Jacqueline Fernandez
భారతదేశం
జాక్వెలిన్ను ఎందుకు అరెస్ట్ చేయలేదు.. స్పెషల్ ట్రీట్మెంట్ దేనికి..? : పాటియాలా కోర్టు
రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ సులభంగా దేశం దాటగలరని పటియాలా కోర్టుకు ఈడీ వెల్లడించింది. ఆమె బెయిల్ పిటిషన్పై ఆమెకు బెయిల్ను వ్యతిరేకిస్తూ దర్యాప్తు సంస్థ వాదనలు వినిపించింది. ఈడీ వాదనలు విన్న కోర్టు.. ఆమెను ఇప్పటివరకు ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించింది.
జాక్వెలిన్ దేశం దాటి...
భారతదేశం
పటియాలా కోర్టుకు బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్
బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ మనీలాండరింగ్ కేసులో ఇవాళ దిల్లీలోని పటియాలా కోర్టుకు హాజరయ్యారు. నిందితుడు సుకేశ్ చంద్రశేఖర్కు సంబంధించిన రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసులో జాక్వెలిన్ ఫెర్నాండెజ్కు దిల్లీ కోర్టు మధ్యంత బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. నవంబర్ 10వ తేదీ వరకు కోర్టు మధ్యంత బెయిల్ మంజూరు చేసింది.
నేటితో ఈ...
వార్తలు
ఇంస్టాగ్రామ్ లో అత్యధిక ఫాలోవర్స్ ను కలిగి ఉన్న బాలీవుడ్ భామలు..!!
సోషల్ మీడియా వేదిక గా సామాన్య ప్రజల నుంచి సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరికి క్రేజ్ బాగా పెరిగిపోయిందని చెప్పాలి. ఇక సెలబ్రిటీల విషయం గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక వీరు తమకు సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ.. మరింత ఫాలోవర్స్ ను...
వార్తలు
ఈ స్టార్స్ది మన దేశం కాదా?
ఎన్నో ఏళ్లుగా భారత చిత్రసీమలో నటిస్తూ స్టార్స్గా ఎదిగి ఎందరో అభిమానులను సంపాదించుకున్నారు పలువురు నటులు. ఇప్పటికీ అంతులేని వినోదాన్ని అందిస్తున్నారు. కానీ వీరిలో కొంతమందికి నటులకు భారత పౌరసత్వం లేదు. అయినా వారు ఎంతలా ఇక్కడి వారిలా కలిసిపోయాలంటే.. ఈ విషయం నమ్మాలంటే కూడా కాస్త సమయం పడుతుంది. అంతలా వారు మనలో...
భారతదేశం
బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఆస్తులను జప్తు చేసిన ఈడీ!
బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండేజ్ పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) భారీ చర్యలు తీసుకుంది.సుకేష్ చంద్ర శేఖర్ కేసులో జాక్వెలిన్ రూ.7 కోట్ల 12 లక్షల విలువైన చర, స్థిరాస్తులను ఈడీ అటాచ్ చేసినట్టు సమాచారం.తీహార్ జైలులో 200 కోట్ల రూపాయల దోపిడీ కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న సుకేష్ చంద్ర శేఖర్ తో నటి...
వార్తలు
ఓటీటీలో సుఖేశ్ చంద్ర విత్ జాక్వెలిన్ లవ్ స్టోరీ
బాలీవుడ్ ను నటి జాక్వెలిన్ ఫెర్నాండేజ్, సుఖేశ్ చంద్ర శేఖర్ మనీ లాండరింగ్ కేసు షేక్ చేస్తుంది. ఈ మనీ లాండరింగ్ కేసు లో బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కు సంబంధం లేకున్నా.. సుఖేశ్ చంద్ర శేఖర్ తో ఉన్న సంబంధం కారణం గా పలు ఆరోపణలు ఎదుర్కొంటుంది. జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కు...
