎల్ టైటిల్‌ను త‌న...

ముంబై థ్రిల్లింగ్ విక్ట‌రీ.. ఐపీఎల్ 2020 ఫైన‌ల్స్‌కు..

దుబాయ్‌లో గురువారం జ‌రిగిన ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ 2020 క్వాలిఫైర్ 1 మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ పై ముంబై ఇండియ‌న్స్ అల‌వోక‌గా విజ‌యం సాధించి ఫైన‌ల్స్‌కు దూసుకెళ్లింది. ఎప్ప‌టిలాగే ముంబై ఇండియ‌న్స్ ఈ సారి కూడా ఫైన‌ల్స్‌కు చేరుకుంది. ముంబై నిర్దేశించిన భారీ ల‌క్ష్యాన్ని ఛేదించే క్ర‌మంలో ఢిల్లీ త‌డ‌బ‌డింది. దీంతో ఆ జ‌ట్టుపై...

ఐపీఎల్ 2020 ప్లే ఆఫ్స్‌కు చేరిన హైద‌రాబాద్‌.. ముంబైపై బంప‌ర్ విక్ట‌రీ..!

షార్జా వేదిక‌గా మంగ‌ళ‌వారం జ‌రిగిన ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ 2020 టోర్నీ 56వ మ్యాచ్‌లో ముంబై ఇండియ‌న్స్‌పై స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ ఘ‌న విజ‌యం సాధించింది. ముంబై విసిరిన 150 ప‌రుగుల ల‌క్ష్యాన్ని హైద‌రాబాద్ అల‌వోక‌గా ఛేదించింది. ఈ క్ర‌మంలో ముంబైపై హైద‌రాబాద్ 10 వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది. మ్యాచ్‌లో హైద‌రాబాద్ టాస్...

బెంగ‌ళూరుపై ముంబై ఇండియ‌న్స్ ఘ‌న విజయం

అబుధాబిలో బుధ‌వారం జ‌రిగిన ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ 2020 టోర్నీ 48వ మ్యాచ్‌లో రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుపై ముంబై ఇండియ‌న్స్ ఘ‌న విజ‌యం సాధించింది. బెంగ‌ళూరు ఉంచిన ల‌క్ష్యాన్ని ముంబై సునాయాసంగా ఛేదించింది. ఈ క్ర‌మంలో ఆ జ‌ట్టుపై ముంబై 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. మ్యాచ్‌లో ముంబై టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోగా...

రాజ‌స్థాన్‌పై హైద‌రాబాద్ ఘ‌న విజ‌యం

దుబాయ్‌లో గురువారం జ‌రిగిన ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ 2020 టోర్నీ 40వ మ్యాచ్‌లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ పై స‌న్ రైజర్స్ హైద‌రాబాద్ ఘ‌న విజ‌యం సాధించింది. రాయ‌ల్స్ నిర్దేశించిన ల‌క్ష్యాన్ని హైద‌రాబాద్ అల‌వోక‌గా ఛేదించింది. బౌల‌ర్లు, బ్యాట్స్‌మెన్ ఈ మ్యాచ్‌ను గెలిపించారు. ఈ క్ర‌మంలో రాయ‌ల్స్‌పై హైద‌రాబాద్ 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. మ్యాచ్‌లో హైద‌రాబాద్...

బెంగ‌ళూరు చేతిలో చిత్తుగా ఓడిన కోల్‌క‌తా

అబుధాబిలో బుధ‌వారం జ‌రిగిన ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ 2020 టోర్నీ 39వ మ్యాచ్‌లో కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ చిత్తుగా ఓడింది. రాయ‌ల్ చాలెంజర్స్ బెంగ‌ళూరు బౌల‌ర్లు చెల‌రేగ‌డంతో కోల్‌క‌తా త‌క్కువ స్కోరుకే ప‌రిమిత‌మైంది. దీంతో స్వ‌ల్ప ల‌క్ష్యాన్ని బెంగ‌ళూరు ఆడుతూ పాడుతూ ఛేదించింది. కోల్‌క‌తాపై బెంగ‌ళూరు 8 వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది. మ్యాచ్‌లో...

