JEE Exams
భారతదేశం
విద్యార్థులకు అలర్డ్.. నేటి నుంచి జేఈఈ మెయిన్స్-2
నేటి నుంచి జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్ తుది విడత పరీక్షను నిర్వహిస్తున్నారు ఎన్డీఏ అధికారులు. ఐఐటీ, ఎన్ఐటీతో పాటు జాతీయ విద్యా సంస్థల్లో ప్రవేశానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్డీఏ) ఈ పరీక్షను నిర్వహిస్తోంది. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, తిరిగి సాయంత్రం 3 గంటల నుంచి...
భారతదేశం
Breaking : జేఈఈ మెయిన్స్ రెండో విడత పరీక్షలు వాయిదా
దేశవ్యాప్తంగా ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్స్ రెండో విడత పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) అధికారులు వెల్లడించారు. ఇదివరకు విడుదలైన షెడ్యూల్ ప్రకారం జేఈఈ మెయిన్స్ రెండో విడత పరీక్షలు ఈ నెల 21 (గురువారం) నుంచి ఈ నెల 30...
వార్తలు
జూన్ 23 నుంచి జేఈఈ మెయిన్ సెషన్ 1 పరీక్షలు..అడ్మిట్ కార్డులు..
జేఈఈ మెయిన్ సెషన్ 1 పరీక్షలు ఈ నెల 23 నుంచి 29 వరకూ దేశవ్యాప్తంగా 501 పరీక్ష కేంద్రాల్లో నిర్వహించనున్నట్లు ఎన్టీఏ జూన్ 14న (మంగళవారం) తెలియజేసింది.ఈ పరీక్షలకు సంభందించిన అడ్మిట్ కార్డులను కూడా త్వరలోనే విడుదల కానున్నాయి. అంతకంటే ముందు ఎవరెవరికి ఏయే సిటీల్లో పరీక్ష కేంద్రాలను కేటాయించారనే విషయాన్ని తెలుపుతూ...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
ఏపీ ఇంటర్ విద్యార్థులకు అలెర్ట్.. ఏప్రిల్ నాలుగో వారంలో పరీక్షలు !
ఆంధ్ర ప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యార్థులకు అలర్ట్. ఇంటర్మీడియట్ పరీక్షలు ఏప్రిల్ నాలుగో వారం నుంచి నిర్వహించే అవకాశం ఉంది. జేఈఈ మెయిన్ మొదటి విడత పూర్తయిన తర్వాతనే ఇంటర్ పరీక్షలు ప్రారంభించాలని నిర్ణయించినట్లు సమాచారం అందుతోంది. ఇంటర్ పరీక్షల నిర్వహణ పై సచివాలయంలో బుధవారం మంత్రి సురేష్ సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా పరీక్షల షెడ్యూల్...
భారతదేశం
JEE MAINS : జేఈఈ మెయిన్స్ షెడ్యూల్ విడుదల… దరఖాస్తుకు మరో అవకాశం
జేఈఈ మెయిన్ 3వ మరియు నాలుగవ విడత పరీక్షల షెడ్యూల్ విడుదల అయింది. కోవిడ్ మహమ్మారి కారణంగా ఏప్రిల్, మే నెలల్లో జరగాల్సిన మూడు, నాలుగవ విడత జేఈఈ మెయిన్స్ వాయిదా పడిన సంగతి తెలిసిందే. అంతేకాదు.. ఫిబ్రవరి, మార్చి నెలల్లో మొదటి, రెండో విడత జేఈఈ మెయిన్ పరీక్షలు జరిగాయి.
కరోనా పరిస్థితులు మెరుగు...
భారతదేశం
స్టూడెంట్స్ విషయంలో మోదీ తప్పుచేశారా?
మూస పాలన, అగ్రెసీవ్ నిర్ణయాల బాట పట్టాలన్న నవతరం ఆలోచనలతో వున్న భావతావనికి పెద్ద దిక్కుగా కనిపించిన అత్యంత ప్రశావశీల రాజకీయ నేత నరేంద్ర మోదీ. 2014లో అనూహ్యంగా బీజేపీ కి నూతన జవసత్వాల్ని అందించి దేశ వ్యాప్తంగా బీజేపీ హవానీ చూపించి ప్రధారినిపీఠాన్ని అధిరోహించారు మోదీ. ఆ తరువాత తన క్యాడర్ని కీలక...