వార్తలు
పవన్ కళ్యాణ్ ’ హరిహర వీరమల్లు‘ నుంచి శ్రీలంక బ్యూటీ అవుట్… ఇదే కారణం
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మితమవుతున్న సినిమా ’హరిహర వీర మల్లు‘ చారిత్రక నేపథ్యం ఉన్న ఈ సినిమాను ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్నాడు. ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం, సూర్యమూవీస్ సంస్థ నిర్మిస్తోంది. గతంలో ఈ సంస్థ తీసిన ఖుషి మూవీ పవన్ కెరీర్ లోనే...
వార్తలు
జాక్వెలిన్ ఫెర్నండెజ్కు ఈడీ సమన్లు
మనీ లాండరింగ్ కేసులో జాక్వెలిన్ ఫెర్నాండెజ్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) నోటీసులు జారీ చేసింది. డిసెంబర్ 8న తమ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. దేశం విడిచి వెళ్లేందుకు ప్రయత్నించడంతో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ను ముంబయి ఎయిర్పోర్టులో అధికారులు అడ్డుకున్న విషయం తెలిసిందే. ముంబయి మీదు దుబాయి వెళ్లేందుకు ఆమె ప్రయత్నించింది.
రూ. 200కోట్ల మనీలాండరింగ్ కేసులో ప్రధాన...
భారతదేశం
జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కు షాక్.. ముంబై ఎయిర్ పోర్ట్ లో అడ్డుకున్న అధికారులు
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కు ఇమ్మిగ్రేషన్ అధికారులు షాక్ ఇచ్చారు. ఆమె పై ఈడీ లుకౌట్ నోటీసులు ఉన్నా.. విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తుందని ముంబై ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. కాగ ఆది వారం జాక్వెలిన్ ఫెర్నాండెజ్ విదాశాలకు వెళ్లడానికి ముంబై విమానాశ్రయానికి చేరుకుంది. దీంతో విమానాశ్రయం లో ఉన్న ఇమ్మిగ్రేషన్ అధికారులు...
భారతదేశం
బాలీవుడ్ నటి జాక్వలిన్ కు ఈడి సమన్లు
టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో... డ్రగ్స్ కేస్ సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ కేసులో... పలువురు సినీ తారలకు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. గత రెండు సంవత్సరాల కింద... డ్రగ్స్ ఆరోపణలు ఉన్నప్పటికీ... ఇటీవల మరోసారి ఇ పలువురు సినీ తారలకు ఈడి నోటీసులు జారీ చేసింది.
ఇది ఇలా ఉండగా...
Latest News
Malavika Mohanan : చీరకట్టులో ఓరచూపుతో మాయ చేస్తోన్న మాళవిక మోహనన్
మలయాళీ అందం మాళవిక మోహనన్ గురించి తెలియని వారుండరు. ముఖ్యంగా కుర్రాళ్లకు ఈ బ్యూటీ చాలా ఫేవరెట్. సోషల్ మీడియాలో ఈ భామ ఫాలోయింగే వేరు....
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
ఏపీ కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు ఏంటంటే…
ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది. సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పూడిమడక వద్ద న్యూ ఎనర్జీ పార్క్ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధానంగా...
Life Style
భర్తల నుంచి భార్యలు ఎప్పుడు ఏం కోరుకుంటారో తెలుసా?
భార్యా భర్తల మధ్య బంధం మరింత బలపడాలంటే ప్రేమ, నమ్మకం అనేవి చాలా ముఖ్యం.. భార్య పై భర్తకు, భర్తపై భార్యకు ఒక నమ్మకం అనేది ఉండాలి.. అప్పుడే బంధం బలపడుతుంది..అయితే చాలా...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి మరొక చేదు అనుభవం
ఉండవల్లి అంబేద్కర్ నగర్ లో మంచినీటి పైప్ లైన్ పరిశీలనకు వెళ్లిన మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే)కు ఊహించని పరిణామం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఇటీవలే ఆయన సన్నిహితుడు ఒకరు...
వార్తలు
Samyuktha Menon : రెడ్ శారీలో సంయుక్త సార్ సంయుక్త అంతే
కేరళ కుట్టి సంయుక్త మేనన్ తాజాగా నటించిన తమిళ, తెలుగు సినిమా సార్. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాకు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించాడు. తాజాగా ఈ...