ఢిల్లీపై పంజాబ్ ఘ‌న విజ‌యం

దుబాయ్‌లో మంగ‌ళ‌వారం జ‌రిగిన ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ 2020 టోర్నీ 38వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ పై కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ 5 వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది. ఢిల్లీ విసిరిన 165 ప‌రుగుల ల‌క్ష్యాన్ని పంజాబ్ సునాయాసంగానే ఛేదించింది. ఓ ద‌శ‌లో వెనుక‌బ‌డిన‌ట్లు క‌నిపించినా త‌రువాత పుంజుకుని పంజాబ్ ఎట్ట‌కేల‌కు విజ‌యం...

ఐపీఎల్ 38వ మ్యాచ్‌.. పంజాబ్ టార్గెట్ 165..

దుబాయ్ లో జ‌రుగుతున్న ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ 2020 టోర్నీ 38వ మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌పై ఢిల్లీ క్యాపిట‌ల్స్ 164 ప‌రుగుల స్కోరు చేసింది. మ్యాచ్‌లో ఢిల్లీ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేప‌ట్టింది. ఈ క్ర‌మంలో ఆ జ‌ట్టు నిర్ణీ 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 164 ప‌రుగులు చేసింది. ఢిల్లీ...

చెన్నై సూప‌ర్ కింగ్స్‌పై రాజ‌స్థాన్ ఘ‌న విజ‌యం

అబుధాబిలో సోమ‌వారం జ‌రిగిన ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ 2020 టోర్నీ 37వ మ్యాచ్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్‌పై రాజ‌స్థాన్ రాయ‌ల్స్ ఘ‌న విజ‌యం సాధించింది. చెన్నై నిర్దేశించిన స్వ‌ల్ప ల‌క్ష్యాన్ని రాజ‌స్థాన్ అల‌వోక‌గా ఛేదించింది. ఈ క్ర‌మంలో చెన్నైపై రాజ‌స్థాన్ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. మ్యాచ్‌లో చెన్నై జ‌ట్టు టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్...
- Advertisement -

Latest News

రాహుల్ గాంధీకి ప్రజల సంపూర్ణ మద్దతు ఉంది – VH

ఎంపీగా రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడం రాజకీయ కుట్రలో భాగమని మండిపడ్డారు కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు. సూరత్ జిల్లా కోర్టు 2...
- Advertisement -

దెయ్యం భయంతో.. 42 ఏళ్లుగా మూతపడిన రైల్వే స్టేషన్‌

టెక్నాలజీ విపరీతంగా పెరుగుతున్న ఈరోజుల్లో కూడా.. కొన్ని మూఢనమ్మకాలను మనుషులు ఇంకా బలంగా నమ్ముతున్నారు. సైన్స్‌కు, సంప్రదాయాలకు నేటికి సమాధానం దొరకని ప్రశ్నలు చాలా ఉన్నాయి. దెయ్యాల భయంతో 42 ఏళ్లుగా ఓ...

బోయ, వాల్మీకిలను ఎస్టీల్లో…దళిత క్రిస్టియన్లను ఎస్సీల్లో చేర్చుతూ ఏపీ అసెంబ్లీ ఆమోదం

ఇవాళ ఏపీ అసెంబ్లీ లో రెండు అప్రాప్రియేషన్ బిల్లులతో సహా ఐదు బిల్లులను ప్రవేశపెట్టింది జగన్ ప్రభుత్వం. ఇక ఇప్పటికే ఐదు బిల్లులను ఆమోదించింది ఏపీ అసెంబ్లీ. కాసేపటి క్రితమే.. రెండు తీర్మానాలను...

బండి సంజయ్ జోకర్ లా మారాడు – పొన్నం ప్రభాకర్

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్. బండి సంజయ్ సీఎం కేసీఆర్ ను విమర్శించే విషయంలో జోకర్లా మారాడని అన్నారు. సూరత్...

BRS అంటే భారత ” రైతు ” సమితి – KTR

BRS అంటే భారత " రైతు " సమితి అని తెలిపారు మంత్రి కేటీఆర్‌ KTR. ఈ మేరకు రైతుతో ఉన్న సీఎం కేసీఆర్‌ ఫోటోను షేర్‌ చేశారు మంత్రి కేటీఆర్‌. BRS...