భారతదేశం
జేఈఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు సూచనలు
దేశవ్యాప్తంగా మంగళవారం నుంచి జేఈఈ మెయిన్స్ పరీక్షలు ప్రారంభమవుతున్న సంగతి తెలిసిందే. కరోనా ఉన్నప్పటికీ ఇకపై పరీక్షలను వాయిదా వేయడం కుదరదని, వాయిదా వేస్తే విద్యార్థులు ఒక సంవత్సరం నష్టపోతారని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. దీంతోపాటు పరీక్షలను వాయిదా వేయాలన్న పిటిషన్ను కూడా కొట్టివేసింది. ఈ క్రమంలో సెప్టెంబర్ 2 నుంచి పరీక్షలు యథాతథంగా...
వార్తలు
మే 17న ఐఐటీ జేఈఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్
దేశవ్యాప్తంగా ఉన్న 23 ఐఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షను 2020, మే 17న నిర్వహించనున్నారు. ఈసారి ఈ పరీక్షను ఐఐటీ-దిల్లీ నిర్వహించనున్నది. జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష తేదీని ఐఐటీ జాయింట్ అడ్మిషన్ బోర్డ్ ఖరారు చేసింది. మొట్టమొదటిసారిగా అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కోలోని బే ఏరియాలో పరీక్ష కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు ఢిల్లీ...
Latest News
రవితేజ ‘రావణాసుర’ ఆంథెమ్ సాంగ్ రిలీజ్.. గూస్బంప్స్ తెప్పిస్తోన్న వీడియో
మాస్ మహారాజ రవితేజ హీరోగా నటిస్తున్న రావణాసుర సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ వీడియో విడుదలైంది. సుధీర్ వర్మ తెరకెక్కిస్తున్న ఈ సినిమా విడుదలైన ఆంథమ్...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
ఏపీ రాజధాని అంశంపై ఈనెల 23న సుప్రీంలో విచారణ
ఏపీ రాజధాని అమరావతిపై దాఖలైన పిటిషన్లు విచారించాలని సుప్రీం కోర్టులో ఏపీప్రభుత్వ తరఫున సీనియర్ న్యాయవాది నిరంజన్రెడ్డి ప్రస్తావించారు. దీనిపై అమరావతి ప్రాంత రైతులు, ఇతర ప్రతివాదుల తరఫు న్యాయవాదులు స్పందిస్తూ ఈ...
valentines day
Valentines Day 2023: ఈ ప్రదేశాల్లో రొమాంటిక్ డే ని మరింత ప్రేమగా జరుపుకుందామా..
ప్రేమ జంటలు ఎదురుచూస్తున్న రోజు రానే వస్తుంది..వాలెంటైన్స్ డే 2023 వచ్చేస్తోంది. ప్రేమ జంటలు ఎంతో ఆత్రుతగా ఎదురుచూసే ప్రేమికుల రోజును ఎప్పటికీ గుర్తుండిపోయేలా వేడుకగా జరుపుకోవాలనే కోరిక చాలా మందికి ఉంటుంది....
నోటిఫికేషన్స్
గుడ్న్యూస్.. PWC 30వేల ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్..
నిరుద్యోగులకు సువర్ణవకాశం..ప్రముఖ సంస్థ పీఎడబ్ల్యూసీ భారీగా ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. ఒకేసారి 30 వేల ఉద్యోగాలను భర్తీ చెయ్యనున్నట్లు ప్రకటించింది.ద్రవ్యోల్బణం, ఆర్థిక మాంద్యం, ఉద్యోగ కోతల సమయంలో పీడబ్ల్యూసీ ఓ తీపి...
Telangana - తెలంగాణ
భద్రాద్రి సీతారాముల కల్యాణోత్సవానికి ముహూర్తం ఖరారు
భద్రాద్రి సీతారాముల కల్యాణ మహోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ప్రతి ఏడాది ఎంతో వైభవంగా నిర్వహించే రామయ్య కల్యాణానికి అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ సంవత్సరం సీతారాముల కల్యాణం మార్చి 30వ తేదీన నిర్వహిస్తున్నట్లు...